Telangana
-
#Telangana
Fake Interviews: ఫేక్ ఇంటర్వ్యూలు.. ఫేక్ జాబ్స్.. వందలాది యువతకు కుచ్చుటోపీ
సదరు ఫేక్ జాబ్(Fake Interviews) కన్సల్టెన్సీ.. పలు నకిలీ మెయిల్ ఐడీల నుంచి దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్ లెటర్లను పంపింది.
Date : 16-02-2025 - 9:53 IST -
#Telangana
CM Revanth Reddy : నన్ను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోను
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేబినెట్ విస్తరణ, కులగణన తదితర అంశాలపై చర్చలు జరిగాయి. భేటీ అనంతరం, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కులగణన గురించి రాహుల్ గాంధీకి వివరించానని, ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు. ఆయన తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Date : 15-02-2025 - 7:03 IST -
#Speed News
Telanganas Power Games : తెలంగాణ ‘పవర్’ గేమ్స్: ఏఐసీసీ అనూహ్య నిర్ణయం, బీజేపీ బీసీ వ్యూహం, ‘సున్నా బిల్లు’ షాక్
అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం గతవారం కొత్త నిర్ణయం తీసుకుంది. భూపేష్ బఘేల్కు పార్టీలో మరింత అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆయనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రానికి ఇంఛార్జిగా భూపేష్ బఘేల్ను నియమించింది.
Date : 15-02-2025 - 3:41 IST -
#Telangana
Kishan Reddy : తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్.. బడ్జెట్లో నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా
Kishan Reddy : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరి, కేంద్రం నుండి తెలంగాణకు కేటాయించిన నిధులపై బహిరంగ చర్చ జరపాలని కోరారు. ఆయన, జాతీయ రహదారుల అభివృద్ధి, మెగా టెక్స్ టైల్ పార్క్, రైల్వే కోచ్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చినట్లు వివరించారు.
Date : 15-02-2025 - 2:01 IST -
#Telangana
Liquor Sales : మద్యం అమ్మకాల్లో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ
Liquor Sales : భారతదేశంలో తెలంగాణలోనే అత్యధిక మంది మద్యం సేవిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. 50శాతం మంది పురుషులు రాష్ట్రంలో మద్యం సేవిస్తున్నారట
Date : 15-02-2025 - 1:53 IST -
#Telangana
Cyber Fraud : ఎమ్మార్వోకు కేటుగాళ్లు గాలం.. రూ.3.30 లక్షలు స్వాహా
Cyber Fraud : యాదాద్రి జిల్లాలోని రాజాపేట్ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎమ్మార్వో (MRO) దామోదర్ మోసపోయారు. ఈ నెల 9వ తేదీన, ఒక వ్యక్తి అతని ఫోన్ నంబరుకి కాల్ చేసి, తాను ఏసీబీ (అప్రూవల్ బ్యూరో) అధికారిని అని చెప్పి, "మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దానిని ఆపే కోసం డబ్బులు బదిలీ చేయాలని" బెదిరించాడు. కేటుగాడు, దామోదర్ను డబ్బులు బదిలీ చేయకుండా అతనిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టాడు.
Date : 15-02-2025 - 11:29 IST -
#Telangana
Ration Cards Update: రేషన్ కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్ల చేరిక.. కొత్త అప్డేట్
కానీ ఆ పాలనలో కనీసం రేషన్ కార్డుల(Ration Cards Update) అప్డేట్ కోసం ప్రజలకు అవకాశమే ఇవ్వలేదు.
Date : 15-02-2025 - 8:36 IST -
#Telangana
Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ ఎవరు ? ఆమె మొదటి టార్గెట్ అదేనా ?
మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో 1973 జులై 23న జన్మించారు.
Date : 15-02-2025 - 8:04 IST -
#Telangana
Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణ ను రాహుల్ నేడు ఫైనల్ చేస్తాడా..?
Cabinet Expansion : ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చలు జరగనున్నాయి
Date : 15-02-2025 - 7:38 IST -
#Telangana
Sant Sevalal Maharaj Jayanti : రేపు ప్రత్యేక సెలవు
Sant Sevalal Maharaj Jayanti : ఈ సెలవు సాధారణ ప్రజలకు కాకుండా కేవలం బంజారా ఉద్యోగులకే వర్తించనుంది
Date : 14-02-2025 - 10:37 IST -
#Telangana
Thummala Nageswara Rao : రుణాలు ఎగ్గొడుతున్న పెద్దలపై ఎందుకిలా మౌనం? బ్యాంకర్లపై మంత్రి తుమ్మల ఫైర్
Thummala Nageswara Rao : శుక్రవారం హైదరాబాద్లో జరిగిన నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ వేదికగా తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ను వారు సంయుక్తంగా ఆవిష్కరించారు.
Date : 14-02-2025 - 5:19 IST -
#Telangana
Telangana Power: బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది.. నిజాలు బయటపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2019-20లో 13,168 మెగావాట్ల నుంచి 2025 ఫిబ్రవరి 10న 15,998 మెగావాట్లకు పెరిగింది.
Date : 14-02-2025 - 1:58 IST -
#Speed News
BJP : సొంత పార్టీలో వేధింపులు భరించలేక పోతున్న : రాజాసింగ్
తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
Date : 14-02-2025 - 12:36 IST -
#Telangana
Uttam Kumar Reddy : రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం
Uttam Kumar Reddy : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ముందడుగు లభించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ వాదనలకు మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు.
Date : 13-02-2025 - 10:09 IST -
#Telangana
Power Point Presentation: రేపు కుల గణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సచివాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంను కలసి బీసీ సంఘాల నేతలు అభినందనలు తెలిపారు.
Date : 13-02-2025 - 9:48 IST