HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >This Is The Reason For The Attack On Tourists In Pahalgam

Terror Attack : పహల్గామ్‌లో పర్యాటకులపై దాడి కి కారణం అదే అంటూ మోడీ కీలక వ్యాఖ్యలు

Terror Attack : ఈ దాడికి పాకిస్తానే కారణమని తీవ్రంగా విమర్శించారు. మానవత్వాన్ని, పర్యాటకాన్ని, కాశ్మీరీల జీవనోపాధిని పాకిస్తాన్ తట్టుకోలేకే దాడులకు పాల్పడిందని మండిపడ్డారు

  • By Sudheer Published Date - 03:53 PM, Fri - 6 June 25
  • daily-hunt
Modi Pahalgam Terror Attack
Modi Pahalgam Terror Attack

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) దేశవ్యాప్తంగా గానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. అమాయక పర్యాటకులపై జరిగిన ఈ దాడిలో 26 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన పై కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందిస్తూ.. ఈ దాడికి పాకిస్తానే కారణమని తీవ్రంగా విమర్శించారు. మానవత్వాన్ని, పర్యాటకాన్ని, కాశ్మీరీల జీవనోపాధిని పాకిస్తాన్ తట్టుకోలేకే దాడులకు పాల్పడిందని మండిపడ్డారు.

Mithra Mandali: ఆకట్టుకుంటున్న ‘మిత్ర మండలి’ ఫస్ట్ లుక్

గత కొన్ని సంవత్సరాల్లో కాశ్మీర్‌లో పరిస్థితులు మెరుగవుతున్నాయని, పర్యాటక రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ పరిణామాలతో స్థానికులకు జీవనోపాధి లభిస్తున్న నేపథ్యంలో అది చూసి అసహనానికి గురైన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఉసిగొల్పిందని ఆరోపించారు. పాకిస్తాన్ మానవత్వానికి, పర్యాటక అభివృద్ధికి, కాశ్మీరీ ప్రజల బతుకులకు వ్యతిరేకమని ప్రధాని విమర్శించారు. పాక్ బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో 230 కోట్ల కుంభకోణం.. 50వేల‌ బోగ‌స్‌ ఉద్యోగులతో ప్రభుత్వ యంత్రాంగం సంచలనం!

ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా మరింత ఒత్తిడిలో పడింది. ఇప్పటికే పాక్ తమ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పలు దేశాలు ఆరోపిస్తున్న తరుణంలో, మోదీ చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై క్లిష్ట దాడులు చేసిన సంగతి తెలిసిందే. భారత్ పోరాటం పాకిస్తాన్ ప్రజలపై కాదని, కేవలం ఉగ్రవాదులపై మాత్రమేనని ప్రధాని మోదీ స్పష్టం చేయడం గమనార్హం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • insaniyat and Kashmiriyat
  • kashmir
  • Pahalgam Terror Attack
  • Terror Attack

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd