Up
-
#India
Toll Plaza : ఆర్మీ జవాన్పై దాడి ఘటన..మారిన వైఖరి, మర్యాదగా వ్యవహరిస్తున్న టోల్గేట్ సిబ్బంది..
ఈ ఘటన అనంతరం మారిన పరిణామాలు గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్ప్లాజాలన్నింటిలోనూ సిబ్బంది తాలూకు వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ప్రత్యేకించి సైనిక వాహనాలు చూసిన వెంటనే టోల్ సిబ్బంది సెల్యూట్ చేస్తున్నారు. పలు చోట్ల వారికి తాగునీరు అందిస్తున్నారు.
Date : 22-08-2025 - 11:08 IST -
#India
UP : సీఎంను పొగిడినందుకు ఎమ్మెల్యే ను సస్పెండ్ చేసిన అఖిలేశ్ యాదవ్
UP : "సమాజ్వాదీ పార్టీ దళిత వ్యతిరేక వైఖరిని చూపించింది. పూజా పాల్ నేరాలను అణచివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశంసించడంతో ఆమెను పార్టీ నుంచి తొలగించారు
Date : 14-08-2025 - 4:42 IST -
#India
UP : రోడ్లపై నమాజ్ చేస్తే పాస్పోర్ట్, లైసెన్స్ రద్దు: యూపీ పోలీసులు
మీరట్ సూపరింటెండెంట్ పోలీస్ (నగరం) ఆయుష్ విక్రమ్ సింగ్ ఈద్ ప్రార్థనలు స్థానిక మసీదులు లేదా నియమించబడిన ఈద్గాలలో నిర్వహించాలని మరియు రోడ్లపై ఎవరూ నమాజ్ చేయకూడదని తెలిపారు.
Date : 28-03-2025 - 12:21 IST -
#India
Mosque Survey : ‘సంభల్’ మసీదు సర్వే.. పోలీసుల లాఠీఛార్జి.. నిరసనకారుల రాళ్లదాడి
రాళ్ల దాడి చేస్తున్న వారు, నిరసనకారులను అక్కడి నుంచి వెనక్కి పంపేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ను(Mosque Survey) ప్రయోగించారు.
Date : 24-11-2024 - 10:13 IST -
#India
Bomb Scare : బాంబులు, ఉగ్రవాదుల కలకలం.. ఆ రైలులో గంటల తరబడి తనిఖీలు
దీంతో గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆ రైలును ఉత్తరప్రదేశ్లోని తుండ్ల రైల్వే స్టేషన్లో(Bomb Scare) ఆపేశారు.
Date : 10-10-2024 - 12:58 IST -
#India
Train Accident : రైలు పట్టాలపై సిమెంటు దిమ్మెలు.. తప్పిన పెను ప్రమాదం
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో(Train Accident) ఉన్న లక్ష్మణ్పూర్లో బుధవారం చోటుచేసుకుంది.
Date : 09-10-2024 - 12:27 IST -
#India
Yogi Adityanath : యతి నర్సింఘానంద్ వ్యాఖ్యలపై సీఎం యోగి భగ్గు.. ఏమన్నారంటే..
ఈనేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లపై ఇవాళ యూపీ డీజీపీ, చీఫ్ సెక్రెటరీలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సమీక్ష సమావేశం నిర్వహించారు.
Date : 07-10-2024 - 5:04 IST -
#India
Wild Animals Attacks : చిరుత, తోడేళ్ల దాడి.. ఇద్దరు పిల్లల ప్రాణాలు బలి
సౌత్ ఖేరీ అటవీ డివిజన్ పరిధిలోని శారదానగర్ అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉండే గంగాబెహర్ గ్రామంలో(Wild Animals Attacks) మొదటి సంఘటన జరిగింది.
Date : 06-10-2024 - 11:30 IST -
#India
Delhi: ఢిల్లీ ప్రజలకు సీఎం అతిషి ప్రమాద హెచ్చరికలు
Delhi: బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఢిల్లీ కంటే కరెంటు బిల్లు 4 రెట్లు ఎక్కువ అని చెప్పారు ఢిల్లీ సీఎం అతిషి. ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ను మళ్లీ ఎన్నుకుని ఢిల్లీ ముఖ్యమంత్రిని చేయడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. లేకపోతే ఈరోజు ఉత్తరప్రదేశ్లో మనం చూస్తున్నది ఢిల్లీలో కూడా అదే చూస్తామని హెచ్చరించారు
Date : 20-09-2024 - 6:07 IST -
#India
Jackal Attack : నక్కల గుంపు ఎటాక్.. 12 మందికి తీవ్రగాయాలు
పిలిభిత్ జిల్లాలో జరిగిన నక్కల దాడి(Jackal Attack) ఘటన గురించి తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Date : 08-09-2024 - 1:01 IST -
#Viral
Viral: ప్రభుత్వ వాటర్ ట్యాంక్లో 25 పాములు
అటవీ శాఖ బృందం 24 కొండచిలువ పాములను రక్షించింది. ఈ పాములలో క్రైట్ అనే విషపూరిత పాము కూడా ఉంది. ట్యాంకు నుంచి పాములు బయటకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తాము ఇంతకాలం వాడుతున్న ట్యాంక్లో విషపూరిత పాములు, కొండచిలువలు ఉంటాయని తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు
Date : 30-08-2024 - 4:39 IST -
#India
Operation Bhediya : డ్రోన్లు, థర్మల్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో ‘ఆపరేషన్ భేడియా’.. ఏమిటిది ?
భరాఛ్ జిల్లాలోని మెహాసి తెహ్సిల్ గ్రామం చుట్టుపక్కల ఊళ్లకు చెందిన దాదాపు 30 మంది ఈ తోడేళ్ల గుంపు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.
Date : 29-08-2024 - 3:20 IST -
#India
Sabarmati Express : పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్ప్రెస్.. ఏమైందంటే ?
శనివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
Date : 17-08-2024 - 7:17 IST -
#Speed News
Lightning: పిడుగుపాటుకు 80 మందికి పైగా మృతి.. ఎక్కడంటే..?
ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు (Lightning) 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Date : 12-07-2024 - 8:55 IST -
#India
DSP To Constable : నాటి డీఎస్పీ నేడు కానిస్టేబుల్ అయ్యాడు.. ఎందుకో తెలుసా ?
ఇంతకుముందు వరకు అతడు డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి. కానీ ఇప్పుడు అతడు ఒక కానిస్టేబుల్.
Date : 23-06-2024 - 9:07 IST