Vizag Steel Plant
-
#Andhra Pradesh
CM Jagan: విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ, బీజేపీ వైఖరి చెప్పాలి: సీఎం జగన్
విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ, బీజేపీ వైఖరి ఏంటో ప్రజలకు వివరంగా చెప్పాలన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్దం బస్సు యాత్ర 21వ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై నివేదించారు.
Published Date - 03:52 PM, Tue - 23 April 24 -
#Andhra Pradesh
Vizag Steel Plant : ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ర్యాలీ
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే ప్రయత్నాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విశాఖ స్టీల్ ప్లాంట్ (విఎస్పి) ఉద్యోగులు మహా పాదయాత్ర నిర్వహించారు. కూర్మన్నపాలెంలో నిరసన శిబిరం నుంచి జివిఎంసి గాంధీ విగ్రహం వరకు జరిగిన మహా పాదయాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, వారికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైసిపి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోల్లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా […]
Published Date - 01:59 PM, Sun - 3 March 24 -
#Andhra Pradesh
Letter To Modi : ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. ఏయే అంశాలను ప్రస్తావించారంటే..
Letter To Modi : ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా ఫిబ్రవరి 2న ధర్నా చేసేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడీ అవుతున్నారు.
Published Date - 06:37 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
KA Paul : నా చేతులు కాళ్ళు విరగ్గొట్టారు.. చంపడానికి ప్రయత్నం చేశారు.. వైజాగ్లో కేఏ పాల్ దీక్ష భగ్నం..
కేఏ పాల్ ని పరామర్శించడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేఏపాల్ మాట్లాడుతూ గవర్నమెంట్ పై, పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:07 PM, Tue - 29 August 23 -
#Speed News
Rahul Gandhi : త్వరలో రాహుల్ గాంధీ వైజాగ్ టూర్.. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు..!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు
Published Date - 07:46 AM, Tue - 4 July 23 -
#Andhra Pradesh
KA Paul : వైజాగ్ స్టీల్ ప్లాంట్, జన సైనికులపై KA పాల్ సంచలన కామెంట్స్..
తాజాగా KA పాల్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 4 వేల కోట్లు రెడీ చేసి వచ్చాను. కేంద్రం అనుమతి ఇస్తే సమస్య తొలగినట్టే. త్వరలో కేంద్రం నుంచి అనుమతి వస్తుంది.
Published Date - 08:00 PM, Fri - 19 May 23 -
#Andhra Pradesh
Vizag Steel : BRS ఎత్తుగడలో లక్ష్మీనారాయణ
విశాఖ స్టీల్ (Vizag steel) ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్ వేస్తే పాల్గొనేంత ఆర్థిక స్తోమత వీవీ లక్ష్మీనారాయణ ఉందా?
Published Date - 05:02 PM, Sat - 15 April 23 -
#Andhra Pradesh
KCR Drama : విశాఖ స్టీల్ ఎపిసోడ్ లో `BRS`అబద్ధాలు
మోడీని భయపెట్టే అంత సీన్ కేసీఆర్ కు (KCR Drama) ఉందా? అనేది తెలిసిందే.
Published Date - 02:05 PM, Fri - 14 April 23 -
#Andhra Pradesh
Vizag Steel : KCR ఖాతాలోకి విశాఖ! `కల్వకుంట్ల`తో అంతే.!
ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ (Vizag Steel) అంశాన్ని లేవనెత్తారు.
Published Date - 05:06 PM, Thu - 13 April 23 -
#Telangana
Bandi Sanjay: తెలంగాణ నిధులు పక్క రాష్ట్రానికి మల్లింపు: బండి సంజయ్
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సామెత ప్రస్తుతం తెలంగాణ హక్కుగా మారిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
Published Date - 08:29 AM, Tue - 11 April 23 -
#Telangana
KCR Strategy: కేసీఆర్ సంచలనం.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కీలక నిర్ణయం!
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 11:24 AM, Mon - 10 April 23 -
#Andhra Pradesh
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన తరువాత బహిరంగ సభలో దేశం దూసుకెళుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రస్తుత సమయంలో భారత్ ప్రగతి దిశగా వెళుతోందని అన్నారు. `బ్లూ` ఎకానమీ అభివృద్ధికి భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మోదీ వెల్లడించారు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ మత్స్యకారుల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. ఆయన ప్రసంగంలోని ప్రధాన అంశాలివి.
Published Date - 12:23 PM, Sat - 12 November 22 -
#Andhra Pradesh
PM Vizag Tour: మోడీ సభ సక్సెస్ కు జగన్ పాట్లు!
ప్రధాని మోడీ ఎదుట బలనిరూణకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. సుమారు 3లక్షల మంది ప్రజల్ని తరలించడం ద్వారా ఏపీలో బలంగా ఉన్నామనే సంకేతం ఇవ్వడానికి తహతహలాడుతోంది.
Published Date - 01:18 PM, Fri - 11 November 22 -
#Andhra Pradesh
Modi Tour: మోడీ పర్యటనకు నిరసనల సెగ, బంద్ షురూ!
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా పడ్డారు. విశాఖపట్నంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు సమాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలకడానికి కమ్యూనిస్ట్ లు సిద్ధం అయ్యారు. మరో వైపు టీఆర్ ఎస్వీ నిరసనలకు పిలుపు ఇవ్వడమే కాకుండా గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునివ్వడం గమనార్హం.
Published Date - 05:24 PM, Thu - 10 November 22 -
#Andhra Pradesh
Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ముందే `మోడీ`కి నిరసన సెగ
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీన జరగనుంది. ఆ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా విధులను బహిష్కరించడానికి కార్మికులు సిద్ధం అయ్యారు.
Published Date - 05:08 PM, Wed - 9 November 22