HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Terrorists News

Terrorists

  • Jammu Kashmir

    #India

    Jammu Kashmir : పూంచ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు

    Jammu Kashmir : పూంచ్ జిల్లాలోని మెంధార్ తహసీల్‌లో ఉగ్రవాదుల గుంపు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను అనుసరించి, సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం సాయంత్రం మెంధార్‌లోని గుర్సాయ్ టాప్‌లోని పఠానాతీర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

    Date : 15-09-2024 - 12:25 IST
  • Terror Attack In J&K

    #India

    Encounter : కథువాలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు హతం

    Two terrorists killed in the encounter : కథువాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఆపరేషన్ కొనసాగుతున్నట్టు 'రైజింగ్ స్టార్ కార్ప్స్' సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.

    Date : 11-09-2024 - 7:10 IST
  • Rajouri Encounter

    #India

    Rajouri Encounter: రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్

    రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి, ఇందులో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు కూడా నష్టపోయాయి.

    Date : 04-09-2024 - 12:05 IST
  • Once again there is a lot of firing in Sopore area

    #India

    Sopore : మరోసారి సోపోర్‌ ప్రాంతంలో కాల్పుల మోత

    32 నేషనల్‌ రైఫిల్స్‌ సంయుక్త బృందం రఫియాబాద్‌, సోపోర్‌లో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.

    Date : 24-08-2024 - 7:00 IST
  • JK Encounter

    #India

    JK Encounter: జమ్మూ ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం

    జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందాడు. మూడు బ్యాగుల్లో కొన్ని పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. అకర్ ప్రాంతంలోని ఓ నది దగ్గర ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం.

    Date : 14-08-2024 - 1:50 IST
  • Anti Terror Operations

    #India

    Anti Terror Operations: ఆర్మీ నీడలో జమ్మూ.. ఉగ్రవాదులకు చెక్

    జమ్మూ కాశ్మీర్‌లో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ సోదాలు ప్రారంభించారు. ఇది నేటికీ కొనసాగుతోంది కానీ ఇప్పటి వరకు ఉగ్రవాదుల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు.

    Date : 13-08-2024 - 4:06 IST
  • Kishtwar Encounter

    #Speed News

    Kishtwar Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భారీ ఎన్‌కౌంటర్

    జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి

    Date : 11-08-2024 - 10:26 IST
  • Anantnag Encounter

    #Speed News

    Anantnag Encounter: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులకు గాయాలు

    జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకీ మోత మోగింది. కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా ఉగ్రవాదులకు భారత సైనికులు ధీటుగా బదులిచ్చారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.

    Date : 10-08-2024 - 5:06 IST
  • Indian Soldiers At Loc

    #India

    LOC: ఎల్‌ఓసి సమీపంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం

    జమ్మూ కాశ్మీర్‌లోని ఎస్‌ఓసి వద్ద సరిహద్దు ఆవల నుంచి అనుమానిత ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు బహిరంగ కాల్పులకు తెగబడ్డాయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

    Date : 05-08-2024 - 2:50 IST
  • Jammu

    #India

    Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు

    జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్‌ఎఫ్‌కు చెందిన రెండు బెటాలియన్‌లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌ ​​జిల్లాల నుంచి బీఎస్‌ఎఫ్‌కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు

    Date : 27-07-2024 - 11:45 IST
  • Terror Attack In J&K

    #Speed News

    Encounter In Kupwara: కుప్వారాలో ఎన్‌కౌంటర్‌.. ఉగ్ర‌వాది హ‌తం, ముగ్గురు సైనికుల‌కు గాయాలు..!

    పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్.. ఉగ్రవాదుల బృందాన్ని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తోందని పేర్కొన్నారు.

    Date : 27-07-2024 - 10:45 IST
  • Jammu Kashmir

    #Speed News

    Doda Encounter: జమ్మూలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్

    జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య స్వల్ప ఎదురుకాల్పులు జరిగాయి. దేసా ఫారెస్ట్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

    Date : 15-07-2024 - 11:13 IST
  • Terrorists don't play by rules, so country's response to them can't have rules: Jaishankar

    #India

    Jaishankar : ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ లేవు..జవాబూ అలాగే ఉండాలి..! : జైశంకర్

    Jaishankar: ఉగ్రవాదం(terrorism)పై, ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ ఏంటని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్(Union External Affairs Minister Jaishankar)ప్రశ్నించారు. దాడి చేయాలనే విషయం తప్ప ఉగ్రవాదులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని, అలాగే వారికి బదులిచ్చే సమయంలో భారత్ కూడా ఎలాంటి రూల్స్ గురించి ఆలోచించబోదని తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు. ఈమేరకు పూణెలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి జైశంకర్ స్థానిక యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన […]

    Date : 13-04-2024 - 11:51 IST
  • Congress gave biryani to terrorists, imposing curfew in its DNA: Yogi Adityanath

    #India

    Yogi : ‘కాంగ్రెస్‌ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తోంది’: యోగి ఆదిత్యనాథ్‌

    Yogi Adityanath: దేశానికి కాంగ్రెస్‌ పార్టీనే పెద్ద సమస్య అని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) అన్నారు. రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ (Congress ) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. ‘దేశానికి కాంగ్రెస్‌ పార్టీ పెద్ద సమస్య. కర్ఫూలు విధించడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తే.. కాంగ్రెస్‌ మాత్రం ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది’ అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. […]

    Date : 08-04-2024 - 12:41 IST
  • Terrorists

    #India

    Terrorists: జ‌మ్మూకాశ్మీర్‌లో ఉగ్ర దాడి.. కార్మికుడిని కాల్చి చంపిన ఉగ్ర‌వాదులు

    బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పంజాబ్‌కు చెందిన ఓ కార్మికుడిని ఉగ్రవాదులు (Terrorists) కాల్చిచంపగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్‌లో మరో టార్గెట్‌ హత్యకేసు వెలుగు చూసింది.

    Date : 08-02-2024 - 8:26 IST
  • ← 1 2 3 4 →

Trending News

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

Latest News

  • ‎బరువు తగ్గడం కోసం చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. అయితే ఈ తప్పు అస్సలు చేయకండి!

  • ‎పగిలిన విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు రావడం ఖాయం!

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd