Terrorists
-
#India
Encounter : కథువాలో ఎన్కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదులు హతం
Two terrorists killed in the encounter : కథువాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఆపరేషన్ కొనసాగుతున్నట్టు 'రైజింగ్ స్టార్ కార్ప్స్' సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.
Published Date - 07:10 PM, Wed - 11 September 24 -
#India
Rajouri Encounter: రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్
రాజౌరీలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరియు భద్రతా దళాల మధ్య అనేక ఎన్కౌంటర్లు జరిగాయి, ఇందులో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా బలగాలు కూడా నష్టపోయాయి.
Published Date - 12:05 AM, Wed - 4 September 24 -
#India
Sopore : మరోసారి సోపోర్ ప్రాంతంలో కాల్పుల మోత
32 నేషనల్ రైఫిల్స్ సంయుక్త బృందం రఫియాబాద్, సోపోర్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి.
Published Date - 07:00 PM, Sat - 24 August 24 -
#India
JK Encounter: జమ్మూ ఎన్కౌంటర్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్మూ కాశ్మీర్లోని దోడాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఆర్మీ కెప్టెన్ వీరమరణం పొందాడు. మూడు బ్యాగుల్లో కొన్ని పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. అకర్ ప్రాంతంలోని ఓ నది దగ్గర ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం.
Published Date - 01:50 PM, Wed - 14 August 24 -
#India
Anti Terror Operations: ఆర్మీ నీడలో జమ్మూ.. ఉగ్రవాదులకు చెక్
జమ్మూ కాశ్మీర్లో కుంబింగ్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ సోదాలు ప్రారంభించారు. ఇది నేటికీ కొనసాగుతోంది కానీ ఇప్పటి వరకు ఉగ్రవాదుల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు.
Published Date - 04:06 PM, Tue - 13 August 24 -
#Speed News
Kishtwar Encounter: జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్లో భారీ ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్ జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి
Published Date - 10:26 AM, Sun - 11 August 24 -
#Speed News
Anantnag Encounter: అనంత్నాగ్ ఎన్కౌంటర్ లో ఇద్దరు సైనికులకు గాయాలు
జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకీ మోత మోగింది. కోకర్నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కాగా ఉగ్రవాదులకు భారత సైనికులు ధీటుగా బదులిచ్చారు. అయితే ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు.
Published Date - 05:06 PM, Sat - 10 August 24 -
#India
LOC: ఎల్ఓసి సమీపంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నం
జమ్మూ కాశ్మీర్లోని ఎస్ఓసి వద్ద సరిహద్దు ఆవల నుంచి అనుమానిత ఉగ్రవాదుల చొరబాట్లను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలు బహిరంగ కాల్పులకు తెగబడ్డాయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
Published Date - 02:50 PM, Mon - 5 August 24 -
#India
Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు
జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్ఎఫ్కు చెందిన రెండు బెటాలియన్లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి బీఎస్ఎఫ్కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు
Published Date - 11:45 PM, Sat - 27 July 24 -
#Speed News
Encounter In Kupwara: కుప్వారాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్.. ఉగ్రవాదుల బృందాన్ని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తోందని పేర్కొన్నారు.
Published Date - 10:45 AM, Sat - 27 July 24 -
#Speed News
Doda Encounter: జమ్మూలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య స్వల్ప ఎదురుకాల్పులు జరిగాయి. దేసా ఫారెస్ట్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 11:13 PM, Mon - 15 July 24 -
#India
Jaishankar : ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ లేవు..జవాబూ అలాగే ఉండాలి..! : జైశంకర్
Jaishankar: ఉగ్రవాదం(terrorism)పై, ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ ఏంటని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్(Union External Affairs Minister Jaishankar)ప్రశ్నించారు. దాడి చేయాలనే విషయం తప్ప ఉగ్రవాదులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని, అలాగే వారికి బదులిచ్చే సమయంలో భారత్ కూడా ఎలాంటి రూల్స్ గురించి ఆలోచించబోదని తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు. ఈమేరకు పూణెలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి జైశంకర్ స్థానిక యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన […]
Published Date - 11:51 AM, Sat - 13 April 24 -
#India
Yogi : ‘కాంగ్రెస్ ఉగ్రవాదులకు బిర్యానీ తినిపిస్తోంది’: యోగి ఆదిత్యనాథ్
Yogi Adityanath: దేశానికి కాంగ్రెస్ పార్టీనే పెద్ద సమస్య అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. రాజస్థాన్లో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ (Congress ) పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. ‘దేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద సమస్య. కర్ఫూలు విధించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది. దేశంలో పేదలు ఆకలితో అలమటిస్తే.. కాంగ్రెస్ మాత్రం ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది’ అంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. […]
Published Date - 12:41 PM, Mon - 8 April 24 -
#India
Terrorists: జమ్మూకాశ్మీర్లో ఉగ్ర దాడి.. కార్మికుడిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
బుధవారం జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో పంజాబ్కు చెందిన ఓ కార్మికుడిని ఉగ్రవాదులు (Terrorists) కాల్చిచంపగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. జమ్మూకశ్మీర్లో మరో టార్గెట్ హత్యకేసు వెలుగు చూసింది.
Published Date - 08:26 AM, Thu - 8 February 24 -
#India
Terrorists: ఉగ్రవాదుల్లో పాక్ మాజీ సైనికులు.. 2024 ఎన్నికలకు కుట్ర..!
లోయ శాంతిని విషతుల్యం చేసేందుకు ఐఎస్ఐ తన మాజీ పాక్ సైనికులను ఉగ్రవాదులు (Terrorists)గా పంపుతోంది. భారత సైన్యానికి చెందిన నార్తర్న్ కమాండ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
Published Date - 12:13 PM, Sat - 25 November 23