Virat Kohli
-
#Sports
Rohit-Virat Retirement: రోహిత్-విరాట్ల రిటైర్మెంట్ దగ్గర్లోనే ఉందా?
పాకిస్థాన్లో జరిగే ఈ టోర్నీ 50 ఓవర్ల ఫార్మాట్లో విరాట్, రోహిత్లకు చివరి టోర్నమెంట్ అని పలువురు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి చాలా మాట్లాడుతున్నారు.
Date : 04-02-2025 - 12:54 IST -
#Sports
Virat Kohli- Rohit Sharma: నాగ్పూర్లో అడుగుపెట్టిన రోహిత్, కోహ్లీ
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరగనుంది. ఇందుకోసం పలువురు ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు.
Date : 03-02-2025 - 6:16 IST -
#Sports
Virat Kohli Fan: విరాట్ కోహ్లీ అభిమానిపై పోలీసులు పిడిగుద్దులు.. ఏం చేశాడో చూడండి!
విరాట్ కోహ్లీ ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధం కాబోతున్నాడు. ఫిబ్రవరి 6 నుంచి ఇంగ్లండ్తో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో కూడా అతను భాగమయ్యాడు. అతను ఈ సిరీస్లో తన ఫామ్ను తిరిగి పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Date : 01-02-2025 - 6:39 IST -
#Sports
Delhi vs Railways: విరాట్ కోహ్లీకి గిఫ్ట్ ఇచ్చిన ఢిల్లీ.. రైల్వేస్ ఇన్నింగ్స్ తేడాతో చిత్తు!
వెటరన్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ నుండి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశించింది. కానీ కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఫాస్ట్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్కు వికెట్ ఇచ్చాడు. అయితే ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 133 పరుగుల ఆధిక్యం సాధించింది.
Date : 01-02-2025 - 4:31 IST -
#Sports
DDCA Felicitates Virat Kohli: అప్పుడు కోహ్లీని మర్చిపోయిన ఢిల్లీ.. ఇప్పుడు ప్రత్యేక గౌరవం!
DDCA Felicitates Virat Kohli: దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు విరాట్ కోహ్లీ (DDCA Felicitates Virat Kohli) జనవరి 30న అరుణ్ జైట్లీ స్టేడియంలో అడుగుపెట్టాడు. ఢిల్లీ, రైల్వేస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో విరాట్ తొలి రోజు బ్యాటింగ్ చేయలేదు. ఆయన్ను చూసేందుకు వచ్చిన వేలాది మంది ప్రేక్షకులు నిరాశతో వెనుదిరిగారు. అయితే రెండో రోజు బ్యాటింగ్కు దిగిన విరాట్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటై ప్రేక్షకులను, […]
Date : 31-01-2025 - 7:46 IST -
#Sports
Sanjay Bangar: టీమిండియా భవిష్యత్తు వాళ్లిద్దరే!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టి20లకు వీడ్కోలు పలికారు. త్వరలో టెస్టులకు కూడా గుడ్ బై చెప్పనున్నారు. ఫిట్నెస్ సరిగా ఉంటే నెక్స్ట్ వన్డే ప్రపంచ కప్ వరకు ఆడే పరిస్థితి ఉంది.
Date : 30-01-2025 - 7:00 IST -
#Sports
RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ
వేలంలో ఆర్సీబీ సాల్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాల్ట్ ఫామ్ సమస్య ఆర్సీబీని కలవరపెడుతోంది.
Date : 30-01-2025 - 5:30 IST -
#Sports
Stampede: విరాట్ కోహ్లీ ఎఫెక్ట్.. అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట
రైల్వేస్, ఢిల్లీ మధ్య జరుగుతున్న అదే మ్యాచ్లో ఒక అభిమాని కోహ్లీ కోసం అకస్మాత్తుగా స్టాండ్ నెట్పైకి ఎక్కి మైదానంలోకి ప్రవేశించాడు. అభిమాని విరాట్ కోహ్లి దగ్గరికి వెళ్లి అతని పాదాలను తాకాడు.
Date : 30-01-2025 - 2:20 IST -
#Sports
Virat Kohli: కోహ్లీ అంటేనే క్రేజ్.. విరాట్ మీద అభిమానంతో ఫ్యాన్ ఏం చేశాడంటే?
రంజీ ట్రోఫీలో కోహ్లి ఆడటం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అభిమానుల నిరీక్షణ ముగిసింది. ఢిల్లీ తరఫున కోహ్లీ రంజీ మ్యాచ్లు ఆడుతున్నాడు.
Date : 30-01-2025 - 1:34 IST -
#Sports
Virat Kohli Ranji Fees: రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజు ఎంత? లక్షల్లో నష్టం?
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 23 రంజీ మ్యాచ్లు ఆడాడు. 20 నుంచి 40 రంజీ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు రోజుకు రూ.50 వేలు పొందుతున్నారు. దీని ప్రకారం రైల్వేస్తో రంజీ మ్యాచ్ ఆడినందుకు విరాట్ కోహ్లీకి రూ.2 లక్షలు అందుతాయి.
Date : 30-01-2025 - 7:34 IST -
#Sports
Virat Kohli: ప్రాక్టీస్ మధ్యలో చిన్న పిల్లాడితో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్!
రంజీ కోసం విరాట్ కోహ్లీ నిన్న ప్రాక్టీస్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు చేరుకున్నప్పుడు అక్కడ తన చిన్ననాటి స్నేహితుడు షావేజ్ను కలిశాడు.
Date : 29-01-2025 - 10:43 IST -
#Sports
AB De Villiers: ఏబీ డివిలియర్స్ ఈజ్ బ్యాక్.. ఆ టోర్నీలోకి ఎంట్రీ!
అంతర్జాతీయ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. డివిలియర్స్ 191 టెస్ట్ ఇన్నింగ్స్లలో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు.
Date : 28-01-2025 - 3:49 IST -
#Sports
Virat Kohli Fans: విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే?
ఎందుకంటే ఆన్లైన్లో ప్రసారం చేయబడే లిస్ట్లో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మధ్య మ్యాచ్ చేర్చబడలేదు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రసారం కోసం ప్రతి రౌండ్లో మూడు మ్యాచ్లను నిర్ణయిస్తుంది.
Date : 28-01-2025 - 11:36 IST -
#Sports
Kohli Declines Captaincy: కెప్టెన్సీ వద్దన్న కింగ్ కోహ్లీ
కోహ్లీపై ఉన్న అభిమానం కారణంగా ఢిల్లీ క్రికెట్ బోర్డు కోహ్లీకి సారధ్య బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకుంది. కానీ కోహ్లీ ఆటపై మాత్రమే ద్రుష్టి పెట్టాలని అనుకున్నాడు.
Date : 27-01-2025 - 2:20 IST -
#Sports
Tilak Varma: విరాట్ను గుర్తుచేసిన తిలక్ వర్మ విక్టరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
ఇంగ్లండ్ను 165 పరుగులకే పరిమితం చేయడంలో భారత స్పిన్నర్లు విజయం సాధించారు. తొమ్మిది వికెట్లలో ఏడు వికెట్లు పడగొట్టారు. అయితే లక్ష్యాన్ని చేధించే సమయంలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ నుంచి మరోసారి భారీ ఇన్నింగ్స్లు ఆశించారు అభిమానులు. కానీ అది జరగలేదు.
Date : 26-01-2025 - 11:51 IST