HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bhatti Assured Ou Students

OU University : ఓయూ విద్యార్థులకు భరోసా ఇచ్చిన భట్టి

నీటి కొరత కారణంగా ఓయూలో విద్యార్థులు ఇబ్బంది పడడంతో ఆందోళనకు దిగారు

  • Author : Sudheer Date : 29-04-2024 - 9:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ou University Water Problem
Ou University Water Problem

ఈ ఏడాది వర్ష ప్రభావం తక్కువగా ఉండడంతో నీటి సమస్య తీవ్రతరం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) అన్ని చెరువు లు , కుంటలు ఎండిపోవడంతో బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్ (Hyderabad) లో మరి దారుణంగా తయారైంది. నగర వ్యాప్తంగా నీటి సమస్య వెంటాడుతుంది. యూనివర్సిటీల్లోనూ (OU University), కాలేజీల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. నీళ్ల కొరత తో ఓయూలోని విద్యార్థులు (OU Stundes) ఆందోళన చేపట్టారు. నిన్న నీటి కొరత కారణంగా ఓయూలో విద్యార్థులు ఇబ్బంది పడడంతో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదని వాపోయారు. నీటి కొరత, విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ లో హాస్టల్స్ మూసివేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ నోటీస్ ఇచ్చారు. నెల రోజుల పాటు హాస్టల్స్ ముసివేస్తున్నాట్లు ప్రకటించారు. దీనికి విద్యార్థులు సహకరించాలని విజ్ఞాప్తి చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో..దీనిపై ఉప ముఖ్యమంత్రి భట్టి స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, తాగునీటి కొరత ఉందంటూ చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్తు, నీటి కొరత అంటూ కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై విచారణకు ఆదేశించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. వెనువెంటనే విచారణ చేసిన అధికారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారని విక్రమార్క తెలిపారు. నీటి కొరత కారణంగా మే ఒకటి నుంచి.. 31 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లు, మెస్సులు మూసేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ఒక ప్రకటన చేశారని.. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైనట్టు గమనించి.. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీ విద్యార్థులు ఏమాత్రం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని.. నిశ్చింతగా యూనివర్సిటీలో ఉండి స్వేచ్ఛగా చదువుకోవచ్చన్నారు.

Read Also : Mutton Pulusu : మటన్ పులుసు.. ఇలా చేస్తే ముక్క వదలకుండా తింటారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ou university
  • telangana
  • Water Problem

Related News

Pacs Elections Telangana

సొసైటీల ఎన్నికలను రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ సర్కార్ ?

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(PACS)కు ఎన్నికలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక తరహాలో నామినేటెడ్ పద్ధతిలోనే పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం

  • Liquor Sales Telangan

    దక్షిణాది లిక్కర్ కిక్కులో తెలంగాణ మొనగాడు

  • Ap Ts Christmas Holidays Sc

    తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూల్స్ కు క్రిస్మస్ సెలవులు

  • Sarpanches Will Take Oath

    తెలంగాణ లో నేడే కొత్త సర్పంచుల ప్రమాణస్వీకారం

  • Egg prices soar, burden on the nutritional needs of the common man

    కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం

Latest News

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

  • సంస్థాగత వ్యవస్థలన్ని బీజేపీ గుప్పిట్లో ఉన్నాయి – రాహుల్ కీలక వ్యాఖ్యలు

  • ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ నిర్మాణాలకు తక్కువ ధరకే సిమెంట్‌

  • టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు కుమారుడు,కుమార్తె అరెస్ట్!

  • ఏపీ క్యాబినెట్ భేటీ 29 కి వాయిదా

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd