Tuni
-
#Andhra Pradesh
Jnaneswari Missing: తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన నేటికీ నెల.. పాపకు ఏమై ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్లోని తుని పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించిన నాలుగేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి సరిగ్గా నెల రోజులు గడుస్తున్నా, ఆమె ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. గత నెల జూన్ 6వ తేదీన తన ఇంటి సమీపంలో పని నిమిత్తం బయటకు వెళ్లిన తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన ఈ చిన్నారి, ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. పాప కనిపించకుండా పోయిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు మరియు పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. చుట్టుపక్కల […]
Date : 06-07-2026 - 10:41 IST -
#Andhra Pradesh
Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువైద్య అధికారులు అత్యంత నిశితంగా పోస్ట్మార్టం నిర్వహించారు. ఆ తర్వాత మరింత స్పష్టత కోసం […]
Date : 26-06-2026 - 1:15 IST -
#Andhra Pradesh
Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో అన్ని మార్గాలను అన్వేషిస్తున్న పోలీసులు, కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. […]
Date : 22-06-2026 - 11:35 IST -
#Andhra Pradesh
Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?
400 మంది సిబ్బంది.. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.. దట్టమైన భూభాగాన్ని జల్లెడ పట్టే థర్మల్ డ్రోన్లు.. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ టవర్ డేటా విశ్లేషణ.. అడవిలో రహస్యంగా అమర్చిన కెమెరా ట్రాప్లు, జంతువులను ఆకర్షించేందుకు మాంసంతో నింపిన బొమ్మలు.. లక్ష రూపాయల రివార్డు.. కాకినాడ జిల్లా సీహెచ్ అగ్రహారం గ్రామంలో కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలివి. అయినా ఫలితం లేదు. గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలయ్యాయి.. పాప జాడ […]
Date : 21-06-2026 - 10:00 IST -
#Andhra Pradesh
Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్
కాకినాడ జిల్లా తుని మండలం ఎస్. అన్నవరం గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో 13 రోజులు గడిచినా మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలుపెరుగని గాలింపు చర్యలు చేపడుతున్నా ఫలితం లభించలేదు. ఈ కేసు దర్యాప్తులో తాజాగా వెలుగులోకి వచ్చిన పెంపుడు శునకానికి సంబంధించిన పరిణామాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. కీలకంగా మారిన పెంపుడు శునకం చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన జూన్ 6వ తేదీనే ఆమెతో […]
Date : 19-06-2026 - 11:10 IST -
#Andhra Pradesh
Breaking News.. చిన్నారి కేసులో మరో విషాదం.. చనిపోయిన కుక్క.. గుండె పగిలేలా ఏడుస్తున్న తల్లి
కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాప మిస్సై ఐదురోజులైనా ఇప్పటి వరకూ ఆ పాప ఆచూకీ దొరకలేదు. పాపతో పాటు వెళ్లిన కుక్క మూడురోజుల తర్వాత తిరిగి రాగా.. ఆ కుక్క ద్వారా పాప ఆచూకీని కనుగొనేందుకు పోలీసులు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ ను అమర్చి అడవిలోకి వదిలారు. మనుషులను చూసి కుక్క భయపడుతుండటంతో దానిని ఒక బోనులో ఉంచారు. మరోసారి అడవిలోకి పంపేందుకు ప్రయత్నించినా.. […]
Date : 13-06-2026 - 3:29 IST -
#Andhra Pradesh
CM Chandrababu : తాజా కల్లు రుచి చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో చంద్రబాబు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గోన్నారు.కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ అందజేశారు. కుటుంబ పరిస్థితులను స్వయంగా తెలుసుకుని, సింహాచలం కుటుంబానికి మరింత సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సింహాచలానికి రూ.4 వేల పెన్షన్ను అందజేసిన సీఎం, ఇంటికే వచ్చి పెన్షన్ సక్రమంగా అందుతున్నదా లేదా అని ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందుతోందని సింహాచలం ముఖ్యమంత్రికి తెలిపారు. […]
Date : 02-06-2026 - 8:58 IST -
#Andhra Pradesh
CBN : జూన్ 4 రాష్ట్ర విముక్తి దినం : చామవరం సభలో సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుని నియోజకవర్గంలో పర్యటించారు. చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయే రోజని, విధ్వంసక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి లభించిన రోజుగా గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పారు. అందుకు నిదర్శనమే పెన్షన్ల […]
Date : 01-06-2026 - 1:27 IST -
#Andhra Pradesh
Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తునిలో 2016లో జరిగిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ (Ratnachal Express) రైలు దహనం కేసు (Tuni Train Burning Case)లో విజయవాడ రైల్వే కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును కొట్టివేస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పునిచ్చింది.
Date : 02-05-2023 - 6:45 IST