Tullur Police Station
-
#Andhra Pradesh
AP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు !
రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకోబడింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేయబడ్డాయని సమాచారం.
Published Date - 11:37 AM, Mon - 9 June 25