Vishaka
-
#India
Rajnath Singh: దేశ రక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్ సింగ్
Rajnath Singh: బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొం టున్న మిలన్ 2024 ఉత్సవాన్ని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలో నేవీలలో మిత్రదేశా లలో సాంకేతిక, ఇతర నావికా పరిజ్ఞా నాన్ని పంచుకునేందుకే ఈ ఉత్సవా లను రెండేళ్ల కొకసారి నిర్వహిస్తోందని తెలిపారు.మిలాన్ సందర్భంగా ఏర్పా టు చేసిన వివిధ రకాల ఉత్పత్తు ల స్టాళ్లతో తీర్చిదిద్దిన మిలన్ 2024 గ్రామాన్ని, వివిధ రక్షణ ఉత్పత్తుల సంస్ధలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను రక్షణ మంత్రి ప్రారంభించి […]
Published Date - 05:40 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: విశాఖ ఫిషింగ్ హార్బర్ బాధితులకు పవన్ సాయం!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విశాఖ షిప్పింగ్ హార్బర్ బోట్ యజమానుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు.
Published Date - 12:30 PM, Tue - 21 November 23 -
#Speed News
AP BRS: విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం పై సమగ్ర విచారణ చేపట్టాలి
AP BRS: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన దురదృష్ట కరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్ విచారం వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో దాదాపు 40కి పైగా బొట్లు దగ్ధ మవ్వడం బాధాకరమన్నారు. ప్రమాదంలో దగ్ధగమైన బోట్ల పై ఆధారపడి రెండు వేల కుటుంబాలు జీవిస్తున్నాయాన్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బాదిత […]
Published Date - 06:00 PM, Mon - 20 November 23 -
#Speed News
CM Jagan: ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం: సీఎం జగన్
CM Jagan: సాగునీటి ఎద్దడిని అధిగమించి మానవాళికి ఆహార భద్రత చేకూర్చడమే అజెండాగా నిర్వహిస్తోన్న మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ పట్టణం వేదికైంది. 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్-ICID కాంగ్రెస్ ప్లీనరీ విశాఖలో ప్రారంభమైంది. నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని […]
Published Date - 06:08 PM, Thu - 2 November 23 -
#Andhra Pradesh
Janasena Varahi Yatra : వారాహి మూడో విడత యాత్ర.. జగదాంబ జంక్షన్లో భారీ సభ.. వైజాగ్పై పవన్ స్పెషల్ ఫోకస్..
రేపటి నుంచి అనగా ఆగస్టు 10 నుంచి విశాఖలో పవన్ వారాహి యాత్ర (Janasena) మొదలవ్వనుంది. గురువారం నుంచి ఈ నెల 19 వరకు యాత్ర జరుగుతుంది.
Published Date - 10:17 AM, Wed - 9 August 23 -
#Andhra Pradesh
Extramarital Affair: టాక్సీ డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపిన భార్య!
సోషల్ మీడియా వ్యామోహమో, ఇతరులపై ఆకర్షణనో కానీ కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్నారు.
Published Date - 03:34 PM, Fri - 4 August 23 -
#Andhra Pradesh
Vishakha RK Beach: విశాఖ ఆర్కే బీచ్ లో దారుణం.. అర్ధనగ్నంగా మహిళ డెడ్ బాడీ!
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికుల్లో కలకలం రేపింది
Published Date - 01:42 PM, Wed - 26 April 23 -
#Speed News
Visakha: విశాఖ సాగర తీరంలో నేవీ డే రిహార్సల్స్
నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తా బవుతోంది. ఆర్కే బీచ్లో యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్
Published Date - 07:23 AM, Fri - 2 December 22 -
#Cinema
Pawan Kalyan: రుషికొండ బీచ్లో పవన్ కళ్యాణ్.. నేచర్ ను ఆస్వాదిస్తూ!
జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు, నేచర్ కు వీడదీయని అనుబంధం ఉంది.
Published Date - 05:54 PM, Sat - 12 November 22 -
#Andhra Pradesh
AP : శనివారం విశాఖలో ప్రధాని బహిరంగసభ…వేదికపై ఆ 8మందికి మాత్రమే చోటు..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మోదీ విశాఖ కు చేరుకుంటారు. ఈస్ట్రన్ నావల్ కమాండ్ లో బస చేస్తారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో జరిగే సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ సభ నుంచే పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అయితే మోదీ పాల్గొనే సభ వేదికపై 8 మందికి మాత్రమే అవకాశం కల్పించారు అధికారులు. […]
Published Date - 08:18 PM, Fri - 11 November 22 -
#Andhra Pradesh
AP: కూతుర్ని చంపి.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన తండ్రి..!!
ఏపీలోని విశాఖపట్నంలో దారుణం జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న కూతుర్ని చంపిన కన్న తండ్రి..ఆ తర్వాత హత్య చేసినట్లు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది పరువు హత్యగా భావిస్తున్నారు. దీంతో విశాఖలో కలకలం రేగింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే… వరప్రసాద్, హేమలత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. 13ఏళ్ల క్రితం వరప్రసాద్ ను భార్య వదిలేసింది. అప్పటి నుంచి ఇద్దరు ఆడపిల్లలను […]
Published Date - 09:06 AM, Sat - 5 November 22 -
#Speed News
TDP MLA Arrest: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అరెస్ట్
సీఐడీ ప్రాంతీయ కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఐడీ కార్యాలయానికి వచ్చిన టీడీపీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును
Published Date - 11:41 AM, Thu - 3 November 22 -
#Andhra Pradesh
Pawan Kalyan Warns: మూడు పెళ్లిళ్లు మీరూ చేసుకోండి.. ఎవరు వద్దన్నారు?
విశాఖలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎయిర్పోర్టులో జనసేన, వైసీపీ పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితుల తరువాత పోలీసులు కొందరు
Published Date - 11:10 AM, Mon - 17 October 22 -
#Andhra Pradesh
AP : పవన్ విశాఖ నుంచి వెళ్లిపో!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విశాఖ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 01:42 PM, Sun - 16 October 22