Ys Jagan
-
#Andhra Pradesh
YS Jagan Stone Attack: జగన్ గులకరాయి డ్రామా: పట్టాభిరామ్
ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడి కేసులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, విజయవాడ పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు.
Date : 20-04-2024 - 6:23 IST -
#Cinema
Vishal : జగన్పై జరిగిన రాయి దాడిపై.. హీరో విశాల్ ఏమన్నారంటే..
జగన్పై జరిగిన రాయి దాడిపై హీరో విశాల్ మాట్లాడుతూ.. జగన్ గారు రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తి.
Date : 18-04-2024 - 12:13 IST -
#Andhra Pradesh
AP Elections 2024; టీడీపీకి ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ ఏదైనా నిబంధనలను ఉల్లంగిస్తే ఉపేక్షించడం లేదు. అక్కడ ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తున్న టీడీపీ, వైసీపీ పార్టీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ తప్పు చేస్తే నోటీసులు జారీ చేస్తుంది.
Date : 16-04-2024 - 1:03 IST -
#Andhra Pradesh
Gorantla Butchaiah : ముఖానికి బ్యాండేజ్లు వేసుకొని గోరంట్ల వినూత్న నిరసన..
ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని ముఖ్యమంత్రి జగన్ పై దాడిని హేళన చేస్తూ మీడియా ముందుకు వచ్చారు టిడిపి (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary). ఇవాళ ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖానికి బ్యాండేజ్ లు వేసుకొని వినూత్న నిరసన తెలిపారు.
Date : 15-04-2024 - 1:25 IST -
#Andhra Pradesh
Raghurama Krishna : మరో సానుభూతి కోసం జగన్ తెరతీసిన నాటకం : రఘురామకృష్ణ
Raghurama Krishna: సీఎం జగన్(CM Jagan)పై విజయవాడ (Vijayawada)లో శనివారం జరిగిన రాయి దాడి(stone attack) ఘటనపై ఎంపీ రఘురామకృష్ణ రాజు(Raghu Rama Krishna Raju) స్పందించారు. సీఎం జగన్మోహన్రెడ్డి మరో సానుభూతి కోసం తెర తీసిన నాటకం ఇదని వ్యాఖ్యానించారు. ఈ దాడి వెనుక ఎన్నో సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సర్వేలు వ్యతిరేకంగా రావడం, వైసీపీ సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి డ్రామా కథ ఇంకా […]
Date : 15-04-2024 - 10:32 IST -
#Andhra Pradesh
AP Elections 2024: ఏపీలో గెలిచేది ఎవరు? కేటీఆర్ ఆన్సర్ ఇదే..
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకోగా, అన్ని పార్టీలు ఎన్నికల పోరులో పూర్తిగా నిమగ్నయ్యాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు ఊపందుకుంటున్నాయి.
Date : 12-04-2024 - 11:11 IST -
#Andhra Pradesh
YS Jagan : సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు
YS Jagan:సీఎం జగన్(CM Jagan) నామినేషన్(Nomination)వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 25న పులివెందుల(Pulivendula)లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళం(Srikakulam) లో బస్సు యాత్ర౯bus yatra) ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగలో పాల్గొంటారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఈ నెల 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు […]
Date : 12-04-2024 - 5:33 IST -
#Andhra Pradesh
YS Sharmila: పులివెందుల సభలో స్పీచ్ మధ్యలో ఏడ్చేసిన వైఎస్ షర్మిల
ఏపీ రాజకీయంలో వైఎస్ షర్మిల సంచలనంగా మారుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిల ప్రస్తుతం పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భాంగా ఆమె ఎమోషనలయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సీఎం జగన్, మరియు వైఎస్ అవినాష్ రెడ్డిలపై ధ్వజమెత్తారు.
Date : 12-04-2024 - 3:28 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ హుద్హుద్ తుఫాన్ కంటే డేంజర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి నిడదవోలులో పర్యటించింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేత పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఒక్కొక్కరు విడివిడిగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 11-04-2024 - 12:15 IST -
#Andhra Pradesh
Chandrababu: తండ్రి లేని బిడ్డగా వచ్చి, తండ్రిని చంపి గెలిచిన జగన్
ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి కూటమి రోడ్ షో నిర్వహించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన రోడ్షోలు, బహిరంగ సభలకు జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ రోడ్ షోకి భారీగా జనం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు
Date : 10-04-2024 - 11:45 IST -
#Andhra Pradesh
Kurnool Politics: వైసీపీతో టచ్ లోకి కీలక నేత.. కర్నూల్ టీడీపీకి షాక్
టీడీపీ తనకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. వాస్తవానికి జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్కు మంచి పట్టు ఉంది. అయితే కేఈ ప్రభాకర్ రాజీనామా కర్నూల్ టీడీపీని కుదిపేసింది.
Date : 10-04-2024 - 2:55 IST -
#Andhra Pradesh
YS Jagan: అసమ్మతి నేతలతో ఇబ్బంది పడుతున్న జగన్
అసమ్మతి నేతలతో సీఎం జగన్ ఇబ్బంది పడుతున్నాడట. టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్తుండటంతో వైసీపీ అధినేతకు పెద్ద తలనొప్పిగా మారిందట. ఈ విషయాన్నీ పార్టీకి సన్నిహితంగా ఉంటున్న నేతలే చెప్తున్నారు.
Date : 08-04-2024 - 10:52 IST -
#Andhra Pradesh
Ambati vs Chandrababu: ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: అంబటి
నిన్న సత్తెనపల్లి ప్రజాగళం సభలో మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రంకెల రాంబాబు, ఆంబోతు రాంబాబు అంటే ఎద్దేవా చేశారు. మంత్రికి ఎన్ని నదులు, ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా అంటూ విమర్శించారు.
Date : 07-04-2024 - 1:35 IST -
#Andhra Pradesh
Chandrababu: నా ప్రభుత్వంలో ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తా: చంద్రబాబు
రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం గెలిస్తే ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు
Date : 07-04-2024 - 10:36 IST -
#Andhra Pradesh
Memanta Siddham Bus Yatra: వైఎస్ జగన్ రేపు మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగమైన జనసేన, టీడీపీ మరియు వైసీపీ మధ్య పోరు చూస్తుంటే కురుక్షేత్రాన్ని తలపిస్తుంది. అంతిమంగా విజయమే లక్ష్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
Date : 05-04-2024 - 6:12 IST