HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Explosion In Nizamabad

Telangana: తెలంగాణలో పేలుడు కలకలం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

  • Author : Gopichand Date : 11-12-2022 - 8:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
China Explosion
Bomb blast

నిజామాబాద్ పెద్ద బజార్‌లో పేలుడు (Explosion) సంభవించింది. భారీ శబ్ధం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ షాపు ఎదుట కెమికల్ బాటిల్ పేలింది. ఈ ఘటనలో శంకర్ అనే వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు (Explosion)కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్ చౌరస్తా ప్రాంతంలోని వైన్స్ వద్ద శనివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలోని షాపుల రేకులు ఎగురిపోయాయి. పేలుడు శబ్దం అరకిలో మీటర్ వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. కాగా స్థానికంగా ఉండే ఓ వ్యక్తి కెమికల్ బాక్స్ ఓపెన్ చేస్తుండగా పేలుడు సంభవించిందని అంటున్నారు. ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి 108కి సమాచారం అందించి చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Ganja : హైద‌రాబాద్‌లో న‌లుగురు గంజాయి వ్యాపారుల అరెస్ట్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • explosion
  • injured
  • nizamabad
  • telangana

Related News

New Amrit Bharat Express.

తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

Amrit Bharat Express  హైదరాబాద్‌లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జన

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Sunstroke Dies

    Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

  • Kalvakuntla Kavitha

    Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd