Terrorism
-
#India
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Date : 03-06-2025 - 3:52 IST -
#India
Colombia : ఫలించిన భారత్ దౌత్యం..ఉగ్రవాదంపై భారత్ వైఖరికి కొలంబియా సంపూర్ణ మద్దతు
"గతంలో మాకు నిరాశ కలిగించిన ప్రకటనను వారు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన వైఖరికి పూర్తి మద్దతుగా కొలంబియా త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనుంది" అని ఆయన తెలిపారు.
Date : 31-05-2025 - 10:36 IST -
#India
Congress : కాంగ్రెస్ నేతలపై శశి థరూర్ ఆగ్రహం..వారికి వేరే పనులు లేవంటూ చురకలు
ఇటీవల కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా థరూర్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
Date : 29-05-2025 - 1:20 IST -
#India
PM Modi : అప్పుడు సర్దార్ పటేల్ మాట విని ఉంటే 76 ఏళ్లుగా ఉగ్రదాడులు ఉండేవి కాదు : ప్రధాని మోడీ
భారత్ ఇకపై కఠినంగా స్పందిస్తుంది. శాంతిని కోరుకునే దేశంగా మేము ఉండాలనుకుంటాం. కానీ, మౌనంగా ఉండే పరిస్థితి ఇక లేదు అని మోడీ హితవు పలికారు.
Date : 27-05-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Hyderabad Blasts Plan : గ్రూప్ 2 కోచింగ్ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు
విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.
Date : 19-05-2025 - 2:07 IST -
#Trending
India-Turkey: టర్కీకి భారత ప్రభుత్వం బిగ్ షాక్!
నిజానికి ఇది టర్కీకి చెందిన కంపెనీ. ఇది భారత్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తుంది. ఈ కంపెనీ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాలలో బ్యాగేజీ హ్యాండ్లింగ్, రాంప్ సర్వీస్, కార్గో హ్యాండ్లింగ్ వంటి సేవలను అందిస్తోంది.
Date : 15-05-2025 - 8:50 IST -
#India
Pakistan : ప్రతీకార చర్యలకు దిగిన పాక్.. భారత నౌకలపై నిషేధం
పాక్ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం కీలక ప్రకటన చేసింది. "న్యూఢిల్లీతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది తాత్కాలికం కాదు. భారత్ తమ వైఖరిని మారించేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండే అవకాశం ఉంది" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Date : 04-05-2025 - 3:24 IST -
#India
PM Modi : ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు: ప్రధాని మోడీ
ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చేవారిపై కఠినమైన, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉన్నాం అని మోడీ పునరుద్ఘాటించారు. పహల్గాం దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతు పలికింది. అందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 03-05-2025 - 3:27 IST -
#India
Kashmir : కశ్మీర్ నుంచి ఉగ్రవాదాన్ని తరిమేసే టైమ్ వచ్చిందా?
Kashmir : ఎన్నాళ్లు వేచిచూస్తాం? ఎన్నాళ్లు భరించాలి? ఇప్పుడు కశ్మీర్ నుండి ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తరిమికొట్టే సమయం వచ్చిందని ప్రజాస్వామ్య భారతదేశం గట్టిగా చెప్పాలి
Date : 23-04-2025 - 5:31 IST -
#India
Amit Shah : శ్రీనగర్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా
అనంతరం ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఉగ్రదాడికి సంబంధించి పలు కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘతుకానికి పాల్పడిన వారు తీవ్ర పరిణామాలను చవిచూస్తున్నారని, ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని అమిత్షా చెప్పారు. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామన్నారు.
Date : 23-04-2025 - 1:34 IST -
#India
Terrorism : కశ్మీర్లో రాళ్లురువ్వే రోజులు పోయాయి: అమిత్ షా
Terrorism : శుక్రవారం రాజ్యసభలో హోం శాఖ పనితీరుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడుతూ సమాధానం ఇచ్చారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయంటూ ఆయన మండిపడ్డారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే తాము ప్రధానంగా దృష్టి పెట్టినట్లు అమిత్ షా వెల్లడించారు. కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రధాని మోడీ నేతృత్వంలోని […]
Date : 21-03-2025 - 4:53 IST -
#India
Abdul Rehman Makki : భారత శత్రు ఉగ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి
Abdul Rahman : తీవ్రవాది అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. 2003లో, ఐక్యరాజ్యసమితి అతను లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ మరియు ఉగ్రవాది హఫీజ్ సయీద్ యొక్క బావమరిది.
Date : 27-12-2024 - 3:07 IST -
#India
Amit Shah : ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి
Amit Shah : ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో భారత్ను ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అమిత్ షా నొక్కి చెప్పారు. 26/11 దాడులు, పాకిస్తాన్కు చెందిన పది మంది లష్కరే తోయిబా కార్యకర్తలు సమన్వయంతో జరిపిన తీవ్రవాద దాడుల శ్రేణి, తాజ్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటల్, ఛత్రపతి శివాజీ టెర్మినస్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్తో సహా ముంబైలోని కీలక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు.
Date : 26-11-2024 - 12:01 IST -
#India
NIA Raids : ఉగ్రవాదుల చొరబాటు కేసు.. జమ్మూలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
NIA Raids : CRPF , J&K పోలీసుల సహాయంతో NIA యొక్క స్లీత్లు దోడా, ఉధంపూర్, కిష్త్వార్ , రియాసి జిల్లాలలో డజనుకు పైగా ప్రదేశాలలో దాడులు ప్రారంభించారు. తీవ్రవాద సంస్థలకు చెందిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లకు (OGWs) సంబంధించి NIA నమోదు చేసిన కొత్త కేసులు , సరిహద్దు దాటి కేంద్రపాలిత ప్రాంతంలోకి ఇటీవలి కాలంలో చొరబడిన కేసులకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
Date : 21-11-2024 - 11:45 IST -
#India
Priyanka Gandhi : నాగరిక సమాజంలో హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు
Priyanka Gandhi : ఎక్స్లో తన సోషల్ మీడియా హ్యాండిల్లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఒక పోస్ట్లో ఇలా వ్రాశారు, "జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు వీరమరణం పొందిన వార్త చాలా బాధాకరం. ఇద్దరు పోర్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. "నాగరిక సమాజంలో హింస , ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదు, దీనికి ఎంత ఖండించినా సరిపోదు" అని ఆమె అన్నారు.
Date : 25-10-2024 - 11:17 IST