Trending News
-
#Business
Railways Luggage Limits: ఈ నెలలో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ లగేజ్ రూల్ తెలుసుకోండి!
మీరు ఏప్రిల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా రైలు ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.
Published Date - 08:51 AM, Thu - 3 April 25 -
#Life Style
True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో తెలుసుకోవచ్చు ఇలా!
ఎవరైనా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే అది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ మీ కోసం ఉంటారు. మీరు ఎవరైనప్పటికీ మిమ్మల్ని ప్రేమించే వారు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తారు.
Published Date - 11:25 PM, Fri - 21 March 25 -
#Telangana
Osmania Hospital: ఆధునిక వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం!
ఆసుపత్రి భవన నిర్మాణాలకు సంబంధించిన నమూనాల్లో పలు మార్పులు చేర్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
Published Date - 08:49 PM, Sat - 25 January 25 -
#Speed News
Earthquake Tremors: కంపించిన భూమి.. ఇళ్ల పైకప్పులు, గోడలకు పగుళ్లు!
భూకంపం ధాటికి ప్రజల ఇళ్ల పైకప్పులు, గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి.
Published Date - 08:58 AM, Fri - 24 January 25 -
#Telangana
CM Revanth: ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన.. దావోస్కు బయల్దేరుతున్న బృందం
సింగపూర్లో మూడు రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీ బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది.
Published Date - 08:15 PM, Sun - 19 January 25 -
#Speed News
Rythu Bharosa: రైతన్నలకు గుడ్ న్యూస్.. జనవరి 14 నుంచి రైతు భరోసా..!
రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోనున్నారు. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Published Date - 04:30 PM, Thu - 2 January 25 -
#Speed News
Shreyas Media: శ్రేయాస్ మీడియాకు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేక ప్రకటన హక్కులను పొందినట్లు ఆదిశ్రీ ఇన్ఫోటైన్మెంట్ విభాగం శ్రేయాస్ మీడియా సోమవారం ప్రకటించింది.
Published Date - 11:36 PM, Sun - 29 December 24 -
#Trending
Airport: ఒక్క విమానాశ్రయం కూడా లేని దేశాలివే..!
వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇది చాలా చిన్నది. ఇక్కడ విమానాశ్రయం నిర్మించడానికి స్థలం లేదు. వాటికన్ సిటీని సందర్శించడానికి వచ్చే వ్యక్తులు రోమ్ (ఇటలీ) విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారు. ఇది సమీప విమానాశ్రయం.
Published Date - 09:23 AM, Tue - 24 December 24 -
#Telangana
Speaker Gaddam Prasad Kumar: నెక్లెస్ రోడ్డులో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
పలు పసందైన వంటకాలతో ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. డా.బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో మెరుస్తాన్నాయి.
Published Date - 09:00 PM, Sat - 7 December 24 -
#Speed News
Aghori: కర్నూలులో అఘోరీ ప్రత్యక్షం.. ఎందుకో తెలుసా?
పాదయాత్రగా యాగంటికి బయలుదేరి వస్తున్న అఘోరి కర్నూలుకి చేరుకున్నాక అనేకమంది ఆమెను ఫాలో అవుతూ వచ్చారు.
Published Date - 06:40 PM, Fri - 8 November 24 -
#Sports
Players Played For The Country: దేశం కోసం ఎక్కువ కాలం క్రికెట్ ఆడిన ఆటగాళ్లు వీళ్లే!
విల్ఫ్రెడ్ రోడ్స్ అంతర్జాతీయ క్రికెట్లో 30 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్ను కలిగి ఉన్నాడు. అతను కుడిచేతి వాటం బ్యాట్స్మన్, ఎడమ చేతి స్లో బౌలర్.
Published Date - 03:20 PM, Wed - 30 October 24 -
#India
Fake Doctor: యూట్యూబ్లో చూసి ఆపరేషన్… బాలుడి మృతి
Fake Doctor: ఓ నకిలీ వైద్యుడు చేసిన నిర్వాకానికి 15 ఏళ్ల బాలుడు కృష్ణ కుమార్ మృత్యువాత పడ్డాడు. సరైన అర్హత లేకుండానే.. డాక్టర్ అంటూ.. అజిత్ కుమార్ పూరి అనే వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు చూసి ఓ బాలుడికి ఆపరేషన్ చేయడం ప్రా
Published Date - 12:49 PM, Sun - 8 September 24 -
#Health
Right Distance Screen: మొబైల్ ఫోన్ వాడుతున్నారా..? అయితే ఖచ్చితంగా చదవాల్సిందే..!
సెల్ఫోన్ ఎక్కువ సేపు వినియోగించడం వలన కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. ఫోన్ని ఉపయోగించేటప్పుడు కళ్లకు ఎంత దూరం ఉంచాలనే విషయం చాలా మందికి తెలియదు.
Published Date - 10:01 AM, Fri - 26 July 24 -
#Health
Dengue: వర్షాకాలంలో డెంగ్యూ భయం.. లక్షణాలు, నివారణ చర్యలివే..!
ప్రతి సంవత్సరం డెంగ్యూ (Dengue) వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొన్నేళ్లుగా డెంగ్యూ అదుపులో ఉంది.
Published Date - 07:30 AM, Mon - 8 July 24 -
#India
New Rules : అమల్లోకి కొత్త చట్టాలు.. తొలి FIR నమోదు
నేడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రాగా భారతీయ న్యాయ సంహిత, 2023 కింద మొదటి FIR నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆక్రమించి విక్రయాలు జరిపిన చిరు వ్యాపారిపై కమ్లా మార్కెట్ పోలీసులు FIR ఫైల్ చేశారు.
Published Date - 10:29 AM, Mon - 1 July 24