Terrorism
-
#India
Jaishankar : ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ లేవు..జవాబూ అలాగే ఉండాలి..! : జైశంకర్
Jaishankar: ఉగ్రవాదం(terrorism)పై, ఉగ్రవాదులపై పోరాటంలో రూల్స్ ఏంటని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్(Union External Affairs Minister Jaishankar)ప్రశ్నించారు. దాడి చేయాలనే విషయం తప్ప ఉగ్రవాదులు మిగతా విషయాలేవీ పట్టించుకోరని, అలాగే వారికి బదులిచ్చే సమయంలో భారత్ కూడా ఎలాంటి రూల్స్ గురించి ఆలోచించబోదని తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని స్పష్టం చేశారు. ఈమేరకు పూణెలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి జైశంకర్ స్థానిక యువతతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన […]
Published Date - 11:51 AM, Sat - 13 April 24 -
#India
Rajnath Singh : పాకిస్తాన్కు ఉగ్రవాదాన్ని అరికట్టడం చేతకాకపోతే.. సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ను హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. సాయం కూడా అందించారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుని భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే.. పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ను హెచ్చరించారు.
Published Date - 08:39 PM, Thu - 11 April 24 -
#Special
Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ
Published Date - 03:45 PM, Sat - 13 January 24 -
#World
PM Modi: పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో మార్పు ఉండదు
పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో టెలిఫోన్లో మాట్లాడి, ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై
Published Date - 10:19 PM, Thu - 19 October 23 -
#Speed News
Iran: పాకిస్థాన్ ఆత్మహుతి దాడిపై ఇరాన్ దిగ్బ్రాంతి.. ఉగ్రవాదంపై పోరాటానికి సాయం
ఉగ్రవాదంపై పోరాటానికి ఇరాన్ సాయుధ బలగాలు పాకిస్థాన్తో ఏ విధమైన సహకారానికైనా సిద్ధంగా ఉన్నాయని ఇరాన్కు చెందిన ఒక ఉన్నత సైనికాధికారి తెలిపారు.బలూచిస్తాన్లో జరిగిన మారణహోమంపై ఇరాన్
Published Date - 10:32 AM, Sun - 1 October 23 -
#India
PM Modi on Bajrang Dal: ‘జై బజరంగ్ బలి’ అని నినాదాలు చేసేవారిని లాక్ చేస్తామని ప్రమాణం చేసిందని, కాంగ్రెస్ కర్ణాటక మేనిఫెస్టోను ప్రధాని మోదీ తప్పుపట్టారు.
బజరంగ్ దళ్ (Bajrang Dal) ను బ్యాన్ చేస్తామని కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మండిపడ్డారు.
Published Date - 05:36 PM, Tue - 2 May 23 -
#World
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఉగ్రవాద కేసు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కష్టాలు తీరడం లేదు. ఆదివారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్తో సహా డజనుకు పైగా నాయకులపై పాకిస్తాన్ పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు.
Published Date - 07:10 AM, Mon - 20 March 23 -
#World
22 Terrorists: 22 మంది ఐఎస్ ఉగ్రవాదులు హతం.. ఎక్కడంటే..?
ఇరాక్లోని పశ్చిమ ప్రావిన్స్లోని అన్బర్లో జరిగిన ఆపరేషన్లో కొంతమంది ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు సహా మొత్తం 22 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (22 Terrorists) హతమైనట్లు ఇరాక్ మిలిటరీ తెలిపింది.
Published Date - 06:53 AM, Tue - 14 March 23 -
#Speed News
Terrorism: హత్యను వీడియో తీసి.. పాక్కు పంపితే డబ్బు!
ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే అనుమానంతో ఢిల్లీ పోలీసులు నౌషద్, జగ్జీత్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 06:55 PM, Sun - 15 January 23 -
#India
186 Terrorists Killed: 2022లో 186 మంది ఉగ్రవాదులు హతం
2022లో 56 మంది పాకిస్థానీలతో సహా మొత్తం 186 మంది ఉగ్రవాదులు హతమయ్యారని (186 Terrorists Killed), 159 మందిని అరెస్టు (159 Arrested) చేశామని జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. ఇటీవలి కాలంలో ఈ ఏడాది అత్యంత విజయవంతమైన సంవత్సరం అని ఆయన పేర్కొన్నారు.
Published Date - 07:53 AM, Sun - 1 January 23 -
#India
Punjab: పంజాబ్ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరలో ఉన్న తరణ్ తరణ్ (Tarn Taran)లోని ఓ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్ తో ఉగ్రవాదులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. ప్రొ ఖలిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాక్ సరిహద్దుకు దగ్గర్లోని స్టేషన్ పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర […]
Published Date - 11:10 AM, Sat - 10 December 22 -
#India
Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే…ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలిదశకు ఇంకా కొన్నిరోజుల సమయమే మిగిలింది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలంతా గుజరాత్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. 7వ సారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సూరత్ లో పర్యటించారు. నేత్రాంగ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ […]
Published Date - 08:06 AM, Mon - 28 November 22 -
#World
Bangladesh : ఇస్లాంను తప్పుగా అర్థం చేసుకునే దుష్టశక్తులను ఏమాత్రం సహించం: షేక్ హసీనా..!!
ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. ఇస్లాం శాంతియుత వైభవాన్ని కాపాడేందుకు ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. ఇస్లాంను దుష్టశక్తులు తప్పుగా అర్థం చేసుకోవడాన్ని వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. మతం సారంశంతో నిండిన సమాజం నుంచి చీకటి, నిరక్షరాస్యత,హింస,ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మనందరం శాంతి సందేశాన్ని ఇచ్చే ఇస్లాంను మన గుండెల్లో ఉంచుకుందాం. అంతేతప్పా ఇస్లాంను వ్యతిరేకిస్తూ ఉగ్రచర్యలకు పాల్పడుతున్నవారిని ఏమాత్రం సహించలేదన్నారు. బంగాబంధు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో హజ్ […]
Published Date - 07:12 AM, Sat - 19 November 22