Ycp
-
#Andhra Pradesh
AP : సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి నేటికీ ఐదేళ్లు..మరోసారి ఆ ఛాన్స్ ఉందా..?
సరిగ్గా ఇదే రోజు 2019లో మే 30వ తేదీన నవ్యాంధ్రప్రదేశ్ రెండవ సీఎంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్టేడియం దద్దరిల్లిపోయేలా మధ్యాహ్నం 12.23 నిమిషాలకు జగన్ అనే నేను అంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
Date : 30-05-2024 - 10:06 IST -
#Andhra Pradesh
AP Election Results : 2 గంటలలోపే అధికారం ఎవరిదో డిసైడ్
రాష్ట్రంలోని మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలలో 111 నియోజకవర్గాలలో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు
Date : 30-05-2024 - 8:27 IST -
#Andhra Pradesh
AP : దుకాణం సర్దుకోవాల్సిందే అని వైసీపీ ఫిక్స్ అయ్యిందా..?
వైసీపీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించటం చూస్తుంటే వారికి ఎలాగు పడలేదు కాబట్టి కూటమికి ఓట్లు దక్కకూడదన్న ఉద్దేశమే అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు
Date : 29-05-2024 - 6:26 IST -
#Andhra Pradesh
EC : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
వైసీపీ(YCP) తరపున మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఎన్నికల సంఘానికి(Electoral Commission) ఫిర్యాదు(complaint) చేశారు. ఈ మేరకు ఆయన ఈసీ అధికారులని కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు(Postal Ballot Counting) సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశామని..అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపామని పేర్ని నాని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి […]
Date : 28-05-2024 - 2:44 IST -
#Andhra Pradesh
YCP : వైసీసీ మైండ్ గేమ్ ఆడుతుంది – టీడీపీ నేతల కామెంట్స్
ఈసారి ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరగడంతో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని..ఖచ్చితంగా కూటమి గెలవబోతుందని కూటమి నేతలు చెపుతుంటే..వైసీపీ నేతలు జగన్ సంక్షేమం చూసి ఓటర్లు పోటెత్తారని
Date : 22-05-2024 - 9:02 IST -
#Andhra Pradesh
Pithapuram : పిఠాపురంలో వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లుకు పాల్పడే అవకాశం – వర్మ
పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు.
Date : 22-05-2024 - 7:14 IST -
#Andhra Pradesh
AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి
Date : 16-05-2024 - 10:08 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మాటల్లో భయం కనిపిస్తుందే..!!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల (AP Elections) పోలింగ్ ముగిసింది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి పోలింగ్ జరగడంతో అందరిలో ఆసక్తి పెరుగుతుంది. పోలింగ్ పెరగడం ఏ పార్టీకి కలిసిరాబోతుందని అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే క్రమంలో ఈసారి కూటమికే ప్రజలు మద్దతు పలికారని , రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని..ఈసారి కూటమి విజయాన్ని ఎవ్వరు ఆపలేరంటూ అంత భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్స్ మాటలు వింటుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు మాటకు మాట..సవాల్ కు ప్రతి […]
Date : 15-05-2024 - 8:26 IST -
#Cinema
Nagababu – Allu Arjun : నాగబాబు ట్వీట్ పై అల్లు అర్జున్ మిత్రుడు.. వైసీపీ లీడర్ రియాక్షన్..
నాగబాబు ట్వీట్ పై అల్లు అర్జున్ మిత్రుడు.. వైసీపీ లీడర్ స్పందించారు. నాగబాబు గారి సంస్కారానికి, విజ్ఞతకే వదిలేస్తాను అంటూ..
Date : 14-05-2024 - 7:24 IST -
#Andhra Pradesh
YCP MLA Leaked Video : బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే రాసలీలలు..
ఓ యువతితో రాసలీలలు జరుపుతూ కనిపించారు. యువతిని బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించారు
Date : 14-05-2024 - 6:49 IST -
#Andhra Pradesh
AP : మళ్లీ పల్నాడులో అల్లర్లు..రంగంలోకి కేంద్ర బలగాలు..!
Riots in Palnadu: ఏపిలో సోమవారం లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే సాయంత్రం దాకా అంతా బాగానే జరగ్గా.. ఐదు గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ(TDP), వైసీపీ(YCP) శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి..బాంబులు, పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటికి పరిస్థితి సాధారణంగా మారినప్పటికీ.. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో […]
Date : 14-05-2024 - 5:20 IST -
#Andhra Pradesh
AP Poll : గన్నవరంలో హై టెన్షన్..వంశీ, యార్లగడ్డ వర్గీయుల మధ్య ఘర్షణ
ఏపీలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తుందనుకున్న సమయంలో పలు ఉద్రిక్తత ఘటన చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ – కూటమి వర్గీయులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. కొద్దీ సేపటి క్రితం ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ నేత గోసుల శివ భారత్ రెడ్డి బాపులపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్లను బయటికి పంపిస్తున్నారని జనసేన సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఇరు […]
Date : 13-05-2024 - 4:18 IST -
#Andhra Pradesh
AP Poll : హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన
రాష్ట్రంలో పోలింగ్ సందర్బంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసారు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్న ఓటర్ల దగ్గరకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అడుగుతుండటం..పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ.. ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేయడం..పలు చోట్ల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతుండడం..టిడిపి ఏజెంట్ లను కిడ్నాప్ చేయడం..లైన్లో రమ్మన్నా ఓటర్ ను అధికార ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా కొట్టడం.. ఎదురుతిరిగిన టిడిపి కార్యకర్తలపై దాడులు చేయడం ఇలా ఇవన్నీ ఘటన […]
Date : 13-05-2024 - 1:44 IST -
#Andhra Pradesh
AP : వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి పంచిన చీరలను మోహన విసిరికొట్టిన మహిళలు
దాదాపు 300 మంది మహిళలు తిరుగుబాటు కార్యక్రమంగా వైసీపీ నాయకులు పంచి పెట్టిన చీరలను చిరాకుతో విసిరికొట్టారు. చీరలను పంచిన వైసీపీ నాయకులు ఇళ్ల మీదకే ఆ చీరలను విసిరేశారు
Date : 12-05-2024 - 12:30 IST -
#Andhra Pradesh
Land Titling Act : కూటమిని గెలిపించబోయేది ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్నా’..?
ఎంతసేపు సంక్షేమ పథకాల గురించే తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు , రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలను తీసుకరావడం, ఇలాంటి ఏమి పట్టించుకోలేదు..ఎవరైనా అడిగిన దాడులు..వీటినే ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేసాయి
Date : 10-05-2024 - 4:05 IST