Woman Dies
-
#South
Ayyappa Darshan : శబరిమలలో భక్తుల రద్దీ మహిళ దుర్మరణం..!
శబరిమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ తీవ్రం అవుతోంది. క్యూలైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోవడంతో.. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే గంటల తరబడి క్యూలైన్లలో నిలుచున్న భక్తుల మధ్య తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడటంతో ఓ మహిళ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే భారీగా తరలివస్తున్న భక్తుల కోసం.. ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని శబరిమల అయ్యప్ప […]
Date : 19-11-2025 - 4:03 IST -
#Cinema
Woman dies in Stampede : రేవతి మృతితో మాకేం సంబంధం..? – సంధ్య థియేటర్ ఓనర్
Woman dies in Stampede : ఈ కేసులపై సంధ్య థియేటర్ యజమాని హైకోర్టు ను ఆశ్రయించారు. 'పుష్ప 2' ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 11-12-2024 - 2:11 IST -
#Telangana
Woman Dies : వివాహిత ప్రాణం తీసిన చున్నీ..
మృతువు ఏ రూపంలో వస్తుందో ఎవ్వరికి తెలియదు..అప్పటివరకు మనతో..మన మధ్య సంతోషంగా ఉన్నవారు సడెన్ గా చనిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల హార్ట్ ఎటాక్ తో ఎక్కువగా మరణిస్తున్నారు. గతంలో 60 , 70 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా గుండెపోటు తో మరణించే వారు కానీ కరోనా తర్వాత వయసు తో సంబంధం లేకుండా గుండెపోటు లు వచ్చేస్తున్నాయి. రెండేళ్ల పిల్లల దగ్గరి నుండి 40 ఏళ్ల లోపు వారు ఎక్కువగా గుండెపోటు తో ప్రాణాలు విడుస్తున్నారు. […]
Date : 13-03-2024 - 4:03 IST -
#Speed News
Road Accident: బైక్ ని ఢీకొట్టిన సిమెంట్ ట్రైలర్.. మహిళ మృతి
రాజస్థాన్ రామ్దేవ్రా నుంచి బైక్పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను సిమెంట్ కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జత్రు అనే మహిళ మృతి చెందింది.
Date : 12-09-2023 - 6:00 IST -
#Speed News
Tamilnadu: యూట్యూబ్ చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త.. చివరికి అలా?
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఈ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండడం అన్
Date : 24-08-2023 - 3:25 IST -
#Speed News
Electrocution: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాదం..విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి
దేశంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
Date : 25-06-2023 - 1:25 IST -
#South
Woman Dies After Eating Biryani: కేరళలో విషాదం.. బిర్యానీ తిని యువతి మృతి
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బిర్యానీ తిని ఓ మహిళ అస్వస్థతకు గురై మరణించిన (Woman Dies) ఘటన కేరళ (Kerala)లో చోటుచేసుకుంది. కాసరగోడ్కు చెందిన అంజుశ్రీ పార్వతి డిసెంబర్ 31న బిర్యానీ ఆర్డర్ చేసింది. అది తిన్న తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది.
Date : 07-01-2023 - 3:59 IST -
#India
Uttarakhand : కాల్పుల్లో బీజేపీ నేత భార్య మృతి…యూపీ పోలీసులపై హత్య కేసు..!!
నేరస్తులను పట్టుకుని కేసులు నమోదు చేస్తారు పోలీసులు. కానీ నేరస్థులకు పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై హత్య కేసు నమోదు అయ్యింది.
Date : 13-10-2022 - 2:03 IST