Women Empowerment
-
#Andhra Pradesh
Nara Lokesh : రవాణా అంటే ప్రయాణమే కాదు.. అవకాశం, గౌరవం మంత్రి లోకేశ్
మహిళలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ఉపాధి అవకాశాలను కూడా సమకూర్చడమే తమ ముఖ్య లక్ష్యమని మంత్రి తెలిపారు.
Published Date - 01:39 PM, Mon - 25 August 25 -
#India
Swadeshi Movement : దేశ స్వావలంబనకు స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహమే మార్గం: ప్రధాని మోడీ
దేశ స్వావలంబన దిశగా జరిగే ప్రతి అడుగు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. స్వదేశీ పట్ల ప్రేమ తాత్కాలిక భావోద్వేగం కాదు. ఇది దేశ అభివృద్ధికి కావలసిన శాశ్వత దిశ. ఇది వందేళ్ల నాటి నినాదం కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఆధునిక ఆలోచన అని ప్రధాని అన్నారు.
Published Date - 10:16 AM, Mon - 25 August 25 -
#Andhra Pradesh
Nara Lokesh : ఇది మహిళల స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీక
Nara Lokesh : రాష్ట్రంలోని మహిళలకు శుభవార్తగా కూటమి ప్రభుత్వం కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘స్త్రీ శక్తి’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు పూర్తిగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది.
Published Date - 05:27 PM, Sat - 16 August 25 -
#Andhra Pradesh
Deepam 2 Scheme : ఏపీ ప్రజలకు అలర్ట్.. 3వ విడత ఉచిత సిలిండర్ బుకింగ్ స్టార్ట్
Deepam 2 Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం-2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ మూడో విడతకు చేరింది.
Published Date - 12:08 PM, Fri - 1 August 25 -
#Andhra Pradesh
Nara Lokesh : రెడ్బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు
రెడ్బుక్ పేరు వినగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల గుండెల్లో దడ మొదలవుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
Published Date - 01:12 PM, Wed - 25 June 25 -
#India
Birthday Wishes : రాష్ట్రపతి ముర్ము జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి : ప్రధాని మోడీ
మోడీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..రాష్ట్రపతి ముర్ము గారి జీవితం, ఆమె నిబద్ధత, సేవా దృక్పథం దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. ప్రజాసేవ, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి పట్ల ఆమె చూపిస్తున్న అచంచలమైన కట్టుబాటు, దేశ ప్రజలకు బలాన్నిస్తుంది అని అన్నారు.
Published Date - 11:57 AM, Fri - 20 June 25 -
#Speed News
TGSRTC : తొలి మహిళా కండక్టర్లను సన్మానించిన టీజీఎస్ ఆర్టీసీ
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్ ఆర్టీసీ) మహిళా సాధికారతకు మరొక అడుగుగా చారిత్రక ఘట్టాన్ని గుర్తుగా నిలిపింది.
Published Date - 06:05 PM, Wed - 18 June 25 -
#Cinema
ఈ బాలనటిని గుర్తు పట్టారా.. ఎంతగా మారిపోయింది..!
సినీ ప్రపంచంలో చిన్న వయసులోనే అడుగుపెట్టి, బాలనటిగా జాతీయ పురస్కారం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త అవతారంతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Published Date - 06:59 PM, Sat - 14 June 25 -
#Telangana
Etela Rajender : ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తెచ్చాం
Etela Rajender : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Published Date - 01:42 PM, Thu - 12 June 25 -
#Speed News
Naredra Modi : ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లలో మహిళల సాధికారతకు కొత్త నిర్వచనం ఇచ్చింది
Naredra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత 11 సంవత్సరాల్లో దేశ అభివృద్ధిలో మహిళల పాత్రకు కొత్త దారిదిశలు చూపిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Published Date - 12:24 PM, Sun - 8 June 25 -
#India
Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక పురోగతికి కేంద్రం పథకం
Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Published Date - 02:20 PM, Sat - 7 June 25 -
#Speed News
CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Published Date - 11:42 AM, Mon - 2 June 25 -
#Speed News
DK Aruna: ఎంపీ డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత!
మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు మరియు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. ఆమెను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) కన్సులేటివ్ కమిటీ చైర్పర్సన్గా నియమించింది.
Published Date - 03:47 PM, Fri - 23 May 25 -
#Telangana
Stree Summit : మహిళా సాధికారత కోసమే స్త్రీ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అంబేద్కర్ మహిళలకు అనేక హక్కులు కల్పించారని, మహిళలను శక్తిగా, దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మన దేశానికి ఉందని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని అని స్పష్టం చేశారు.
Published Date - 12:26 PM, Tue - 15 April 25 -
#Andhra Pradesh
AP News : లక్ష మంది పేద మహిళలకు మిషన్లు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వర్గాలకు చెందిన మహిళలకు 2024-25 సంవత్సరానికి ఈ పథకాన్ని అమలు చేయనున్నది. కుట్టు మిషన్లతో పాటు, మహిళలకు టైలరింగ్లో శిక్షణ కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 12:40 PM, Fri - 28 February 25