YV SUBBAREDDY
-
#Andhra Pradesh
YS Sharmila : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : వైఎస్ షర్మిల
ఇది కొత్తగా ఎవరు రమ్మన్నా, విచారణకు హాజరవుతానని ఇప్పుడే చెబుతున్నా. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీరియస్గా దృష్టి సారించి విచారణ వేగవంతం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు.
Date : 18-06-2025 - 3:19 IST -
#Andhra Pradesh
YV Vikrant Reddy : వైవీ విక్రాంత్రెడ్డి ఎవరు ? ఆయనపై అభియోగాలు ఏమిటి ?
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి(YV Vikrant Reddy) 30 ఎకరాల భూస్వామి.
Date : 13-03-2025 - 3:55 IST -
#Andhra Pradesh
YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన
YV Subba Reddy : వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదా కోసం పోరాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Date : 23-02-2025 - 12:36 IST -
#Andhra Pradesh
YV Vikrant Reddy : పోర్టు బయట గిరి గీసి కొట్టిన కేవీ రావు… జూనియర్ వైవీ విలవిల….!!
కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న విక్రాంత్ కు బెయిల్ ఇస్తే... కేసు తీవ్ర ప్రభావానికి గురి అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 26-12-2024 - 12:39 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ తీరు… జనాలు కన్విన్స్ కాకుంటే.. కన్ఫ్యూజ్ చేసుడే..!
YS Jagan : దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ప్రెస్ మీట్లో జగన్ ప్రతి 5 నిమిషాలకు గోల్ పోస్ట్లను మార్చారు. "మీరు వారిని ఒప్పించలేకపోతే, వారిని గందరగోళానికి గురిచేయండి" అనే సూత్రాన్ని అతను అనుసరించినట్లు అనిపిస్తుంది.
Date : 20-09-2024 - 6:53 IST -
#Andhra Pradesh
YSRCP Bus Yatra : ఉత్తరాంధ్రపై వైసీపీ ఫోకస్.. 26న బస్సుయాత్ర షురూ
YSRCP Bus Yatra : ఉత్తరాంధ్రపై వైఎస్సార్ సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.
Date : 22-10-2023 - 12:37 IST -
#Andhra Pradesh
YV Subba Reddy : విశాఖ అందుకే.. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే ఆలస్యం అయింది.. రాజధానిపై వైవి సుబ్బారెడ్డి..
నేడు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి(YV Subba Reddy) విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. అనంతరం మీడియాతో రాజధాని గురించి మాట్లాడారు.
Date : 21-09-2023 - 8:00 IST -
#Andhra Pradesh
TTD Meeting : టీటీడీ పాలకమండలి.. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన చివరి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..
నేడు వైవీ అధ్యక్షతన టీటీడీ పాలక మండలి చివరి సమావేశం(TTD Meeting) జరగగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 07-08-2023 - 7:30 IST -
#Andhra Pradesh
Vizag : మూడు నెలల్లో విశాఖకు సీఎం.. వైజాగ్ సౌత్ ముంబై కాబోతుంది.. ఇదే రాజధాని..
ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో అదే రాజధాని, అక్కడనుంచే పాలన త్వరలో అని వైసీపీ నాయకులు అంటూ వస్తున్నారు. తాజాగా మరోసారి విశాఖ రాజధాని వార్తల్లో నిలిచింది.
Date : 05-08-2023 - 10:00 IST -
#Andhra Pradesh
TTD : టీటీడి పాలక మండలి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..
తాజాగా నేడు తిరుమల(Tirumala)లో టీటీడి పాలక మండలి సమావేశం TTD ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి(YV Subba Reddy) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Date : 19-06-2023 - 10:00 IST -
#Devotional
TTD Temple : జమ్మూలో మొదటి TTD వేంకటేశ్వర స్వామి ఆలయం.. జూన్ లోనే ప్రారంభం..
టీటీడీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి నేడు జమ్మూలోని మజీన్ గ్రామంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంను సందర్శించారు. చివరి దశ పనులు పర్యవేక్షించారు.
Date : 09-05-2023 - 8:30 IST -
#Andhra Pradesh
YV Subbareddy: విశాఖకే పరిపాలనా రాజధాని…ఇది ఖాయం…!!
విశాఖలో పర్యటించారు వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆయన సమావేశం అయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు.
Date : 24-07-2022 - 5:30 IST -
#Andhra Pradesh
TTD : అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి.. జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమం
అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అమరావతి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విశాఖ శారదాపీఠం […]
Date : 06-06-2022 - 8:56 IST