Leopard: సంగారెడ్డిలో చిరుత సంచారం కలకలం
సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం పారిశ్రామికవాడలో చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. శనివారం తెల్లవారుజామున హెటిరో ఫ్యాక్టరీలోని హెచ్ బ్లాక్లోకి చిరుత (Leopard) దూరింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చిరుత హెటిరో పరిశ్రమలోకి ప్రవేశించింది.
- By Gopichand Published Date - 10:42 AM, Sat - 17 December 22
సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం పారిశ్రామికవాడలో చిరుత (Leopard) సంచారం కలకలం రేపుతోంది. శనివారం తెల్లవారుజామున హెటిరో ఫ్యాక్టరీలోని హెచ్ బ్లాక్లోకి చిరుత (Leopard) దూరింది. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు చిరుత హెటిరో పరిశ్రమలోకి ప్రవేశించింది. హెటిరో ల్యాబ్లో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హెటిరో పరిశ్రమలోని హెల్ బ్లాక్లో చిరుత దాక్కున్నట్టుగా తెలుస్తోంది.
దీంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది హెటిరో పరిశ్రమకు చేరుకుని చిరుత కోసం గాలింపు చేపట్టారు. చిరుత సంచారంతో చుట్టు పక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిరుతను బంధించేందు జిల్లా అటవీ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. చిరుతను బంధించేందుకు బోన్ ఏర్పాటు చేశారు.
Panic triggered among the staff, after a #Leopard enters into the Hetero Pharma unit at #Gaddapotharam Industrial Area in #Sangareddy dist, outskirts of #Hyderabad. The security staff, who noticed, informed the forest and Police officials.#Telangana #WildLife #wildcats pic.twitter.com/rSHLXK4RhJ
— Surya Reddy (@jsuryareddy) December 17, 2022
Also Read: Youtuber: యూట్యూబర్ పెళ్లి.. సబ్స్క్రైబర్స్ నుంచి రూ. 4 కోట్ల కట్నాలు..!
Related News
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు
KTR: తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారని, హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. రాకేష్ రెడ్డి ప్రతిష్టాత్మక బిట్స్ పిలానిలో వ