Telugu Live
-
#India
Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ నివాసం ఎదుట బీజేపీ ఆందోళనలు
Rahul Gandhi Sikh Controversy: రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ పరువు తీయడానికి ఆయన విదేశీ పర్యటనను ఎంచుకున్నారని ఆరోపించారు. సిక్కులు తలపాగా ధరించి గురుద్వారాకు వెళ్లడానికి అనుమతి లేదని సిక్కుల గురించి స్టేట్మెంట్ ఇచ్చారని బిజెపి నాయకుడు ఆర్పి సింగ్ అన్నారు
Date : 11-09-2024 - 6:57 IST -
#Andhra Pradesh
IMD Issues Red Alert: ఏపీకి రెడ్ అలర్ట్, 14 రాష్ట్రాల్లో కుండపోత, 3 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
IMD Issues Red Alert: సెప్టెంబరు 8న ఒడిశా, తెలంగాణ, మధ్య మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా వాతావరణ శాఖ మొత్తం 14 రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Date : 08-09-2024 - 9:29 IST -
#Telangana
Telangana DPH Advisory: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో డెంగ్యూ కేసులు, ఒక్కరోజే 163
సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారీ వర్షాల మధ్య సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను హెచ్చరిస్తూ సెప్టెంబర్ 1 నాడు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సలహా జారీ చేశారు.
Date : 01-09-2024 - 8:20 IST -
#Andhra Pradesh
Nara Lokesh: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి లోకేష్ షాకింగ్ కామెంట్స్
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వివాదం కేవలం ముగ్గురు-నలుగురు విద్యార్థుల మధ్య గొడవ అని ఆయన కొట్టిపారేశారు మంత్రి నారా లోకేష్. ఎక్కడా రహస్య కెమెరా కనిపించకపోవడంతో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోందన్నారు.
Date : 01-09-2024 - 7:00 IST -
#India
Doctor Murder Case: పిల్లలు ఉంటే తల్లి బాధ తెలిసేది: సీఎంపై బాధితురాలి తల్లి ఆవేదన
నిందితులకు మరణశిక్ష పడేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, అయితే డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.మమతా బెనర్జీకి కొడుకు, కూతురు లేరని అన్నారు. దీంతో బిడ్డను పోగొట్టుకున్న బాధను ఆమె అర్థం చేసుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు
Date : 30-08-2024 - 11:55 IST -
#Sports
Champions Trophy 2024: జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
ఆసియాకప్ తరహాలోనే హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. అయితే జై షా ఎన్నికతో పిక్చర్ క్లియర్ అయినట్టు తెలుస్తుంది, హైబ్రిడ్ మోడల్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉండొచ్చని స్పష్టం అవుతుంది.
Date : 27-08-2024 - 9:43 IST -
#Telangana
Janmashtami Greetings: కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మరుసటి రోజు దహీ హండి పండుగను జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు రేవంత్, చంద్రబాబు, కేసీఆర్
Date : 26-08-2024 - 1:00 IST -
#Telangana
Congress Operation Akarsh: శ్రావణ మాసంలో బీఆర్ఎస్ ఖాళీ
ఎమ్మెల్యేల ఫిరాయింపుల సమస్యతో సతమతమవుతున్న బీఆర్ఎస్, ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరడంతో నగర పరిధిలో నేతలు, క్యాడర్ను కోల్పోతున్నారు. మరికొందరు వాళ్ళ బాటలోనే పయనించేందుకు సిద్ధమయ్యారు.
Date : 20-08-2024 - 3:15 IST -
#Telangana
Hussain Sagar: నిండుకుండలా ట్యాంక్ బండ్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సు ఫుల్ ట్యాంక్ ను దాటింది. శనివారం నాటికి సరస్సు నీటి మట్టం 513.53 మీటర్లకు చేరుకుంది. ఇది ఎఫ్టిఎల్ 513.41 మీటర్లను మించిపోయింది. పెరుగుతున్న నీటి నిర్వహణకు తూము గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 12 వెంట్ల ద్వారా నీరు వెళ్లేలా చేశారు.
Date : 18-08-2024 - 11:49 IST -
#India
Maharashtra Big Blow: మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ, కాంగ్రెస్తో చేతులు కలిపిన మాజీ ఎంపీ
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ.కాంగ్రెస్తో చేతులు కలిపిన మాజీ ఎంపీ శిశుపాల్ పాట్లే. పాట్లే బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం పార్టీకి గణనీయమైన నష్టమని చెప్తున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో భాండారాలో బీజేపీకి ఈ ఓటమి ఎదురైంది.
Date : 16-08-2024 - 1:36 IST -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Date : 13-08-2024 - 1:41 IST -
#India
Hindenburg Allegations: రాహుల్ కు జీవితాంతం ప్రతిపక్షమే దిక్కు: ఎంపీ కంగనా
హిండెన్బర్గ్ తాజా నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు.
Date : 12-08-2024 - 1:31 IST -
#Speed News
Rajnath Singh: అనంత్నాగ్ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సైనికులకు రాజ్నాథ్ సింగ్ సంతాపం
శనివారం జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.అమరులైన సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Date : 11-08-2024 - 1:13 IST