Ttd Board
-
#Devotional
TTD: టీటీడీ ఉద్యోగులకు వార్షిక క్రీడాపోటీలు.. ఆ రోజు నుంచి షురూ
TTD: టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు మార్చి 1వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని పరిపాలనా భవనంలో గల పరేడ్ మైదానంలో ప్రారంభమవుతాయి. ఈ పోటీలు మార్చి 18వ తేదీ వరకు జరుగనున్నాయి. ప్రారంభ కార్యక్రమంలో క్రీడల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్న ఉద్యోగుల పేర్లు, టీమ్లు, పోటీ షెడ్యూల్ తదితర వివరాలు తెలియజేయడం జరుగుతుంది. పురుషులకు, మహిళలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తారు. ఇందులో టగ్ ఆఫ్ వార్, చెస్, వాలీబాల్, క్యారమ్స్, బాల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టేబుల్ […]
Date : 27-02-2024 - 11:50 IST -
#Devotional
Srisailam: టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలి
Srisailam: శ్రీశైల దేవస్థానం పరిపాలన భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈసమావేశంay మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామని చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఈఓ పెద్దిరాజు తెలిపారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించమన్నారు. శ్రీశైలంలో భక్తులు, స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం […]
Date : 23-02-2024 - 7:17 IST -
#Devotional
TTD: తిరుపతిలోని రహదారులకు మహనీయుల పేర్లతో ఆధ్యాత్మిక వాతావరణం
TTD: తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ రోడ్డును టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ కాలనీలో ముద్రనారాయణ, […]
Date : 18-02-2024 - 5:16 IST -
#Devotional
TTD: శ్రీ కృష్ణదేవరాయుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అదృష్టం: టీటీడీ చైర్మన్
TTD: చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల వారి జీవితం అందరికి ఆదర్శనీయమని తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహల్ సర్కిల్లో శుక్రవారం శ్రీ కృష్ణదేవరాయల విగ్రహ పునః ప్రతిష్ట ఆవిష్కరణ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ శ్రీ కృష్ణదేవరాయులు ప్రజా […]
Date : 16-02-2024 - 10:48 IST -
#Devotional
TTD: ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవి : ఆచార్య రాణి సదాశివమూర్తి
TTD: టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత) ఆధ్వర్యంలో మూడు రోజుల పునశ్చరణ తరగతులు మంగళవారం తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్వీ వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవని, అలాంటి ఆగమాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా అర్చకత్వం చేయాలని కోరారు. ఇలాంటి పునశ్చరణ తరగతులు అర్చక వ్యవస్థ పటిష్టానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. శ్వేత సంచాలకులు భూమన్ మాట్లాడుతూ […]
Date : 07-02-2024 - 1:23 IST -
#Speed News
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల ఆలయంలో నిరంతరం భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూకాంప్లెక్స్ భక్తుల రద్దీకి సందడిగా మారాయి. దర్శనం కోసం క్యూ రాక్ ఆర్చ్ వరకు విస్తరించింది. అంతకుముందు శుక్రవారం నాడు స్వామి (వేంకటేశ్వరుడు) ఆశీర్వాదం కోసం 71,664 మంది వ్యక్తులు ఆలయాన్ని సందర్శించారు. అదనంగా 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 27 జనవరి, 2024 ప్రకటన ఆలయం కూడా భక్తుల నుండి గణనీయమైన మొత్తంలో కానుకలు అందుకుంది. హుండీలో రూ.3.37 కోట్లు జమయ్యాయి. టైమ్ స్లాట్ […]
Date : 27-01-2024 - 4:08 IST -
#Andhra Pradesh
TTD: అయోధ్య రాములోరికి తిరుమల శ్రీవారి లడ్డూలు
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జనవరి 22న అయోధ్య రామమందిరంలో సంప్రోక్షణ మహోత్సవం సందర్భంగా భక్తులకు పంచేందుకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లక్ష శ్రీవారి లడ్డూలను పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఒక్కో ప్యాకెట్లో రెండు లడ్డూలను ప్యాకింగ్ చేసే పనిలో 350 మంది కార్మికులు చురుగ్గా నిమగ్నమై ఉన్నారు. 350 బాక్సుల్లో ప్యాకెట్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో బాక్సులో 150 ప్యాకెట్ల లడ్డూలు ఉంటాయని, ఒక్కోటి 25 గ్రాముల బరువుంటాయని తెలిపారు. “శ్రీరాముని […]
Date : 19-01-2024 - 2:41 IST -
#Andhra Pradesh
TTD: తిరుమలలో భద్రతా లోపం, డ్రోన్ ఎగురవేసిన భక్తులు
తిరుమల ఆలయం సమీపంలో భద్రతా లోపంలో నిబంధనలను ఉల్లంఘించి కొండ ఆలయాన్ని చిత్రీకరించడానికి ఇద్దరు భక్తులు డ్రోన్ను ఉపయోగించారు. అస్సాంకు చెందిన భక్తులు ఆలయ దృశ్యాలను తీయడానికి డ్రోన్ను ఎగురవేయడాన్ని గుర్తించారు. 53వ వంక వద్ద ఘాట్ రోడ్డులో డ్రోన్ను ఎగురవేస్తుండగా ఆ దారిన వెళ్తున్న మరికొందరు భక్తులు భక్తుల చిత్రాలను తీశారు. డ్రోన్ను స్వాధీనం చేసుకున్న టిటిడి సీరియస్గా తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) విజిలెన్స్ విభాగం ఇద్దరు భక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. […]
Date : 12-01-2024 - 7:05 IST -
#Andhra Pradesh
TTD: శ్రీవారి భక్తుల కోసం టీటీడీ భద్రత చర్యలు, ఆ మార్గాల్లో అటెన్షన్!
