Trs
-
#Speed News
BJP vs TRS : అది కేసీఆర్కి కొత్తేమి కాదంటున్న బీజేపీ..!
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో ప్రధాని మోడీ, బీజేపీ పై విరుచుకుపడ్డారు. అయితే కేసీఆర్కి అదేస్థాయిలో బీజేపీ జాతీయ నేతలు కౌంటర్ ఇచ్చారు.
Date : 11-07-2022 - 10:25 IST -
#India
Draupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదిముర్ము హైదరాబాద్ పర్యటన వాయిదా.. కారణం ఇదే..?
హైదరాబాద్: రేపు( జులై 12న) హైదరాబాద్ రావాల్సిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన పర్యటనను వాయిదా వేసుకున్నారు
Date : 11-07-2022 - 10:25 IST -
#Speed News
CM KCR: అసెంబ్లీ రద్దు…ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ… బీజేపీ ఇరకాటంలో పడిందా..?
తెలంగాణలో అధికారం మాదే. టీఆరెస్ సర్కార్ ను పడగొడతాం. కేసీఆర్ ఊచలు లెక్కపెట్టేలా చేస్తాం. ఇక కల్వకుంట్ల కథ ముగిసినట్లే. రాబోయేది కాషాయ ప్రభుత్వం...అంటూ భీకరప్రకటన చేస్తోన్న బీజేపీ నేతలను ఇరుకునపెట్టారు సీఎం కేసీఆర్.
Date : 11-07-2022 - 8:00 IST -
#Speed News
CM KCR: దేశ ప్రజల కోసం మిమ్మల్ని గోకుతూనే ఉంటా…కేంద్రంపై కేసీఆర్ ఫైర్..!!
తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో...బీజేపీ నేతలపై,కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు.
Date : 10-07-2022 - 9:02 IST -
#Speed News
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు.. పదివేలకుపైగా మొక్కలు నాటిన ప్రజలు!
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాజాగా తన 64వ పుట్టిన రోజును వేడుకలను పురస్కరించుకున్నారు. తాజాగా దయాకర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక దయాకర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలలో పాల్గొన్నారు.ఇక సిఎం గారి పిలుపు హరితహారం, ఎంపీ జోగిన పల్లి సంతోశ్ పిలుపు మేరకు గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా, మంత్రి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు […]
Date : 04-07-2022 - 9:51 IST -
#Telangana
Harish Rao: ప్రధాని మోడీపై మంత్రి హరీష్ రావు ఫైర్
జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి దేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి అభివృద్ధి విధాన మేదైనా ప్రకటిస్తారని ఆశించాం.
Date : 03-07-2022 - 11:28 IST -
#Telangana
TRS Condemns BJP: సీఎం కేసీఆర్ పై స్మృతి ఇరానీ వ్యాఖ్యలను వినోద్ కుమార్ ఖండించారు
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు.
Date : 03-07-2022 - 8:06 IST -
#Speed News
TRS MP : టీఆర్ఎస్ ఎంపీ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకి చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. రాంచీ ఎక్స్ప్రెస్వే లిమిటెడ్ బ్యాంక్ మోసానికి వ్యతిరేకంగా మనీలాండరింగ్ కేసులో మధుకాన్ గ్రూప్ కంపెనీలు, దాని డైరెక్టర్లు, ప్రమోటర్లకు చెందిన రూ.96.21 కోట్ల విలువైన 105 స్థిరాస్తులు, ఇతర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. హైదరాబాద్ ఆధారిత రహదారి నిర్మాణ సంస్థ యొక్క ఆస్తులు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి. మధుకాన్ గ్రూప్ […]
Date : 02-07-2022 - 9:38 IST -
#Telangana
Yashwant Sinha:దేశానికి కేసీఆర్ అవసరమన్న యశ్వంత్ సిన్హా.. మరి రాహుల్, రేవంత్ పరిస్థితి ఏమిటి?
పొలిటికల్ చదరంగంలో ఏ ఎత్తు వేస్తే ఏ పావు కదులుతుందో.. గేమ్ ఎటు వైపు వెళుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి.. ముఖ్యంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉంది.
Date : 02-07-2022 - 3:31 IST -
#Speed News
Hyderabad : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తాం: జార్ఖండ్ మాజీ సీఎం
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘుబర్ దాస్ అన్నారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తారా అని అడిగినప్పుడు, “ఖచ్చితంగా. గత రెండు రోజులుగా నేను చూస్తున్న తీరు వ్యాపారస్తులైనా, సాధారణ ప్రజలైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వంశపారంపర్య రాజకీయాలను నమ్మి కుటుంబం గురించే ఆలోచించడమే ఇందుకు కారణం. అని ఆయన అన్నారు. […]
Date : 01-07-2022 - 10:29 IST -
#Speed News
Uttam Kumar Reddy : అవినీతికి పాల్పడుతున్న అధికారపార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారు – ఎంపీ ఉత్తమ్
అవినీతికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులను రక్షించేందుకు తెలంగాణ పోలీసులు పని చేస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర సామాజిక కార్యకర్తలపై అన్యాయంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టినందుకు స్థానిక జర్నలిస్టుపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేసిన కేసులో హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించిన అసమ్మతి […]
Date : 01-07-2022 - 10:21 IST -
#Speed News
TRS : మోడీ టూర్కు ముందు బీజేపీకి బిగ్షాక్.. టీఆర్ఎస్లో చేరిన..!
హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందు బీజేపీకి ఊహించని షాక్ తగిలింది.
Date : 30-06-2022 - 7:39 IST -
#Speed News
Yashwant Sinha : జూలై 2న హైదరాబాద్కు రానున్న ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి
ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన ప్రచారంలో భాగంగా జూలై 2న హైదరాబాద్కు రానున్నారు.
Date : 30-06-2022 - 8:59 IST -
#India
Telangana Politics: తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ షురూ!
ఇతర పార్టీల లీడర్లు త్వరలో బీజేపీలో చేరబోతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బుధవారం హైద్రాబాద్ వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దక్షిణాదిన ఉన్న తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి చాలా మంది మద్దతు లభిస్తోందని, చాలా మంది చేరారని, […]
Date : 29-06-2022 - 8:45 IST -
#Speed News
BJP MLA Raja Singh : గోవధను అరికట్టండి.. సీఎం కేసీఆర్కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ..
హైదరాబాద్: బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని వ్యాపారం కోసం పశువులను విక్రయించకుండా గ్రామ పంచాయతీలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. పశువులను వధకు అమ్మకుండా గ్రామాలను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ను రాజాసింగ్ కోరారు. గోవులను గోమాతగా ఆరాధించే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా బక్రీద్ పండుగ రోజున ముస్లింలు గోవులను వధిస్తున్నారని రాజాసింగ్ లేఖలో ప్రస్తావించారు. గోవును వధించాల్సిన అవసరం లేదని సుప్రీం […]
Date : 29-06-2022 - 10:39 IST