Nizamabad
-
#Telangana
Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ
Constable Pramod : రేపు జరిగే అమరవీరుల సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పరిహార ప్యాకేజీని అధికారికంగా ప్రకటించనున్నారు. అదనంగా పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుండి రూ.8 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు
Date : 20-10-2025 - 5:00 IST -
#India
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది
Amit Shah : పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీకి కట్టుబడి, దేశంలోనే ప్రథమ జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లో ప్రారంభించారు.
Date : 29-06-2025 - 3:47 IST -
#Telangana
Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!
40 ఏళ్ల పసుపు బోర్డు కల సాకారమవుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. కల సాకారమవుతున్న వేళ రైతులకు పండగేనని ఆయన అన్నారు.
Date : 29-06-2025 - 9:19 IST -
#Telangana
Amit Shah : నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Date : 27-06-2025 - 8:16 IST -
#Telangana
Kalvakuntla Kavitha : నిజామాబాద్లో కవిత ఎలా ఓడిపోయారు ? ఎవరు ఓడించారు ?
2019లో జరిగిన నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) రెండో స్థానంలో నిలిచారు.
Date : 29-05-2025 - 12:26 IST -
#Speed News
Earthquake : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం..పరుగులు తీసిన ప్రజలు
Earthquake : కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు
Date : 05-05-2025 - 7:56 IST -
#Telangana
Nizamabad : రైతు మహోత్సవ వేడుకల్లో అపశ్రుతి..మంత్రులకు తప్పిన ప్రమాదం
Nizamabad : పైలట్ అనూహ్యంగా హెలికాప్టర్(Helipad )ను నేరుగా సభా ప్రాంగణంలోనే దించడంతో అపశ్రుతి చోటుచేసుకుంది
Date : 21-04-2025 - 1:25 IST -
#automobile
Driverless Vehicles: తెలంగాణ రోడ్లపై డ్రైవర్ రహిత వాహనాలు
డ్రైవర్ రహిత వాహనాలు(Driverless Vehicles) రోడ్లపై తిరిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలపై ప్రస్తుతం స్టడీ చేస్తున్నారు.
Date : 05-03-2025 - 9:02 IST -
#Telangana
MLC Kavitha : పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం.. కానీ
MLC Kavitha : కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను ప్రోటోకాల్కు అనుగుణంగా చేయకుండా, రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని ఆమె ఆరోపించారు. "పసుపు బోర్డు రావడం ఒక ప్రారంభం మాత్రమే. రైతులకు కనీస మద్దతు ధర రూ. 15,000 కల్పించాలి. అప్పుడే వారి సంక్షేమానికి న్యాయం జరుగుతుంది," అని కవిత డిమాండ్ చేశారు.
Date : 19-01-2025 - 10:14 IST -
#Speed News
National Turmeric Board : పసుపు బోర్డు ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్
అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, బోర్డు కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది అందులో ప్రస్తావించలేదు. తాజాగా, నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయం నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
Date : 14-01-2025 - 2:28 IST -
#Telangana
Turmeric Board : కాసేపట్లో పసుపు బోర్డు ప్రారంభం
Turmeric Board : సంక్రాంతి పర్వదినాన, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు
Date : 14-01-2025 - 10:50 IST -
#Telangana
Kavitha: మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం: ఎమ్మెల్సీ కవిత
Kavitha : మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం. మేము తప్పు చేయలేదు... భయపడే ప్రసక్తే లేదు
Date : 29-12-2024 - 2:38 IST -
#Speed News
Financial Centre : నిజామాబాద్లో కొత్త ఫైనాన్షియల్ సెంటర్ ప్రారంభించిన యూటీఐ మ్యుచువల్ ఫండ్
గత కొన్నేళ్లుగా మ్యుచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య, ముఖ్యంగా B30 నగరాల్లో, గణనీయంగా పెరిగింది.
Date : 16-11-2024 - 4:55 IST -
#Telangana
Frag in Beer : బీరు బాబులు..కాస్త చూసుకొని తాగండి..లేదంటే అంతే సంగతి ..!!
Frag in Beer : ఇటీవల బీర్ల తాగాలంటే ఒకటికి రెండు సార్లు అలోచించి..బీరు సీసాను కిందకు పైకి స్కాన్ చేసి తాగుతున్నారు..ఎందుకంటే ఈ మధ్య బీర్ల లో బల్లులు , మిడతలు, నాసు, వానపాములు,గుట్కా ప్యాకెట్ లు ఇలా అనేకమైనవి బయటపడుతున్నాయి.
Date : 07-11-2024 - 6:18 IST -
#Telangana
Nikhat Zareen : తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్ జరీన్
Nikhat Zareen : తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్కు నిరాశే ఎదురైంది.
Date : 24-10-2024 - 2:55 IST