TTD: టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎ.వి. అలిపిరి, శ్రీవారి మెట్టు పాదచారుల మార్గాల ద్వారా తిరుమల కొండలకు పవిత్ర యాత్ర సందర్భంగా భక్తులకు భద్రత కల్పించేందుకు సమగ్ర భద్రతా చర్యలు అమలు చేశామని ధర్మారెడ్డి భక్తులకు హామీ ఇచ్చారు. 7వ మైలు ప్రాంతం నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు అలిపిరి కాలిబాటలో ఎలుగుబంట్లు, చిరుతపులులు వంటి వన్యప్రాణుల సంచారం ఎక్కువైంది. భద్రతా చర్యలపై రాష్ట్ర అటవీశాఖ, టీటీడీ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘‘టీటీడీ అధికారులు, ప్రభుత్వ అటవీ […]
Date : 09-01-2024 - 12:54 IST -
#Devotional
TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇళ్ల స్థలాలకు గ్రీన్ సిగ్నల్
TTD: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి శుభవార్త తెలిపింది. టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. జనవరిలో మరో 1500 మందికి కూడా ఇంటిపట్టాలు ఇచ్చేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక రిటైర్డ్ ఉద్యోగులతో పాటు తదితరుల కోసం మరో 350 ఎకరాలను రూ.80 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శానిటేషన్ […]
Date : 26-12-2023 - 5:38 IST -
#Devotional
HYD: జూబ్లీహిల్స్, హిమాయత్ నగర్ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి
HYD: హైదరాబాద్ హిమాయత్ నగర్లోని బాలాజీ భవన్లో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని టీటీడీ డెప్యూటీ ఈవో రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 1 గంట నుండి 3 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగశ్రవణం ఏకాంతంగా నిర్వహిస్తారు. సర్వదర్శనం ఉదయం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. విఐపిలు, ప్రోటోకాల్ […]
Date : 21-12-2023 - 12:22 IST -
#Devotional
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం’ ప్రారంభమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం ప్రకటించింది. ఈ సమయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం టికెట్లు విడుదుల చేసింది. వార్షిక కార్యక్రమం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ 10 రోజులలో దర్శనం చేసుకోవడం ద్వారా లభించే పుణ్యం సమానమని విశ్వసించడంలో […]
Date : 16-12-2023 - 4:30 IST -
#Devotional
Tirumala: నిండిన తిరుమల జలాశయాలు, నీటి కొరతకు చెక్
Tirumala: ఏపీలో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో వాగులు, వంకలతో పాటు ప్రధాన ప్రాజెక్టులు, జలశయాలు నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి కూడా నీటిని తీసుకుంటారు. తిరుమలలో కేవలం 24 గంటల్లోనే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. […]
Date : 06-12-2023 - 11:54 IST -
#Devotional
TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు : ఈవో
వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.
Date : 01-12-2023 - 5:15 IST -
#Devotional
TTD: తిరుమలలో ఘనంగా కార్తీక దిపోత్సవాలు, ఉప్పొంగిన భక్తిభావం
TTD: టీటీడీ పరేడ్ గ్రౌండ్స్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. TTD హిందూ క్యాలెండర్లో పవిత్రమైన మాసమైన కార్తీక మాసాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంది. సామూహిక దీపాలంకరణలో పాల్గొనేందుకు భక్తులు తరలిరావడంతో వేలాది నెయ్యి దీపాలు మైదానాన్ని ప్రకాశవంతం చేశాయి. పూజారులు మార్గనిర్దేశం చేసిన వేద శ్లోకాలతో ప్రతిధ్వనించింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, విష్ణుసహస్రనామ పారాయణం, లక్ష్మీపూజతో సహా సాయంత్రం అంతా వరుస క్రతువులు జరిగాయి. ఈ ఆచారాలు చీకటిని […]
Date : 21-11-2023 - 10:45 IST