Tirupati
-
#Andhra Pradesh
Minister Narayana : మెగాసిటీగా తిరుపతి అభివృద్ధి : మంత్రి నారాయణ
గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేసిన మంత్రి నారాయణ పూర్తి అవగాహన లేకుండా, క్రమశిక్షణ లేని విధంగా టౌన్ ప్లానింగ్ చేశారు. తిరుపతిలో ఇంటింటి సర్వే నిర్వహించగా అనేక లేఔట్స్, భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించబడినట్టు గుర్తించాం.
Published Date - 02:45 PM, Mon - 25 August 25 -
#Sports
New Cricket Stadium : ఏపీలో కొత్త క్రికెట్ స్టేడియాలు..ఎక్కడెక్కడో తెలుసా..?
New Cricket Stadium : అమరావతి ప్రాజెక్ట్తో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో క్రికెట్ మైదానాలను అభివృద్ధి చేయాలని ACA లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, కర్నూలులో స్టేడియాల కోసం భూ సేకరణ పూర్తయింది
Published Date - 04:49 PM, Fri - 22 August 25 -
#Andhra Pradesh
Leopard Attack : తిరుపతిలో చిరుత దాడి యత్నం కలకలం.. అలిపిరి రోడ్డులో భక్తులు భయాందోళన
Leopard Attack : తిరుపతి ప్రాంతంలో చిరుతపులుల సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా అలిపిరి ఘాట్ రోడ్డులో జరిగిన ఒక ఘటన భక్తులు, స్థానికులు, అధికారులు అందరినీ అలెర్ట్ చేయించింది.
Published Date - 10:57 AM, Sat - 26 July 25 -
#Andhra Pradesh
AP News : కారులో డెడ్ బాడీల కలకలం
AP News : తిరుపతి నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుచానూరు ప్రాంతంలోని రంగనాథం వీధిలో నిలిపి ఉంచిన ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది.
Published Date - 11:32 AM, Mon - 30 June 25 -
#India
Spicejet: తిరుపతి వెళ్లే స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ రోజు ఉదయం తిరుపతి బయలుదేరిన స్పైస్జెట్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
Published Date - 11:37 AM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
TTD : ఆంధ్రప్రదేశ్లోని పుణ్యభూమి తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అతి తీవ్రంగా కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది.
Published Date - 02:22 PM, Sun - 15 June 25 -
#Andhra Pradesh
Heart Attack : తిరుమలలో విషాదం.. మెట్లు ఎక్కుతుంటే గుండెపోటుతో యువకుడు మృతి
Heart Attack : తిరుమల దేవస్థానాన్ని దర్శించేందుకు వెళ్లిన ఓ కుటుంబం సభ్యులకిది మరిచిపోలేని విషాదంగా మిగిలిపోయింది.
Published Date - 12:09 PM, Sun - 15 June 25 -
#India
Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్లో నిలిపివేయబడింది.
Published Date - 02:36 PM, Fri - 13 June 25 -
#Andhra Pradesh
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
Tragedy : తిరుపతిలో పెను విషాదం చోటుచేసుకుంది. మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Published Date - 02:09 PM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
TTD : ఆగమశాస్త్ర నిబంధనలకు తూట్లు.. శ్రీవారి ఆలయంపై నుంచి వెళ్లిన మరో విమానం
TTD : తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయం పవిత్రతకు, భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పుణ్యక్షేత్రంపై నుంచి తరచూ విమానాలు దూసుకెళ్లడం భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Published Date - 10:38 AM, Sun - 1 June 25 -
#Andhra Pradesh
Seaplane Services : ఏపీలోని 3 లొకేషన్ల నుంచి సీ ప్లేన్ సర్వీసులు
అయితే వాటికి సీ ప్లేన్(Seaplane Services) రూట్ల కేటాయింపుపై ప్రస్తుతం కేంద్ర విమానయాన శాఖ కసరత్తు చేస్తోంది.
Published Date - 11:25 AM, Mon - 26 May 25 -
#Telangana
TTD: తిరుమల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
తిరుమల వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Published Date - 08:20 PM, Tue - 29 April 25 -
#Andhra Pradesh
TTD : వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావన్నారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. టీటీడీ మాజీ గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు.
Published Date - 05:32 PM, Sat - 19 April 25 -
#Cinema
Samantha: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. టీటీడీ డిక్లరేషన్పై సంతకం, వీడియో వైరల్!
సమంత తన కొత్త చిత్రం ‘శుభం’ ప్రమోషన్ కోసం ఈ సందర్శన చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మే 9, 2025న విడుదల కానుంది దీనికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Published Date - 03:49 PM, Sat - 19 April 25 -
#Trending
Aprilia Tuono 457 : తిరుపతిలో అందుబాటులోకి వచ్చిన అప్రిలియా టుయోనో 457
బుకింగ్లు ఇప్పుడు WWW.SHOP.APRILIAINDIA.COM ద్వారా తెరవబడ్డాయి. రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
Published Date - 03:49 PM, Fri - 18 April 25