Terror Attack
-
#Speed News
PM Modi Lands In Delhi: సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. వారితో హైలెవెల్ మీటింగ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన వెంటనే పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారు.
Date : 23-04-2025 - 8:52 IST -
#India
J&K : టూరిస్టులపై ఎటాక్ ఘటనలో 30 మంది మృతి..తెలుగు సీఎంల ఆగ్రహం
J&K : పహల్గామ్ ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులపై ఏడుగురు ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్పులకు తెగబడ్డారు
Date : 22-04-2025 - 10:14 IST -
#India
Terror Attack: కశ్మీర్లో ఉగ్రదాడి.. 27 మంది టూరిస్టులు మృతి.. 20 మంది పరిస్థితి విషమం
బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించగానే భారత భద్రతా బలగాలు(Terror Attack) అక్కడికి చేరుకున్నాయి.
Date : 22-04-2025 - 9:38 IST -
#World
Israel Blast: దద్దరిల్లిన సెంట్రల్ ఇజ్రాయెల్… మూడు బస్సుల్లో వరుస పేలుళ్లు
Israel Blast: ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. అధికారులు దీన్ని ఉగ్రదాడిగా భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదన్నది ఉపశమనకరమైన విషయం. మరణాలు సంభవించలేదన్న సమాచారం ఉన్నప్పటికీ, దాడి పట్ల ఇజ్రాయెల్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 21-02-2025 - 9:40 IST -
#India
Mumbai Terror Attack: 26/11 ఉగ్రదాడికి 16 ఏళ్లు.. ఆ రోజు ముంబైలో ఏం జరిగిందంటే..
నగరంలోని(Mumbai Terror Attack) తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ లైట్ హౌస్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు.
Date : 26-11-2024 - 1:03 IST -
#India
Terror Attack : జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి..12 మందికి గాయాలు
Terror Attack : ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నది. అందరికి చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
Date : 03-11-2024 - 4:18 IST -
#India
Terror Attack : కశ్మీరులో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు.. మళ్లీ ఉద్రిక్తత
కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ను(Terror Attack) ప్రారంభించారు.
Date : 28-10-2024 - 11:01 IST -
#India
Terror Attack : ఉగ్రదాడిలో ఇద్దరు సైనికులు మృతి
Terror Attack : ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్ బోటాపతేర్ (Gulmarg's Botapathri) ప్రాంతంలో సైనికుల వాహనం(Army vehicle)పై ఉగ్రవాదులు దాడి చేశారు.
Date : 24-10-2024 - 10:50 IST -
#India
Terror Attack : కశ్మీరు ఉగ్రదాడి బాధ్యత మాదే : ది రెసిస్టెన్స్ ఫ్రంట్
ఈ దాడికి ప్రధాన సూత్రధారి టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్(Terror Attack) అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి.
Date : 21-10-2024 - 10:29 IST -
#India
Pulwama Accused Dies: పుల్వామా ఉగ్రదాడి నిందితుడు గుండెపోటుతో మృతి
Pulwama Accused Dies: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి నిందితుడు జమ్మూలోని ఓ ఆసుపత్రిలో చేరిన నిందితుడు గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 24-09-2024 - 2:59 IST -
#India
Terror Attack : కశ్మీర్ ఉగ్రదాడి మా పనే : పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్
ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఆదివారం రోజు జమ్మూ కశ్మీర్లోని రియాసీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి కలకలం రేపింది.
Date : 10-06-2024 - 1:23 IST -
#Speed News
Terror Attack: మోదీ ప్రమాణ స్వీకారం వేళ టెర్రర్ ఎటాక్.. 10 మంది మృతి
Terror Attack: జమ్మూకశ్మీర్లోని రియాసి జిల్లాలో అత్యంత విషాదం నెలకొంది. ఆదివారం జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో (Terror Attack) యాత్రికులతో వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. SSP మోహిత శర్మ ప్రాథమిక నివేదికలను ఉటంకిస్తూ.. 53 సీట్ల బస్సు శివ ఖోరీ ఆలయం నుండి కత్రాకు వెళుతున్నట్లు తెలిపారు. పోని ప్రాంతంలోని తెరయాత్ గ్రామంలో బస్సుపై దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది […]
Date : 10-06-2024 - 12:50 IST -
#India
Parliament : పార్లమెంట్ లో భద్రత వైఫల్యం ..టియర్ గ్యాస్ వదిలిన ఆగంతుకులు
లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఆ ఇద్దరు లోనికి వచ్చినట్లు వీడియోలో కనిపిస్తుంది.
Date : 13-12-2023 - 1:43 IST -
#World
Shrine Attack: ఇరాన్ దాడి కేసులో నిందితుల్ని ఉరితీసిన ప్రభుత్వం
ఇరాన్లో అక్టోబర్ 26 2022న ప్రసిద్ధ మందిరం దాడికి గురైన విషయం తెలిసిందే. షిరాజ్ నగరంలోని షా చెరాగ్ మందిరంపై గత అక్టోబర్ లో ఇద్దరు వ్యక్తులు మారణహోమం సృష్టించారు.
Date : 08-07-2023 - 4:02 IST -
#India
Punjab: పంజాబ్ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరలో ఉన్న తరణ్ తరణ్ (Tarn Taran)లోని ఓ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్ తో ఉగ్రవాదులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. ప్రొ ఖలిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాక్ సరిహద్దుకు దగ్గర్లోని స్టేషన్ పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర […]
Date : 10-12-2022 - 11:10 IST