Terror Attack
-
#India
Encounter : కుల్గాం లో ఉగ్రవాదుల ఎన్కౌంటర్.. కొనసాగుతున్న ‘ఆపరేషన్ అఖల్’
Encounter : జమ్మూకాశ్మీర్లో మళ్లీ కాల్పుల మోత మోగింది. కుల్గాం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.
Published Date - 09:21 AM, Sat - 2 August 25 -
#India
Terror Attack : పహల్గామ్లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు
Terror Attack : ఈ దాడికి పాకిస్తానే కారణమని తీవ్రంగా విమర్శించారు. మానవత్వాన్ని, పర్యాటకాన్ని, కాశ్మీరీల జీవనోపాధిని పాకిస్తాన్ తట్టుకోలేకే దాడులకు పాల్పడిందని మండిపడ్డారు
Published Date - 03:53 PM, Fri - 6 June 25 -
#Speed News
Indian Army: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ!
వీడియోలో చూపిన దాడులు మురిద్కే, బహవల్పూర్, కోట్లీ, ముజఫ్ఫరాబాద్ వంటి ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగినవి. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా, పౌరులకు హాని కలగకుండా జాగ్రత్తగా నిర్వహించారు.
Published Date - 11:15 AM, Sun - 18 May 25 -
#Speed News
Tourist Destinations: ఉగ్రదాడి.. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం!
జమ్మూ ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో సమన్వయంతో పనిచేస్తోంది. అదనపు భద్రతా బలగాలను మోహరించడం, సరిహద్దు ప్రాంతాలలో నిఘాను పెంచడం, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకుంటోంది.
Published Date - 08:46 AM, Tue - 29 April 25 -
#Trending
SAARC Visa Exemption Scheme: భారతదేశం రద్దు చేసిన సార్క్ వీసా పథకం అంటే ఏమిటి?
SVES కింద వ్యాపారవేత్తల వర్గంలోని వ్యక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2015లో పంచుకున్న పత్రాల ప్రకారం.. సార్క్ దేశాల పౌరులకు వ్యాపార వర్గం కింద భారతదేశానికి ప్రయాణించడానికి 5 సంవత్సరాల వరకు బిజినెస్ వీసా ఇవ్వబడుతుంది.
Published Date - 07:20 PM, Sun - 27 April 25 -
#Speed News
Pahalgam Attack: ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం
జాతీయ దర్యాప్తు సంస్థ పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తును ప్రారంభించింది. ఈ దాడిలో 26 మంది నిరపరాధులను కిరాతకంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు
Published Date - 11:39 AM, Sun - 27 April 25 -
#Trending
Terror Attack Video: ఉగ్రదాడి.. మరో వీడియో వెలుగులోకి!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో తుపాకీ బులెట్ల శబ్దం వినిపిస్తోంది. బుల్లెట్ల శబ్దం రాగానే ప్రజలు భయంతో పరుగెత్తడం కనిపిస్తోంది.
Published Date - 01:22 PM, Sat - 26 April 25 -
#Speed News
Pakistan Official X Account: పాక్కు మరో దెబ్బ.. భారత్లో పాకిస్థాన్ ‘ఎక్స్’ ఖాతా నిషేధం!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దీంతో పాకిస్థాన్ గుండెల్లో గుబులు మొదలైంది.
Published Date - 11:42 AM, Thu - 24 April 25 -
#India
Pahalgam Attack: గడ్డం కారణంగా ఉగ్రదాడి నుంచి బయటపడ్డ అస్సాం వ్యక్తి.. అసలేం జరిగిందంటే.?
ఉగ్రవాద దాడి నుంచి బయటపడినవారిలో అస్సాం విశ్వవిద్యాలయంలో బెంగాలీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ దేబాసిష్ భట్టాచార్య కూడా ఉన్నారు.
Published Date - 09:43 PM, Wed - 23 April 25 -
#India
Terror Attack Effect : పాకిస్థాన్ కు భారత్ భారీ దెబ్బ?
Terror Attack Effect : సింధు నదీ జలాల ఒప్పందాన్ని కూడా భారత్ పునఃపరిశీలించనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ దాడిలో పాకిస్థాన్ పాత్రను ప్రపంచానికి ఎత్తిచూపేందుకు భారత్ యుద్ధప్రాతిపదికన
Published Date - 05:13 PM, Wed - 23 April 25 -
#Sports
BCCI Mourns Terror Attack: జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడి.. బీసీసీఐ కీలక నిర్ణయం!
అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించి బాధితులకు నివాళి అర్పిస్తారు. ఈ మ్యాచ్లో చీర్లీడర్లు కనిపించరు. అలాగే ఏప్రిల్ 23 సాయంత్రం రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఎలాంటి బాణసంచా కార్యక్రమాలు ఉండవు.
Published Date - 01:45 PM, Wed - 23 April 25 -
#Trending
Pahalgam Terror Attack: పహల్గామ్లో ఉగ్రవాద దాడి.. ఎయిరిండియా సంచలన నిర్ణయం!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక్కడ పోలీసు యూనిఫామ్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు అడిగి, వారిపై కాల్పులు జరిపారు.
Published Date - 09:47 AM, Wed - 23 April 25 -
#Andhra Pradesh
Terrorist Attack: ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి.. వారి వివరాలివే!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా మృతిచెందినట్లు కథనాలు వస్తున్నాయి.
Published Date - 09:05 AM, Wed - 23 April 25 -
#Speed News
PM Modi Lands In Delhi: సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. వారితో హైలెవెల్ మీటింగ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన వెంటనే పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించి పరిస్థితిని సమీక్షించారు.
Published Date - 08:52 AM, Wed - 23 April 25 -
#India
J&K : టూరిస్టులపై ఎటాక్ ఘటనలో 30 మంది మృతి..తెలుగు సీఎంల ఆగ్రహం
J&K : పహల్గామ్ ట్రెక్కింగ్కు వెళ్లిన పర్యాటకులపై ఏడుగురు ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా కాల్పులకు తెగబడ్డారు
Published Date - 10:14 PM, Tue - 22 April 25