Ukraine
-
#India
NSA Ajit Doval : రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు.. మాస్కోకు భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్!
ఆ ఫోన్ కాల్ చేసిన రోజే భారత్ తరఫున శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ను(NSA Ajit Doval) పంపాలని ప్రధాని మోడీ నిర్ణయించినట్లు తెలిసింది.
Published Date - 10:35 AM, Sun - 8 September 24 -
#Speed News
Russia and Ukraine Talks : భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహిస్తే శాంతిచర్చలకు రెడీ : పుతిన్
భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్తో(Russia and Ukraine Talks) శాంతిచర్చలకు తాను రెడీ అని పుతిన్ ప్రకటించారు.
Published Date - 03:13 PM, Thu - 5 September 24 -
#Trending
Ukraine : ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి రాజీనామా
డిమిట్రో కులేబా రాజీనామా అభ్యర్థనను తదుపరి పార్లమెంటరీ సమావేశంలో చట్టసభ సభ్యులు చర్చిస్తారని పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ సెఫాన్చుక్ తన ఫేస్బుక్ పోస్ట్లో తెలిపారు.
Published Date - 04:41 PM, Wed - 4 September 24 -
#Speed News
Nuclear Doctrine : ఖబడ్దార్.. అణ్వస్త్ర సిద్ధాంతాన్ని మార్చేస్తాం.. రష్యా సంచలన ప్రకటన
శత్రువులు రష్యాపై అణ్వస్త్ర దాడి చేసినప్పుడు లేదా రష్యా ఉనికికి ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చు అనేది ప్రస్తుత రష్యా అణ్వస్త్ర సిద్ధాంతం.
Published Date - 10:28 AM, Mon - 2 September 24 -
#India
Modi Call To Putin: యుద్ధం ఆపాలని పుతిన్కి మోడీ ఫోన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇరువురు నేతలు పరస్పరం మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్లో పర్యటించారు.
Published Date - 04:23 PM, Tue - 27 August 24 -
#World
Russia-Ukraine War: రష్యా దాడిలో నలుగురు ఉక్రేనియన్లు మృతి, 37 మందికి గాయాలు
రష్యా దాడిలో 4 మంది ఉక్రేనియన్లు మరణించారు, 37 మంది గాయపడ్డారు.ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలైన చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్ మరియు డొనెత్స్క్లలో రష్యా రాత్రిపూట దాడులు చేసిందని ఉక్రెయిన్ వైమానిక దళం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్లో తెలిపింది.
Published Date - 10:47 AM, Mon - 26 August 24 -
#India
Train Force One : ఉక్రెయిన్కు ‘ట్రైన్ ఫోర్స్ వన్’ రైలులో ప్రధాని మోడీ.. దీని ప్రత్యేకతలివీ
దాదాపు 20 గంటల పాటు 'ట్రైన్ ఫోర్స్ వన్'(Train Force One) రైలులో ప్రయాణించి భారత ప్రధాని మోడీ పోలండ్ నుంచి ఉక్రెయిన్కు చేరుకున్నారు.
Published Date - 03:57 PM, Sun - 25 August 24 -
#India
PM Modi: ముగిసిన విదేశీ పర్యటన, ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్, పోలాండ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాధినేతలు కలిశారు. మోదీ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్తో నాలుగు ఒప్పందాలు కుదిరాయి. గత 45 ఏళ్లలో పోలాండ్కు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి.
Published Date - 02:49 PM, Sat - 24 August 24 -
#India
PM Modi : యుద్ధక్షేత్రంలో సమస్యలకు పరిష్కారం లభించదు: పోలండ్లో ప్రధాని మోడీ
పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
Published Date - 05:47 PM, Thu - 22 August 24 -
#World
Russia- Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. 6 లక్షల మంది రష్యా సైనికులు మృతి..!
కుర్స్క్లో జరిగిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ డిమిత్రి మెద్వెదేవ్, ఉక్రెయిన్- రష్యా మధ్య చర్చలకు అన్ని దారులు మూసుకుపోయాయని అన్నారు.
Published Date - 12:08 AM, Thu - 22 August 24 -
#Speed News
Ukraine Vs Russia : రష్యాలోని 74 సెటిల్మెంట్లను ఆక్రమించాం.. జెలెన్ స్కీ ప్రకటన
ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ ఒలెగ్జాండర్ సిర్స్కీతో తన వీడియో కాల్ను జెలెన్ స్కీ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
Published Date - 09:17 AM, Wed - 14 August 24 -
#Speed News
Russia Vs Ukraine : రష్యా వర్సెస్ ఉక్రెయిన్.. కస్క్లో రష్యా ఎమర్జెన్సీ.. సుద్జాలో భీకర పోరు
ఉక్రెయిన్ ఆర్మీ కొన్ని రోజుల క్రితమే అకస్మాత్తుగా రష్యా సరిహద్దులోని పలు ప్రాంతాలలోకి చొరబడింది.
Published Date - 08:15 AM, Sat - 10 August 24 -
#Speed News
Offer to Prisoners : ఖైదీలకు బంపర్ ఆఫర్.. ఆ ఒక్కటీ ఒప్పుకుంటే రిలీజ్!
ఇక ఖైదీలను కూడా ఆర్మీలోకి తీసుకోనున్నారు. అయితే ఒక షరతు.
Published Date - 02:52 PM, Mon - 1 July 24 -
#India
Global Peace Summit : ప్రపంచ శాంతి సదస్సుకు భారత్.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధాన్ని ఆపడమే లక్ష్యం
ఉక్రెయిన్, రష్యా దేశాలు గత రెండేళ్లుగా యుద్ధంలో తలపడుతున్నాయి.
Published Date - 04:04 PM, Wed - 12 June 24 -
#World
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హ్యారీ పోటర్ కోట ధ్వంసం
హ్యారీ పోటర్ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది.
Published Date - 06:35 PM, Wed - 1 May 24