Vaccination
-
#Andhra Pradesh
AP On Omicron: కరోనా కొత్త వేరియంట్ “ఓమిక్రాన్” పై ఏపీ ప్రభుత్వం అలెర్ట్
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Published Date - 09:47 PM, Mon - 29 November 21 -
#India
PM Modi: మోడీ కోవిడ్ మూడో వేవ్ అలర్ట్..వ్యాక్సినేషన్ కు మత పెద్దల భాగస్వామ్యం
రాజకీయాలకు ఏదీ అతీతం కాదు..నరేంద్ర మోడీ ఏ చిన్న విషయాన్నైనా అనుకూలంగా మలుచుకుంటాడు.
Published Date - 11:40 PM, Wed - 3 November 21 -
#India
Vaccine : కోవాగ్జిన్ టీకాకు ఆస్ట్రేలియా ఓకే!
కరోనా రాకతో ఒక్కసారిగా పరిస్థితులు చాలావరకు మారాయి. కేసులు భారీగా తగ్గుతున్నా.. జనాలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరిచిపోవడం లేదు.
Published Date - 01:27 PM, Mon - 1 November 21 -
#India
COVID-19 vaccination : ఇకపై తగ్గనున్న రెండు డోసుల మధ్య వ్యత్యాసం..
భారత్ ఇటీవలే వ్యాక్సిన్ డోసుల 100కోట్ల మార్కును దాటేసింది. అయితే ఇండియాలో ఫస్ట్, సెకండ్ డోసుల మధ్య దూరం ఎక్కువ ఉండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కోవిషీల్డ్ డోసుల మధ్య దూరం తగ్గించడానికి కేంద్రం కసరత్తు చేస్తుంది.
Published Date - 10:51 AM, Mon - 25 October 21 -
#India
జాతినుద్దేశించి మోడీ స్పీచ్.. పది ప్రధాన పాయింట్లు!
కరోనా నివారణలో వ్యాక్సిన్ దే కీలకం. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందే, అప్పట్నుంచే కరోనా కేసులు క్రమక్రమంగా అదుపులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇండియా వంద కోట్ల వ్యాక్సినేషన్ క్లబ్ లో చేరింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో భారత్ 100 కోట్ల మార్క్ దాటిందని జాతినుద్దేశించి మాట్లాడారు. మోడీ స్పీచ్ లో పది ప్రధాన పాయింట్లను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. అక్టోబరు 21న వంద కోట్ల కోవిడ్ […]
Published Date - 12:06 PM, Fri - 22 October 21 -
#India
100కోట్ల వ్యాక్సిన్ క్లబ్ లోకి ఇండియా.. మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు!
కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో 100 కోట్ల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్ పూర్తయిందని ఇండియా సంబరాలు జరుపుకుంటోంది. ఇదంతా మోడీ నాయకత్వం కారణంగా సాధ్యమైయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాంథవ్య సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
Published Date - 02:26 PM, Thu - 21 October 21 -
#South
దుమారం రేపుతోన్న మోడీ బొమ్మ..కేరళ హైకోర్టులో పిటిషన్
ప్రజా ధనంతో ప్రచారం చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పోటీపడుతున్నాయి. వ్యక్తిగత ప్రచార ఆర్భాటం కోసం ప్రధాని మోడీ ముందు వరుసలో ఉన్నాడు. కోవిడ్ -19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను కూడా ఆయన వదలలేదు. దాని మీద ఆయన ఫోటో ఉండేలా చూసుకున్నాడు. ప్రజాధనంతో వేసిన వ్యాక్సిన్లకు మోడీ బొమ్మ తో కూడిన సర్టిఫికేట్ జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందట. అంతేకాదు, వ్యక్తిగత స్వేచ్ఛను ఈ సర్టిఫికేట్ ద్వారా హరించి వేస్తున్నాడట. […]
Published Date - 12:33 PM, Thu - 21 October 21 -
#Health
సెకండ్ డోస్.. తీసుకోండి బాసూ.. దాదాపు 25 లక్షల మంది దూరం!
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రజలను ఎంతగానో ఇబ్బందులకు గురిచేసింది. కరోనా కారణంగా తమ ఆత్మీయులు, కుటుంబ పెద్దలను కోల్పోయి ఎంతోమంది అనాథలుగా మారారు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొవడ్ నివారణలో వ్యాక్సినేషన్ కీలకంగా పనిచేసింది.
Published Date - 01:40 PM, Tue - 12 October 21 -
#Andhra Pradesh
తిరుమల వెళ్తున్నారా.. అయితే వ్యాక్సినేషన్ మస్ట్!
ఇప్పుడిప్పుడు కొవిడ్ ప్రభావం తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోంది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనాలు పర్యాటక ప్రదేశాలు, వివిధ ప్రాంతాలను విజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమానో, కరోనా తగ్గిందనే కారణమో కానీ.. జనాలు మళ్లీ గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాటిస్తున్నాయి.
Published Date - 02:51 PM, Wed - 6 October 21 -
#Covid
డయాలసిస్ బాధితులకు వ్యాక్సిన్ వల్ల ఇంత మంచి జరుగుతుందా?
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డయాలసిస్ రోగుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు 33 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. దీనిలో డయాలసిన్ ఇన్ఫెక్షన్కు గురైనప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారని నిపుణులు గుర్తించారు.
Published Date - 03:51 PM, Thu - 30 September 21