Triveni Sangam
-
#Andhra Pradesh
Maha Kumbh Mela 2025 : పుణ్యస్నానం ఆచరించిన పవన్ కల్యాణ్
Maha Kumbh Mela 2025 : మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్, తన సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్తో కలిసి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు
Published Date - 07:28 PM, Tue - 18 February 25 -
#Devotional
Maha Kumbh Mela 2025 : పుణ్యస్నానం ఆచరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
Maha Kumbh Mela 2025 : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మహా కుంభమేళాకు హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు
Published Date - 12:35 PM, Mon - 10 February 25 -
#India
Droupadi Murmu : త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్రాజ్ చేరుకుని మహా కుంభమేళాలో స్నానం చేశారు. దీని తరువాత అతను సూర్య భగవానుడికి అర్ఘ్యం కూడా అర్పించాడు. రాష్ట్రపతి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రయాగ్రాజ్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆమె అక్షయవత్ , లాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు.
Published Date - 12:08 PM, Mon - 10 February 25 -
#India
Kumbh Mela : త్రివేణీ సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం..
ప్రయాగ్రాజ్ చేరుకున్న ప్రధాని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.
Published Date - 11:49 AM, Wed - 5 February 25 -
#India
Prayagraj : మహా కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని ..షెడ్యూల్ ఇదేనా..?
బుధవారం ఉదయం 10 గంటలకు ప్రధాని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.45 గంటలకు అరైల్ ఘాట్కు వెళ్తారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటారు.
Published Date - 01:17 PM, Tue - 4 February 25 -
#India
Maha Kumbh Mela 2025 : రేపు ఒక్క రోజే మహాకుంభ మేళాకు 10 కోట్ల మంది..!
Maha Kumbh Mela 2025 : జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య సందర్భంగా, త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యం కోసం 60 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
Published Date - 06:43 PM, Tue - 28 January 25 -
#India
Mahakumbh Mela : త్రివేణీ సంగమంలో అమిత్ షా పుణ్యస్నానం..
ఈరోజు అమిత్ షా కుంభమేళాలో పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురువు రాందేవ్ బాబా కూడా పుణ్యస్నానమాచరించారు.
Published Date - 03:16 PM, Mon - 27 January 25 -
#India
Maha Kumbh Mela 205: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలికోసం జపనీస్ పద్ధతి..
Maha Kumbh Mela 205: ప్రతి రోజు మిలియన్ల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి చేరుకుంటున్నారు. ఈ విశాల జనసందోహం ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని గాలి నాణ్యత ఆశ్చర్యకరంగా శుద్ధంగా ఉండడం విశేషం. దీనికి కారణం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ గత రెండు సంవత్సరాల క్రితం నుంచే చేసిన సుక్ష్మమైన ప్రణాళిక.
Published Date - 01:40 PM, Sun - 26 January 25 -
#India
Maha Kumbh Mela : ఆధ్యాత్మిక వాతావరణం… మహా కుంభమేళాలో నిన్న 3.5 కోట్ల మంది భక్తుల స్నానాలు
Maha Kumbh Mela : బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 గంటలకే పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. వివిధ అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, భక్తులు పుణ్యస్నానాలు చేయడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Published Date - 09:46 AM, Wed - 15 January 25