Injured
-
#Sports
Virat Kohli Injured: ఫైనల్ పోరుకు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. విరాట్ కోహ్లీకి గాయం?
భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ శుక్రవారం శిక్షణలో గాయపడ్డాడు. మార్చి 9న న్యూజిలాండ్తో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు ముందు ఈ గాయం సంభవించింది.
Date : 08-03-2025 - 4:13 IST -
#World
Portugal Wildfire: పోర్చుగల్ అడవుల్లో మంటలు, ఏడుగురు మృతి
Portugal Wildfire: పోర్చుగల్ అడవుల్లో మంటలు చెలరేగాయి, ఏడుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో ఇళ్ళు కాలిపోయాయి. పోర్చుగల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది. పోర్చుగీస్ అధ్యక్షుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Date : 18-09-2024 - 8:48 IST -
#India
PM Announces 2 lakh Ex-Gratia: లక్నో ప్రమాద బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా
PM Announces 2 lakh Ex-Gratia: ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. అదే సమయంలో క్షతగాత్రులకు రూ.50,000 సాయం అందిస్తానని తెలిపారు.
Date : 08-09-2024 - 4:28 IST -
#Andhra Pradesh
YS Jagan: అచ్యుతాపురానికి వైఎస్ జగన్…బాధితులకు పరామర్శ
ఈ రోజు అచ్యుతాపురానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది బాధితులను కలిసి పరిమర్శించారు బాధితులకు అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్.
Date : 23-08-2024 - 11:32 IST -
#Sports
IPL 2025: గాయపడ్డ సింహాలు వస్తున్నాయి
చెన్నై సూపర్ కింగ్స్ ఎడమచేతి వాటం ఓపెనర్ డ్వేన్ కాన్వే గాయం కారణంగా గత సీజన్ లో ఆడలేకపోయాడు. 2023లో చెన్నై విజయంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు. అయితే వచ్చే ఐపీఎల్ లో డ్వేన్ కాన్వే ఆడటం ఖాయంగా కనిపిస్తుంది
Date : 16-08-2024 - 3:04 IST -
#Speed News
Anantnag Encounter: అనంత్నాగ్ ఎన్కౌంటర్ లో ఇద్దరు సైనికులకు గాయాలు
జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకీ మోత మోగింది. కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా ఉగ్రవాదులకు భారత సైనికులు ధీటుగా బదులిచ్చారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
Date : 10-08-2024 - 5:06 IST -
#Speed News
9 Kanwariyas Electrocuted: విద్యుదాఘాతంతో 9 మంది కన్వారియాలు మృతి
బీహార్లోని హాజీపూర్లో ఆదివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. జందాహ రోడ్ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబా చుహర్మల్ ప్లేస్ దగ్గర డీజేకి హైటెన్షన్ వైర్ తగిలింది. విద్యుదాఘాతంతో 9 మంది కన్వారియాలు మృతి చెందడంపై కలకలం రేగింది.
Date : 05-08-2024 - 9:30 IST -
#Speed News
Muharram Procession: మొహర్రం ఊరేగింపులో విషాదం: హైటెన్షన్ వైరు తగిలి 15 మంది పరిస్థితి విషమం
బీహార్లోని అరారియా జిల్లా పలాసి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం మొహర్రం ఊరేగింపులో ప్రమాదం జరిగింది. పిప్రా బిజ్వార్ ప్రాంతంలో మొహర్రం ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో వేలాది మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో హై టెన్షన్ వైరు తగలింది.
Date : 17-07-2024 - 6:23 IST -
#Telangana
Hyderabad: నాంపల్లి రైల్వేస్టేషన్లో పోలీసులు కాల్పులు
నాంపల్లి రైల్వేస్టేషన్లో గురువారం అర్ధరాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. అరెస్టు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దొంగగా అనుమానిస్తున్న పోలీసులు జరిపిన కాల్పుల్లో వ్యక్తి గాయపడ్డాడు.
Date : 12-07-2024 - 9:35 IST -
#Sports
T20 World Cup: సూపర్-8లో సూర్య డౌటేనా..?
టి20 ప్రపంచకప్ లీగ్ దశలో టీమ్ ఇండియా అదరగొట్టింది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచ్చింది. జూన్ 20 నుండి రోహిత్ సేన సూపర్-8లోకి అడుగుపెట్టబోతుంది. సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడబోతుంది. అయితే ఈ కీలక మ్యాచ్కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 18-06-2024 - 9:24 IST -
#Speed News
Kedarnath Accident: కేదార్నాథ్ ధామ్లో ఘోర ప్రమాదం, శిథిలాల కింద యాత్రికులు
కేదార్నాథ్ ధామ్లో మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. కేదార్నాథ్ నడక మార్గంలో ఉన్న కచ్చా దుకాణం అకస్మాత్తుగా కూలిపోవడంతో చాలా మంది యాత్రికులు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Date : 18-06-2024 - 4:03 IST -
#Speed News
Reasi Terror Attack: ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా
రియాసి ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సోమవారం ఆమోదించింది.రియాసి ఉగ్రవాద దాడిలో అమరులైన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎల్జి మనోజ్ సిన్హా ట్విట్టర్లో ప్రకటించారు
Date : 10-06-2024 - 12:43 IST -
#Speed News
Bear Attack: వన్యప్రాణి సంరక్షణ అధికారిపై ఎలుగుబంటి దాడి, తీవ్ర గాయాలు
జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఆదివారం ఎలుగుబంటి దాడిలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి గాయపడ్డారు. ఆదివారం కుల్గాం జిల్లా పరిగం గ్రామంలో వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారి బషీర్ అహ్మద్ భట్పై ఎలుగుబంటి దాడి
Date : 02-06-2024 - 4:40 IST -
#Speed News
Sonipat: సోనిపట్లోని రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది దహనం
సోనిపట్ జిల్లాలోని రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సమయంలో, సిలిండర్లలో పేలుళ్లు సంభవించాయి. దీని కారణంగా 20 మందికి పైగా కార్మికులు సజీవ దహనం అయ్యారు.
Date : 28-05-2024 - 5:56 IST -
#Sports
Neeraj Chopra Injured: ఒలింపిక్స్ ముంగిట భారత్కు బిగ్ షాక్.. స్టార్ ఆటగాడికి గాయం..!
Neeraj Chopra Injured: పారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభం కావడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. వచ్చే ఒలింపిక్స్కు ముందు భారత్కు బ్యాడ్ న్యూస్ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్ ఫిట్ (Neeraj Chopra Injured) అయ్యాడు. ఒలింపిక్స్కు రెండు నెలల ముందు నీరజ్కు కండరాల సమస్యలు తలెత్తాయి. దీని కారణంగా నీరజ్ […]
Date : 27-05-2024 - 9:00 IST