Terrorism
-
#India
ISIS : దేశవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదులపై దాడులు.. ఢిల్లీలో ప్రారంభమైన ఆపరేషన్
ISIS : ఢిల్లీలో పోలీసులు ఐసిస్తో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాదిని అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అరెస్టు తర్వాతే స్పెషల్ సెల్, కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర పోలీస్ విభాగాలు కలిసి ఒక సంయుక్త ఆపరేషన్ను చేపట్టాయి.
Date : 10-09-2025 - 11:42 IST -
#India
Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్ ద్వివేదీ
Operation Sindoor : భారత-పాక్ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.
Date : 06-09-2025 - 10:22 IST -
#India
Jammu Kashmir : జమ్మూలో దొరికిన PIA బెలూన్.. భద్రతా ఆందోళన
Jammu Kashmir : జమ్మూ & కశ్మీర్ రాష్ట్రంలో జమ్మూ నగరంలో ఆదివారం ఒక శంకాస్పద విమానాకార బెలూన్ బయటపడింది. ఈ బెలూన్పై Pakistan International Airlines (PIA) యొక్క లోగో స్పష్టంగా కనిపిస్తోంది.
Date : 24-08-2025 - 11:27 IST -
#India
Indus Waters Treaty : అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది : రాజ్యసభలో జైశంకర్
ఈ చర్యలతో పాటు, అంతర్జాతీయంగా కూడా దాయాది దేశాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు ఢిల్లీ కార్యచరణ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో తొలిసారిగా "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" అనే ఉగ్ర సంస్థను ప్రస్తావించడం గమనార్హం. ఇది భారత్ ప్రయత్నాల ఫలితమేనని జైశంకర్ వెల్లడించారు.
Date : 30-07-2025 - 2:50 IST -
#India
Al Qaeda : బెంగళూరులో అల్ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్మైన్డ్ అరెస్ట్
ఇదొక ప్రత్యేక ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్లో భాగమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నవారిని గుర్తించేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్లో షామా కీలకంగా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆమె కర్ణాటక ప్రాంతంలో ఉగ్ర ముఠాలకు సమాచార మద్దతు, మానవ వనరుల మద్దతు, ఆర్థిక సహాయం వంటి పలు కార్యకలాపాలు నిర్వహించినట్లు విచారణలో తెలిసింది.
Date : 30-07-2025 - 2:34 IST -
#India
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Date : 28-07-2025 - 3:12 IST -
#Speed News
Israel : ఇజ్రాయెల్ మళ్లీ వార్ మోడ్ లో.. హౌతీ రెబల్స్పై తీవ్ర బాంబుదాడులు
Israel : ఇజ్రాయెల్ తన దృష్టిని పశ్చిమాసియా అడ్డదారుల వైపు మళ్లించింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న ఉగ్రచర్యలు, జల మార్గాల్లో జరుగుతున్న రవాణా అంతరాయాలు.. ఇవన్నీ సహించరానివని స్పష్టం చేస్తూ, ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున ఓ భారీ మిలటరీ ఆపరేషన్కు తెరలేపింది.
Date : 07-07-2025 - 5:16 IST -
#India
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటిసారి.
Date : 07-07-2025 - 6:45 IST -
#India
Quad Countries : ఉగ్రవాదంపై భారత్కు అండగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా
Quad Countries : జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ దేశాల కూటమి అయిన క్వాడ్ తీవ్రంగా ఖండించింది.
Date : 02-07-2025 - 10:13 IST -
#Trending
Taliban : పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. 16 మంది సైనికులు మృతి
పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వేగంగా నడుపుతూ సైనిక కాన్వాయ్ను ఢీకొట్టాడు. భారీ శబ్దంతో జరిగిన పేలుడుతో సైనిక వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు తీవ్రతకు సమీపంలోని రెండు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు.
Date : 28-06-2025 - 4:49 IST -
#India
Rajnath Singh: చైనా వేదికగా పాక్కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 26-06-2025 - 10:06 IST -
#India
Pakistan : భారత్తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Date : 25-06-2025 - 5:01 IST -
#India
Shocking : యూఎస్ ఆర్మీ వార్షికోత్సవానికి పాక్ ఆర్మీ చీఫ్..!
Shocking : భారత్కు స్నేహపూర్వక దేశంగా మాటలతో మేళం వేసే అమెరికా, మరోవైపు పాక్కు వెన్నుతొక్కే ప్రవర్తనతో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
Date : 12-06-2025 - 12:29 IST -
#India
Jaishankar : దుష్టులు బాధితులతో సమానం కాదు..భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదు : జైశంకర్
బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిటన్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Date : 07-06-2025 - 2:42 IST -
#India
Terrorism : భారత్ పోరుకు అంతర్జాతీయ మద్దతు అవసరం: మల్లికార్జున ఖర్గే
పాక్కు ఐఎంఎఫ్, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఆర్థిక సాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఉగ్రవాద బాధిత దేశం. మన దేశం ఎప్పటినుంచో ఉగ్రవాదంతో పోరాడుతూ వస్తోంది.
Date : 05-06-2025 - 3:14 IST