Ttd
-
#Andhra Pradesh
Tirupati Stampede: తొక్కిసలాట మృతులకు రేపు ఎక్స్గ్రేషియా చెక్కుల పంపిణీ!
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది.
Date : 11-01-2025 - 3:39 IST -
#Devotional
Tirupati Stampede : గాయపడిన వారికి వైకుంఠ ద్వార దర్శనం
Tirupati Stampede : ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుల ఆదేశాల మేరకు తీసుకోబడింది
Date : 10-01-2025 - 10:29 IST -
#Andhra Pradesh
Ambati Rambabu : చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారు
Ambati Rambabu : వైసీపీని అణగదొక్కాలని చూస్తే అది అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుంది. ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యాన్ని మన్నించం. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Date : 09-01-2025 - 6:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు
CM Chandrababu : తొక్కిసలాట ఘటన వార్త తెలిసి చాలా బాధపడ్డా అన్నారు. తిరుపతిలో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని ఓ భక్తుడిగా కోరుకుంటానన్నారు. ఇవాళ ఘటనాస్థలిని పరిశీలించానన్న సీఎం చంద్రబాబు.. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించాని వెల్లడించారు.
Date : 09-01-2025 - 6:22 IST -
#Andhra Pradesh
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. ఆ 15 మంది పాత్ర ఏంటి? కుట్ర ఉందా?
భక్తులు ఒక్క సారిగా తోసుకురావడంతో వారిని ఒక పద్ధతి ప్రకారం మరింత ముందుకు తోసి మహిళలపై పడేలా చేసింది కూడా ఈ యువకులే అనే విషయం పోలీసులుకు స్పష్టంగా తెలిసింది.
Date : 09-01-2025 - 1:01 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి
రేపు వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ తెలిపింది.
Date : 09-01-2025 - 11:49 IST -
#Andhra Pradesh
Vaikuntha Ekadashi : వైకుంఠ ఏకాదశి కోసం తిరుపతికి వెళ్తున్నారా..? అయితే.. ఈ సమాచారం మీ కోసమే..!
Vaikuntha Ekadashi : జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. వైకుండ ద్వార దర్శనం కోసం ఆన్లైన్లో టిక్కెట్లు విడుదల చేయబడ్డాయి. ఉచిత దర్శనం కోసం వివిధ కౌంటర్లలో టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా వీఐపీ దర్శనాన్ని కూడా రద్దు చేశారు.
Date : 05-01-2025 - 10:28 IST -
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సమావేశంలో, టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి అభినందించారు.
Date : 31-12-2024 - 10:43 IST -
#Andhra Pradesh
TTD : తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త
ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
Date : 30-12-2024 - 5:22 IST -
#Andhra Pradesh
Tirumala Srivaru: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా?
ఈవో తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ నెలలో స్వామివారిని సుమారు 20 లక్షల (20,03500) పైచిలుకు భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం దాదాపు రూ. 113 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
Date : 28-12-2024 - 10:56 IST -
#Speed News
Bhadradri : రామయ్య ఆలయంలో డిజిటల్ టోకెన్ సిస్టమ్
Bhadradri : ఇలా, భద్రాచల రామాలయం , తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తీసుకుంటున్న ఈ కొత్త ఆలోచనలు, సాంకేతిక మార్పులు భక్తుల అనుభవాన్ని మెరుగుపరుస్తున్నాయి.
Date : 26-12-2024 - 12:11 IST -
#Andhra Pradesh
TTD : మరోసారి తెరపైకి శ్రీవారి పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వ్యవహారం
TTD : పరకామణిలో పెద్ద జీయర్ తరుపున విధుల్లో ఉన్న సీవీ రవికుమార్ గత కొనేళ్ళుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు 2023 ఏప్రిల్ 29న కేసు నమోదు అయ్యింది.
Date : 25-12-2024 - 7:59 IST -
#Andhra Pradesh
Tirumala : తిరుమల మెట్ల మార్గంలో దాన్ని చూసి భక్తులు హడల్..!
Tirumala : ఈ కొండల్లో అనేక అరుదైన వృక్షాలు, జంతువుల జాతులు నివసిస్తున్నాయి. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, కడప జిల్లాలను ఆనుకున్న శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ ఫారెస్ట్గా ప్రభుత్వం గుర్తించినది. ఇక్కడ అనేక రకాల పాములు ఉండటం కూడా విశేషం.
Date : 25-12-2024 - 6:23 IST -
#Andhra Pradesh
TTD : 1,40,000 వైకుంఠ ద్వార దర్శన టికెట్లు 18 నిమిషాల్లో ఫుల్..
TTD : ఈ దర్శనాన్ని ప్రతి హిందూ భక్తుడు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారు.. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 రోజులు మాత్రమే ఈ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ 10 రోజులు ఎంతో ప్రత్యేకంగా భావించబడతాయి, అందువల్ల భక్తులంతా ఆ క్రమంలో తమ టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడానికి పోటీ పడతారు.
Date : 25-12-2024 - 6:07 IST -
#Devotional
TTD : టీటీడీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో భారీ విరాళం
జనవరి 7న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 25-12-2024 - 4:56 IST