Vishakapatnam
-
#Cinema
Allu Arjun : 108 అడుగుల కటౌట్.. పుష్ప రాజ్ రికార్డ్ ఎక్కడో తెలుసా..?
Allu Arjun పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఆదివారం చెన్నైలో పుస్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చెన్నై ఈవెంట్ లో కూడా భారీ జన
Published Date - 02:37 PM, Mon - 25 November 24 -
#Andhra Pradesh
Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్.. ఏమన్నారంటే..?
Araku Coffee: జూన్ 30 ఆదివారం నాటి మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నుండి అరకు కాఫీ (Araku Coffee) రుచి, ప్రాముఖ్యతను ప్రశంసించారు. ఆంద్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో కలిసి కాఫీ తాగుతూ ఒక క్షణం పంచుకున్న విషయాన్ని టెలికాస్ట్ సమయంలో గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత దీని గురించి ట్వీట్లో తెలిపారు. […]
Published Date - 04:21 PM, Sun - 30 June 24 -
#Sports
DC VS CSK: స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్కు రూ.12 లక్షల భారీ జరిమానా
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కు భారీ జరిమానా విధించారు.
Published Date - 11:21 AM, Mon - 1 April 24 -
#Speed News
Delhi Capitals vs Chennai Super Kings: ఐపీఎల్లో బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. చెన్నైపై 20 పరుగుల తేడాతో ఘన విజయం..!
ఐపీఎల్ 2024 13వ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో (Delhi Capitals vs Chennai Super Kings) తలపడింది. విశాఖపట్నంలో జరిగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది.
Published Date - 11:37 PM, Sun - 31 March 24 -
#Andhra Pradesh
CM Revanth Reddy: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్: సీఎం రేవంత్ రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్కు నాయకులకు ప్రశ్నలను లేవనెత్తే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎవరూ లేకపోవడంతో రాష్ట్రం ప్రధాన సమస్యలలో కూరుకుపోయిందని ఆయన ఉద్ఘాటించారు.
Published Date - 12:12 AM, Sun - 17 March 24 -
#Andhra Pradesh
CM Jagan: ర్యాంప్ వాక్ పై సీఎం జగన్.. క్యాడర్ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి జనవరి 27న విశాఖపట్నంలో “సిద్ధం” అనే నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత పార్టీ కార్యకర్తలతో జగన్మోహన్రెడ్డి తొలిసారిగా కలిసిన సభ ఇదే.
Published Date - 04:35 PM, Wed - 7 February 24 -
#Sports
Yashasvi Jaiswal: యశస్వి విధ్వంసం.. డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్..!
భారత్ తరఫున యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్పై డబుల్ సెంచరీ సాధించాడు. యశస్వికి టెస్టు కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ.
Published Date - 10:35 AM, Sat - 3 February 24 -
#Sports
Yashasvi Jaiswal: జయహో జైశ్వాల్.. చరిత్ర సృష్టించిన యువ ఓపెనర్
విశాఖ వేదికగా వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో శతకం సాధించాడు.
Published Date - 07:01 PM, Fri - 2 February 24 -
#Sports
Rohit Sharma: మరోసారి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. 14 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్తో తొలి ఇన్నింగ్స్లో కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు.
Published Date - 11:44 AM, Fri - 2 February 24 -
#Speed News
IND vs ENG: టాస్ గెలిచిన టీమిండియా.. భారత్ జట్టు ఇదే..!
భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Published Date - 09:24 AM, Fri - 2 February 24 -
#Sports
India vs England: ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా జట్టు ఇదేనా..!?
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లండ్ (India vs England)తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్లో నాలుగో రోజు భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
Published Date - 10:27 AM, Wed - 31 January 24 -
#Sports
Team India Record: రెండో టెస్టులో భారత్ పునరాగమనం చేయగలదా? విశాఖపట్నంలో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. సిరీస్లో రెండో మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఈ మ్యాచ్లో పునరాగమనం చేసేందుకు టీమ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అయితే ఈ మైదానంలో భారత్ రికార్డు (Team India Record) ఎలా ఉందో తెలుసుకుందాం..!
Published Date - 11:17 AM, Tue - 30 January 24 -
#Sports
India vs Australia: విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ రాణిస్తాడా..?
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రంగంలోకి దిగనుంది.
Published Date - 08:55 AM, Thu - 23 November 23 -
#Andhra Pradesh
Onion prices: మళ్లీ పెరిగిన ఉల్లి ధరలు.. విశాఖ మార్కెట్ లో ఎంతంటే!
విశాఖపట్నంలో ఉల్లిపాయల ధర ఒక్కసారిగా పెరిగింది. కిలోకు 25 నుండి 50 రూపాయలకు పెరిగింది.
Published Date - 11:38 AM, Wed - 25 October 23 -
#Sports
IND Vs AUS: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, విశాఖలో భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Published Date - 01:04 PM, Wed - 18 October 23