Terrorists
-
#India
Pahalgam Terror Attack : భారత్ దెబ్బకు..పాక్ మేకపోతు గాంభీర్యం
Pahalgam Terror Attack : ముఖ్యంగా సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది
Published Date - 07:03 PM, Thu - 24 April 25 -
#Trending
Terrorists: ఉగ్రవాదులకు డబ్బు ఎలా వస్తుంది? వారికి ఆర్థిక సాయం ఎవరు చేస్తున్నారు?
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో భారతీయ పర్యాటకులపై భారీ ఉగ్ర దాడి జరిగింది. దీనిలో 28 మంది నిరపరాధులు మరణించారు. ఈ ఉగ్రవాద ఘటన దేశమంతా తీవ్రంగా కలచివేసింది. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఈ పర్యాటకులపైనే ఆధారపడి ఉంది.
Published Date - 12:38 PM, Thu - 24 April 25 -
#India
Pahalgam Terror Attack : అతి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాం – రాజ్ నాథ్ సింగ్
Pahalgam Terror Attack : ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని రాజ్నాథ్ హెచ్చరించారు. ఎక్కడ దాగినా, ఎక్కడ ఉన్న, ఆ దోషులను పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు
Published Date - 04:52 PM, Wed - 23 April 25 -
#India
Terrorists : జమ్మూ కాశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు..భద్రతా సంస్థలు వెల్లడి!
పహల్గాం ఉగ్రదాడికి తమదే బాధ్యత అని లష్కరే తోయిబా అనుబంధ విభాగం 'ద రెసిస్టెన్స్ ఫ్రంట్' వెల్లడించింది. వారిలో 18 మంది జైషే మహమ్మద్, 35 మంది లష్కరే ముఠాలకు చెందినవారని వాటిని బట్టి తెలుస్తోంది. ముగ్గురికి హిజ్బుల్ ముజాహిద్దీన్తో సంబంధం ఉందని, వారు కూడా పాకిస్థాన్కు చెందినవారని భద్రతా సంస్థలకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు.
Published Date - 04:36 PM, Wed - 23 April 25 -
#India
India Vs Pak : భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్.. కీలక ప్రకటన ?
ఈనేపథ్యంలో భారత భద్రతా బలగాలు(India Vs Pak) పహల్గాం పరిసర ప్రాంతాల్లోని అడవులను జల్లెడ పడుతున్నాయి.
Published Date - 04:28 PM, Wed - 23 April 25 -
#Speed News
Terrorists: పహల్గామ్ దాడిలో ఎంతమంది ఉగ్రవాదులు పాల్గొన్నారు?
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మరణించగా, 17 మంది గాయపడ్డారు. ఈ దాడి అనంతనాగ్ జిల్లాలోని బైసరన్ లోయలో జరిగింది.
Published Date - 11:54 AM, Wed - 23 April 25 -
#India
Terror Attack: కశ్మీర్లో ఉగ్రదాడి.. 27 మంది టూరిస్టులు మృతి.. 20 మంది పరిస్థితి విషమం
బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించగానే భారత భద్రతా బలగాలు(Terror Attack) అక్కడికి చేరుకున్నాయి.
Published Date - 09:38 PM, Tue - 22 April 25 -
#India
J&K : టూరిస్టులపై ఉగ్రవాదుల కాల్పులు
J&K : ఈ దాడిలో ఒక టూరిస్టు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 05:25 PM, Tue - 22 April 25 -
#Speed News
Terrorists Fire: ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. 5 రౌండ్ల కాల్పులు!
జమ్మూకశ్మీర్లోని రాజౌరీలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ప్రమాదవశాత్తు కాల్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆర్మీ వాహనం తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Published Date - 03:04 PM, Wed - 26 February 25 -
#Speed News
Encounter: జమ్మూకశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు.. ఉగ్రవాదులపై బలగాలు కాల్పులు
జమ్మూకశ్మీర్లో గత కొద్దిరోజులుగా తీవ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అంతకుముందు శుక్రవారం (నవంబర్ 1, 2024) ఉత్తర కాశ్మీర్లోని బందిపోరాలో 14 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Published Date - 11:03 AM, Sat - 2 November 24 -
#India
Terror Attack : కశ్మీరులో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు.. మళ్లీ ఉద్రిక్తత
కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ను(Terror Attack) ప్రారంభించారు.
Published Date - 11:01 AM, Mon - 28 October 24 -
#Speed News
Terror Attack In J&K: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఘాతుకం.. ఆరుగురు దుర్మరణం
సెంట్రల్ కాశ్మీర్లోని గందర్బాల్లోని సోనామార్గ్ సమీపంలో ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు కాశ్మీరీయేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.
Published Date - 12:22 AM, Mon - 21 October 24 -
#India
Sakina Itoo : 20సార్లు హత్యాయత్నాలు తూచ్.. కశ్మీర్లో ఏకైక మహిళా మంత్రిగా సకీనా
సకీనా(Sakina Itoo) తండ్రి వలీ మహ్మద్ ఈటూ నేషనల్ కాన్ఫరెన్స్లో ఒకప్పుడు అగ్రనేతగా వెలుగొందారు.
Published Date - 04:44 PM, Wed - 16 October 24 -
#Telangana
Hyderabad: ఓల్డ్ సిటీ హిందువులదే: కేంద్ర మంత్రి బండి
Hyderabad: హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా మీకు అండగా నిలుస్తున్నాం. పాతబస్తీ నుంచి వెళ్లిన వారు తిరిగి రావాలని, ఆస్తులు కొనుగోలు చేసి ఇక్కడ సంతోషంగా జీవించాలని చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధతను తెలిపారు
Published Date - 08:44 PM, Tue - 17 September 24 -
#India
Jammu Kashmir : పూంచ్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
Jammu Kashmir : పూంచ్ జిల్లాలోని మెంధార్ తహసీల్లో ఉగ్రవాదుల గుంపు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్లను అనుసరించి, సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం సాయంత్రం మెంధార్లోని గుర్సాయ్ టాప్లోని పఠానాతీర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 12:25 PM, Sun - 15 September 24