Terrorist
-
#Speed News
Encounter: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఒక ఉగ్రవాది హతం
: జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో మంగళవారం (జూన్ 27) ఉగ్రవాదులతో భద్రతా బలగాల ఎన్కౌంటర్ (Encounter) వార్తలు తెరపైకి వచ్చాయి.
Date : 27-06-2023 - 7:09 IST -
#World
Terrorist Basheer: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసిన కెనడా భద్రతా సంస్థలు
ముంబై బాంబు పేలుళ్ల (2002-03) కుట్రలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన CAM బషీర్ (Terrorist Basheer)ను కెనడా భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి.
Date : 19-06-2023 - 8:57 IST -
#India
Police Threatening Teacher “ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’.. టీచర్ని బెదిరించిన పోలీస్
పోలీసు అధికారి (Police) ఓవర్ యాక్షన్ చేశాడు. "నిన్ను ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’ అంటూ ఒక టీచర్ ను అందరూ చూస్తుండగా బెదిరించాడు.
Date : 04-05-2023 - 7:06 IST -
#India
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూకశ్మీర్లో (Jammu and Kashmir) అనంతనాగ్ జిల్లాలోని ఓ మసీదు బయట ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Date : 25-02-2023 - 8:29 IST -
#Speed News
Pakistan: మరోసారి దొరికిపోయిన పాకిస్తాన్… ఆ అంత్యక్రియల్లో హిజ్బుల్ చీఫ్!
ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ నాటకాలు ఆడుతూనే ఉంటుంది. ఐరాసకు తప్పుడు లెక్కలు ఇస్తూనే ఉంటుంది. ఉగ్రవాదం అణిచివేతకు కట్టుబడి ఉన్నామని ప్రగళ్భాలు పలుకుతోంది.
Date : 22-02-2023 - 10:14 IST -
#India
Two Suspected Terrorists Arrested: పశ్చిమ బెంగాల్లో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్
పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కోల్కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పోలీసులు హౌరాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు (Two Suspected Terrorists Arrested) చేసింది. నిందితులు ఇద్దరూ భయంకరమైన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు.
Date : 08-01-2023 - 6:55 IST -
#India
Ayodhya Ram Temple: రామమందిరంపై ఉగ్రవాదుల కన్ను.. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేస్తాం
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం (Ayodhya Ram Temple)పై ఉగ్రవాదుల కన్ను పడింది. తన మ్యాగజైన్ ఘజ్వా-ఎ-హింద్ తాజా సంచికలో అంతర్జాతీయ జిహాదీ గ్రూప్ అల్ ఖైదా రామ మందిరాన్ని కూల్చివేసి దాని స్థానంలో మసీదు నిర్మిస్తామని అందులో రాసుకొచ్చింది.
Date : 07-01-2023 - 3:01 IST -
#India
186 Terrorists Killed: 2022లో 186 మంది ఉగ్రవాదులు హతం
2022లో 56 మంది పాకిస్థానీలతో సహా మొత్తం 186 మంది ఉగ్రవాదులు హతమయ్యారని (186 Terrorists Killed), 159 మందిని అరెస్టు (159 Arrested) చేశామని జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ ఏడాది అత్యంత విజయవంతమైన సంవత్సరం అని ఆయన పేర్కొన్నారు.
Date : 01-01-2023 - 7:53 IST -
#South
Karnataka: ఓ ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడంతో… ప్రొఫెసర్ సస్పెండ్..!!
కర్నాటకలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ముస్లిం విద్యార్థిని టెర్రరిస్టుతో పోల్చడం కలకలం రేపింది. ప్రొఫెసర్ ఓ విద్యార్థిని నువ్ టెర్రరిస్టు అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆ ప్రొఫెసర్ ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ ప్రశ్నతో కోపోద్రిక్తుడైన విద్యార్థి ప్రొఫెసర్ పై ప్రశ్నల వర్షం కురిపించాడు. విద్యార్థులందరి ముందు తనను తీవ్రవాది అని ఎలా అంటారంటూ నిలదీశాడు. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది. […]
Date : 28-11-2022 - 8:20 IST -
#Speed News
Terrorist attack: ఉగ్రవాదులు దాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు, ఒకరు మృతి
భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీస్ మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల జాయింట్ బృందంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. అది పేలడంతో ఒక పోలీస్ చనిపోయాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక పోలీస్, ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు ఉన్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ […]
Date : 12-02-2022 - 11:50 IST -
#India
Pulwama attack: పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టు ఎన్కౌంటర్
పుల్వామా ఉగ్రదాడి భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న చివరి టెర్రరిస్టును కూడా భారత బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్ కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది. తాజా ఘటనతో పుల్వామా ముష్కరులు అందరినీ అంతమొందించినట్టయింది. కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో సమీర్ దార్ అనే ఈ […]
Date : 01-01-2022 - 5:22 IST -
#India
Kashmir: కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. శ్రీనగర్లోని పంథా చౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిలో ఒకరిని సుహేల్ అహ్మద్గా పోలీసులు గుర్తించారు. అతనికి జైషే మహ్మద్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.పంథా చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదులు […]
Date : 31-12-2021 - 11:51 IST -
#Speed News
India: పుల్వామాలో మరో ఉగ్రవాద చర్య .. తిప్పికొట్టిన సైనికులు
పుల్వామాలో మరో తీవ్రవాద చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు. సమాచారం అందుకున్నవెంటనే బాంబును కనిపెట్టి ధ్వంసం చేశారు సైనికులు. పుల్వామాలోని ఓ రోడ్డు పక్కన దాదాపు 5 కిలోల బరువు ఉన్న ఇంప్రొవైజ్డ్ ఎక్సప్లోసివ్ డివైజును(IED) ఆర్మీ స్వాధీనం చేసుకున్నారు. బాంబును కనిపెట్టడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా భారీ ఎత్తున్న ప్రాణనష్టం వాటిల్లేదని అధికారులు అన్నారు. 2019లోని పుల్వామా చేదు అనుభవాలు మరువకముందే తీవ్రవాదులు ఈ ఘాతుకానికి ప్రయత్నిచారు.
Date : 23-12-2021 - 6:02 IST