Ttd
-
#Andhra Pradesh
TTD : తిరుమల అన్న ప్రసాదంలో ‘వడ’ పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్
అన్న ప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు.
Published Date - 12:49 PM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
TTD : శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. మీకో గుడ్న్యూస్..
TTD : తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) వేసవి కాలంలో భక్తుల సౌకర్యాన్ని పెంచేందుకు అనేక జాగ్రత్తల చర్యలు తీసుకుంటోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, TTD అధికారులు "కూల్ పెయింట్" వేసి, నిరంతర విద్యుత్ సరఫరా, లడ్డూ ప్రసాదం , ORS ప్యాకెట్ల సరఫరా వంటి చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.
Published Date - 10:02 AM, Sat - 1 March 25 -
#Devotional
TTD : తిరుమలలో ఒక్కరోజు నిత్యాన్నదానానికి ఎంత ఖర్చు..?
Nitya Annadanam : భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది
Published Date - 09:26 PM, Fri - 28 February 25 -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో ఆర్టిత సేవలు బంద్..
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న సాలకట్ల తెప్పోత్సవాలు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించనున్నాయి. ఈ విభిన్నమైన ఉత్సవం, శ్రీవారి దర్శనాన్ని పుష్కరిణిలో నిర్వహించి భక్తులను సుఖంతో ఆనందపరిచే కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, ఈ ఉత్సవాల కారణంగా, టీటీడీ పలు ఆర్జిత సేవలను రద్దు చేసింది. శ్రీవారి భక్తులు, ఈ ఉత్సవాలలో పాల్గొని దివ్య అనుభవాలను పొందాలని ఆశిస్తున్నారు.
Published Date - 11:06 AM, Mon - 17 February 25 -
#Andhra Pradesh
TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ మార్గాల్లో ఆంక్షలు..
TTD : తిరుమల కొండపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు జారీ చేశారు. తిరుమల నడక మార్గంలో చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని, ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఇవ్వాలని, తర్వాత విభజన ప్రకారం గుంపులుగా వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే, తిరుమలలో ఇటీవల చిరుతలు సంచరించడం వల్ల భద్రతా చర్యలను కఠినంగా తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
Published Date - 12:39 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సీబీఐ అదుపులో నలుగురు!
రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించారు. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని అధికారుల విచారణలో తేలడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
Published Date - 11:25 PM, Sun - 9 February 25 -
#Andhra Pradesh
Theertha Mukkoti: ఫిబ్రవరి 12న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది.
Published Date - 05:42 PM, Fri - 7 February 25 -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియల్ ఎంక్వైరీ..
Tirupati Stampede : ఈ విచారణ మొదటి దశలో, న్యాయ విచారణ కమిషన్ ముందు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఇంఛార్జ్ సీవీఎస్ఓ మణికంఠ, వీజీవో సదాలక్ష్మిలు మూడు రోజుల పాటు విచారణకు హాజరయ్యారు.
Published Date - 11:29 AM, Tue - 4 February 25 -
#Andhra Pradesh
TTD : 31న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ..ఎందుకంటే..?
టీటీడీ ఇప్పటికే రథసప్తమి పై పలు నిర్ణయాలు తీసుకుని భక్తులకు కీలక సూచనలు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మార్పులు...బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
Published Date - 12:28 PM, Mon - 27 January 25 -
#Andhra Pradesh
Tirumala : తిరుమలలో అపచారం.. కొండపైకి కోడిగుడ్లు, పలావ్..!
Tirumala : తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల ద్వారా చోటుచేసుకున్న ఒక వివాదం నేడు పెద్ద చర్చకు దారితీసింది. తమిళనాడుకు చెందిన కొంతమంది భక్తులు తిరుమల కొండపైకి వెళ్లేందుకు అలిపిరి సెక్యూరిటీ తనిఖీ దాటించి, నిషేధిత ఆహార పదార్ధాలతో తిరుమలకు చేరుకున్నారు.
Published Date - 01:29 PM, Sat - 18 January 25 -
#Andhra Pradesh
TTD : ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: బీఆర్ నాయుడు
తిరుమల అనేది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమని తెలిపారు. వార్త ప్రచురణ, ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరారు. చేతిలో మీడియా ఉందని ఇష్టానుసారం అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Published Date - 02:57 PM, Mon - 13 January 25 -
#Andhra Pradesh
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం అందజేత
Tirupati Stampede : ఈ సందర్భంగా, టీటీడీ తరపున 25 లక్షల రూపాయల పరిహారం, బోర్డు సభ్యుల తరఫున 2.5 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మృతుల కుటుంబాలలో ఒకరు టీటీడీలో పనిచేస్తుంటే, ఆ కుటుంబాలకు ఇంకా కాంట్రాక్ట్ ఉద్యోగం లేదా చదువుకుంటున్న పిల్లలకు సహాయం అందించేందుకు కూడా వాగ్దానాలు ఇచ్చారు.
Published Date - 12:54 PM, Sun - 12 January 25 -
#Andhra Pradesh
Tirupati Stampede: తొక్కిసలాట మృతులకు రేపు ఎక్స్గ్రేషియా చెక్కుల పంపిణీ!
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున్న తరలిరావడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది.
Published Date - 03:39 PM, Sat - 11 January 25 -
#Devotional
Tirupati Stampede : గాయపడిన వారికి వైకుంఠ ద్వార దర్శనం
Tirupati Stampede : ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుల ఆదేశాల మేరకు తీసుకోబడింది
Published Date - 10:29 AM, Fri - 10 January 25 -
#Andhra Pradesh
Ambati Rambabu : చంద్రబాబు వైఫల్యం వల్లే ఆరుగురు మృతి చెందారు
Ambati Rambabu : వైసీపీని అణగదొక్కాలని చూస్తే అది అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుంది. ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యాన్ని మన్నించం. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
Published Date - 06:47 PM, Thu - 9 January 25