Tributes
-
#Andhra Pradesh
PV Narasimha Rao : ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు : నేతల ఘన నివాళులు
"దేశం ఆర్థిక, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, దేశ దిశను మార్చిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు నేటి అభివృద్ధికి పునాది" అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారని చంద్రబాబు కొనియాడారు.
Published Date - 11:47 AM, Sat - 28 June 25 -
#Andhra Pradesh
Chandrababu : సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త తారక రామారావు : చంద్రబాబు
ఎన్టీఆర్ గారు కేవలం ఒక నటుడే కాదు, ఒక రాజకీయ నేత మాత్రమే కాదు. ఆయన ఒక ధీరోదాత్తుడు. సమాజాన్ని మార్చాలనే సంకల్పంతో ముందుకు సాగిన సంఘ సంస్కర్త. పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. కూడు, గూడు, దుస్తులు అనే మూడు ప్రాథమిక అవసరాలను తీర్చడమే తన జీవిత ధ్యేయంగా చేసుకున్న వ్యక్తి ఆయన’’ అని కొనియాడారు.
Published Date - 10:17 AM, Wed - 28 May 25 -
#India
Vijay Diwas : విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు ఘన నివాళులు
వారి అచంచలమైన ధైర్యం మరియు దేశభక్తి మన దేశం సురక్షితంగా ఉండేలా చేశాయి. వారి త్యాగం మరియు సేవను భారతదేశం ఎప్పటికీ మరచిపోదు
Published Date - 12:49 PM, Mon - 16 December 24 -
#Andhra Pradesh
Rammurthy naidu : రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు
.తమ్ముడు రామ్మూర్తినాయుడు తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశాడని అన్నారు.
Published Date - 07:11 PM, Sat - 16 November 24 -
#Telangana
Indira Gandhi : ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం: మంత్రి పొన్నం
Indira Gandhi : ప్రజాస్వామ్యంలో అనేక సంస్కరణలు చేసి ప్రజాహిత నిర్ణయాలు తీసుకొని ఈ దేశ ప్రజలకు అమ్మగా ఇందిరా గాంధీ చిరస్మరణీయం అని పేర్కొన్నారు. నేటికి కూడా అన్ని ప్రభుత్వాలు ఇందిరమ్మ పాలన తేవాలని ఆదర్శంగా తీసుకుని చిరస్థాయిగా నిలిచారని అన్నారు.
Published Date - 12:35 PM, Thu - 31 October 24 -
#Speed News
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి పితృ వియోగం..
Uttam Kumar Reddy : ఉత్తమ్కుమార్రెడ్డి తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
Published Date - 11:35 AM, Sun - 29 September 24 -
#Telangana
KTR : చాకలి ఐలమ్మ విగ్రహానికి కేటీఆర్ నివాళులు
KTR : ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ. నేడు ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Published Date - 01:51 PM, Thu - 26 September 24 -
#India
Natwar Singh Dies: మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నట్వర్ సింగ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ X లో నివాళులు అర్పించారు. నట్వర్ సింగ్ విదేశాంగ విధానానికి అపారమైన కృషి చేసారని కొనియాడారు. నట్వర్ సింగ్ శనివారం రాత్రి మరణించారు. గురుగ్రామ్లోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Published Date - 10:11 AM, Sun - 11 August 24 -
#Telangana
TS : ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారు: సీఎం రెవంత్ రెడ్డి
Rajiv Gandhi Death Anniversary: దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్థంతి ఈరోజు ఈక్రమంలోనే నగరంలోని సోమాజీగూడ(Somajiguda)లో రాజీవ్ గాంధీ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి)CM Revanth Reddy) ఆయన విగ్రహానికి నివాళి(Tribute) ఆర్పించారు. దేశ ప్రధానిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, […]
Published Date - 01:56 PM, Tue - 21 May 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: త్యాగమూర్తి అటల్ బిహారీ వాజ్పేయి, ప్రత్యర్థులు సైతం మెచ్చుకునే గొప్ప వాగ్దాటి!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించారు.
Published Date - 01:52 PM, Wed - 16 August 23 -
#South
Vegetarian Crocodile Death: వెజిటేరియన్ మొసలు మృతి.. భక్తుల కంటతడి!
సాధారణంగా మొసలి అంటే చాలామందికి భయం. దానికి మనుషులైనా, ఇతర జంతువులు అయినా ఒక్కటే.
Published Date - 04:01 PM, Mon - 10 October 22 -
#Andhra Pradesh
Jagan Skipped: లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజు ‘నివాళి’కి జగన్ దూరం!
లెజెండరీ యాక్టర్ కృష్ణంరాజుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గౌరవం ఇవ్వలేదు.
Published Date - 12:52 PM, Thu - 15 September 22 -
#Speed News
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్బంధం!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన రాకేష్ అనే ఆర్మీ అభ్యర్థి చనిపోయిన విషయం తెలిసిందే.
Published Date - 01:26 PM, Sat - 18 June 22 -
#Speed News
Amit Shah: సాయి గణేష్ కుటుంబసభ్యులకు అమిత్ షా పరామర్శ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మతో ఫోన్లో మాట్లాడారు.
Published Date - 09:17 PM, Tue - 19 April 22 -
#Speed News
Mahatma Gandhi: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
మహాత్మా గాంధీ 74 వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఘన నివాళులర్పించారు. రాజ్ఘాట్లోని మహాత్ముని సమాధిపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికులు సంప్రదాయ బ్యాండుతో మహాత్మునికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధాని.. కొద్ది సేపు అక్కడే నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిఒక్కరూ మహ్మతుడి బాటలో పయనించాలని వారు పిలుపునిచ్చారు.
Published Date - 02:29 PM, Sun - 30 January 22