Vaccination
-
#Health
World Meningitis Day : మెనింజైటిస్ అంటే ఏమిటి, దానిని ఎలా నివారించాలి..?
World Meningitis Day : మెనింజైటిస్లో, మెదడు , వెన్నుపామును రక్షించే పొరలు ఎర్రబడతాయి. ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 5న ప్రపంచ మెనింజైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మెనింజైటిస్ చెవుడు కూడా కలిగిస్తుంది. నిపుణులు ఈ వ్యాధి గురించి చెప్పారు.
Date : 05-10-2024 - 4:47 IST -
#India
COVID-19: చలికాలంలో పెరగనున్న కోవిడ్
మూడేళ్ళ క్రితం కోవిడ్ లాంటి మహమ్మారి ప్రపంచాన్ని వణికించేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దీని భారీన పడ్డారు. లక్షలాది మంది మృత్యువాత పడ్డారు.
Date : 17-09-2023 - 12:11 IST -
#Covid
Covid Cases: దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
దేశంలో కరోనా కేసులు (Covid Cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది, ఆరుగురు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది.
Date : 25-03-2023 - 2:10 IST -
#Technology
Elon Musk: అలాంటి బాధను అనుభవించిన ఎలాన్ మస్క్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
ప్రపంచ కుబేరుల జాబితాలో అనూహ్యంగా టాప్ స్థానానికి చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన ఎలాన్ మస్క్ గురించి మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.
Date : 23-01-2023 - 9:54 IST -
#Health
Aids Vaccine : ఎయిడ్స్కు వ్యాక్సిన్ రెడీ.. తాజాగా కనుగొన్న ఇజ్రాయెల్ పరిశోధకులు
ఎయిడ్స్కు మందులేదు.నివారణ ఒక్కటే మార్గం. ఇది ఇప్పటిదాకా మనం చెప్తూ వింటూ వస్తున్న మాట
Date : 14-07-2022 - 11:00 IST -
#South
TN Vaccines: తమిళనాడులో టీనేజర్లకు 80 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పూర్తి
మిళనాడు దాదాపు 80 శాతం మంది 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు మొదటి డోస్ వ్యాక్సిన్ను అందించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ శనివారం తెలిపారు.
Date : 06-02-2022 - 6:40 IST -
#Health
Vaccination: ఏ వేరియంట్ ఎదుర్కోవాలన్నా టీకానే ముఖ్యం – డాక్టర్లు
కోవిడ్-19 వైరస్ నిరంతరం రూపాంతరం చెందుతోంది. ఎప్పటికప్పుడు కొత్త మ్యుటేషన్ వస్తూ జనాభాలో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కరోనా వైరస్ మన మధ్య ఎంతకాలం ఉంటుందో ఎవరికీ ఖచ్చితంగా తెలియనప్పటికీ..
Date : 30-01-2022 - 10:30 IST -
#Speed News
Karimnagar: వాక్సినేషన్ లో దేశంలోనే రికార్డ్ సాధించిన కరీంనగర్
వ్యాక్సినేషన్లో కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 100 శాతం పూర్తయింది. తద్వారా రాష్ట్రంలో రెండు డోసులు 100 శాతం పూర్తి చేసుకున్న తొలిజిల్లాగా, దక్షిణాది రాష్ట్రాల్లో రెండో జిల్లాగా రికార్డు సొంతం చేసుకున్నది.
Date : 25-01-2022 - 9:58 IST -
#South
Bengaluru: బెంగుళూరులో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐసీయూలో అడ్మిట్ అవుతుంది అంతా వారే…?
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. జనవరి 8వ తేదీన కర్ణాటకలో 8,906 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో 7,113 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి.
Date : 09-01-2022 - 8:22 IST -
#Speed News
Srisailam:శ్రీశైలం ఆలయంలో కోవిడ్ ఆంక్షలు.. ?
కరోనా కేసులు పెరుగుతున్నందును శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు.
Date : 09-01-2022 - 12:49 IST -
#Trending
కోవిడ్ పోరుపై ‘సైకత’ సందేశం!
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
Date : 08-01-2022 - 1:19 IST -
#Speed News
PM Modi:దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రశంస
కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్ల మార్కును దాటినందుకు ప్రధాని మోడీ ప్రజలకు అభినందనలు తెలిపాడు.
Date : 07-01-2022 - 9:55 IST -
#India
Elections: ఎన్నికల వాయిదాకు అవకాశం లేదు: ఈసీ
ఒమైక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం లేదని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూలు ప్రకటించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 5 రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితి గురించి ఎన్నికల సంఘం […]
Date : 28-12-2021 - 10:37 IST -
#India
Rahul Gandhi: నా సూచనను కేంద్రం ఆమోదించింది.. బూస్టర్ డోస్లపై రాహుల్ ట్వీట్
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల బూస్టర్ డోస్లను విడుదల చేయాలన్న తన సూచన ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
Date : 26-12-2021 - 10:58 IST -
#Speed News
Vaccine: తెలంగాణాలో వాక్సిన్ ఎంతశాతం మంది తీసుకున్నారో చూడండి
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం, వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Date : 21-12-2021 - 10:25 IST