TTD News
-
#Andhra Pradesh
TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు.. మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం!
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Date : 05-11-2025 - 9:54 IST -
#Andhra Pradesh
TTD Chairman: ఈ నెంబర్కు కాల్ చేయండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!
ఎవరైనా దళారులపై అనుమానం వస్తే తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులకు 0877-2263828 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Date : 19-10-2025 - 12:45 IST -
#Andhra Pradesh
Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త!
అంతేకాకుండా ఈ భవన సముదాయంలో కల్యాణకట్ట, భోజనశాలలు కూడా నిర్మించారు. కల్యాణకట్టలో ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించుకోవచ్చు. భోజనశాలల్లో 1,400 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు.
Date : 25-09-2025 - 2:35 IST -
#Devotional
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ.3.68 కోట్లుగా నమోదైంది. ఇది తిరుమల ఆలయం ఆర్థిక బలాన్ని, భక్తుల దానధర్మాలను సూచిస్తుంది.
Date : 08-06-2025 - 12:23 IST -
#Andhra Pradesh
TTD: శ్రీవాణి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు: టీటీడీ
ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు సరైన సమాచారం అందించేందుకు తమ అధికారిక వెబ్సైట్, ఇతర ప్లాట్ఫారమ్లను ఉపయోగించమని కోరింది.
Date : 12-05-2025 - 9:58 IST -
#Andhra Pradesh
Tirumala Gaushala: తిరుపతి గోశాల వివాదం ఏమిటీ? వైసీపీ టీటీడీని ఎందుకు టార్గెట్ చేసింది!
ఈ విషయం రాజకీయంగా సున్నితమైనది. ఎందుకంటే గోవులు హిందూ సంస్కృతిలో పవిత్రంగా భావించబడతాయి. ఈ ఆరోపణలు రాజకీయ పార్టీల మధ్య విభేదాలను మరింత తీవ్రతరం చేశాయి.
Date : 17-04-2025 - 8:04 IST -
#Andhra Pradesh
TTD Chairman BR Naidu: టీటీడీ ప్రతిష్టను దిగజార్చే కుట్ర జరుగుతోంది: చైర్మన్ బీఆర్ నాయుడు
బీఆర్ నాయుడు గత విజిలెన్స్ నివేదికను పేర్కొంటూ.. కరుణాకర్ రెడ్డి హయాంలో గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పట్టిన దాణా అందించినట్లు నిరూపితమైందని, దీనికి సంబంధించిన ఆధారాలను మీడియాకు చూపించారు.
Date : 13-04-2025 - 8:18 IST -
#Devotional
TTD : టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
TTD : 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,258.68 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. ముఖ్యంగా పోటు కార్మికులకు మెరుగైన వైద్య సహాయం అందించడంతో పాటు వారి జీతాలలో కోత లేకుండా పూర్తి మొత్తాన్ని చెల్లించే చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది
Date : 25-03-2025 - 6:04 IST -
#Andhra Pradesh
Theertha Mukkoti: ఫిబ్రవరి 12న శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ప్రతి ఏటా మకరమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసివున్నది.
Date : 07-02-2025 - 5:42 IST -
#Andhra Pradesh
Srivari Darshanam: స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం: టీటీడీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఇక టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
Date : 30-11-2024 - 11:53 IST -
#Andhra Pradesh
Tirupati Laddu: మొదట కిలో నెయ్యి రూ. 428కి ఇవ్వలేనన్న డెయిరీ..తర్వాత రూ. 320కి ఎలా ఇచ్చింది?: ఆనం
తాజాగా ఈ విషయంపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు. అంతేకాకుండా వైసీపీకి, జగన్కి పలు ప్రశ్నలు సంధించారు. 2023లో రూ.496 ఉన్న కేజీ నెయ్యి రేటు.. 2024లో రూ.320 ఎలా అయ్యింది?
Date : 03-10-2024 - 2:34 IST -
#Speed News
TTD Utsavalu: జూన్ లో తిరుమల ఉత్సవాలు ప్రారంభం.. ప్రత్యేక కార్యక్రమాలివే
జూన్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ప్రత్యేక ఉత్సవాలు ప్లాన్ చేస్తుంది.
Date : 29-05-2023 - 5:49 IST -
#Andhra Pradesh
TTD Online Booking: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఈ నెల 13న దర్శన టికెట్లు విడుదల
తిరుపతి ఆలయ దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త. ఇప్పుడు భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) రూ. 300 ఆన్లైన్ దర్శన టిక్కెట్ను ఈ నెల 13న విడుదల చేయనుంది. డిసెంబర్ 16, 31వ తేదీలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ టిక్కెట్ల ఆన్ లైన్ కోటాను […]
Date : 11-12-2022 - 9:30 IST