Telangana
-
#Speed News
Summer: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సమ్మర్ రాకపోకల కోసం ప్రత్యేక రైళ్లు
Summer: వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ -ముజఫరాబాద్, ముజఫరాబాద్ – సికింద్రాబాద్, గోరక్పూర్-మహబూబ్నగర్, మహబూబ్నగర్ – గోరక్పూర్, కొచ్చువెలి-షాలిమార్, షాలిమార్-కొచ్చువెలి, బెంగళూరు-ఖరగ్పూర్, భువనేశ్వర్-యెహలంక, హుబ్బళ్లి-గోమతినగర్, తిన్సుకియా-బెంగళూరు, జబల్పూర్-కన్యాకుమారితో పాటు వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ముజఫరాబాద్-సికింద్రాబాద్ (05293) మధ్య మంగళవారం ఈ నెల 23 నుంచి జూన్ 25 వరకు పది ట్రిప్పులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే […]
Published Date - 11:44 PM, Mon - 22 April 24 -
#Telangana
Harish Rao: పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తావా: హరీష్
రైతులకు రూ.39 వేల కోట్ల పంట రుణమాఫీని అమలు చేయడంలో విఫలమైతే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామాకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
Published Date - 06:45 PM, Mon - 22 April 24 -
#Telangana
Lok Sabha Polls 2024: ఎన్నికలో ప్రచారంలో బిజీబిజీగా సీఎం రేవంత్…ఈ రోజు షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో లోకసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. గతేడాది ఎన్నికల్లో అనూహ్య విజయంతో అధికారం కాంగ్రెస్, లోకసభ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ని బలోపేతం చేస్తున్నారు.
Published Date - 11:39 AM, Mon - 22 April 24 -
#Telangana
TS Inter Results 2024: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎలా తెలుసుకోవాలి?
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను నేడు ప్రకటించే అవకాశం ఉంది. 2024లో మొదటి మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాల కోసం TSBIE అధికారిక వెబ్సైట్ని సందర్శించగలరు.
Published Date - 11:11 AM, Mon - 22 April 24 -
#Telangana
Lok Sabha Polls 2024: తెలంగాణకు క్యూ కడుతున్న ఢిల్లీ బీజేపీ పెద్దలు
రాష్ట్రంలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా వరంగల్ తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ చేస్తున్న ప్రచారం
Published Date - 06:12 AM, Mon - 22 April 24 -
#Speed News
Sangareddy: బీఆర్ఎస్ కార్యకర్తను కొట్టి చంపిన కాంగ్రెస్ కార్యకర్తలు
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వివాదం ఒకరి ప్రాణాన్ని బలిగొంది. దీంతో స్థానిక ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
Published Date - 11:57 AM, Sun - 21 April 24 -
#Telangana
Raghunandan Rao: రేవంత్ పచ్చి అబద్దాల కోరు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్లో అనేక మహోన్నత విద్యా సంస్థలను తీసుకొచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థి ఎం.రఘునందన్రావు ఖండించారు.
Published Date - 10:31 AM, Sun - 21 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!
YS Sharmila : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలోపేతం కోసం వైఎస్ షర్మిల తనదైన శైలిలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
Published Date - 07:56 AM, Sun - 21 April 24 -
#Telangana
Eatala Rajender Assets: ఈటెలకు సొంత కారు కూడా లేదా ? ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ ఈ రోజు తన ఎన్నికల అఫిడవిట్ ని సమర్పించారు. అయితే ఈటెల సమర్పించిన అఫిడవిట్ చూసి కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Published Date - 11:41 PM, Sat - 20 April 24 -
#Telangana
Telangana : భట్టికి తప్పని కరెంట్ కష్టాలు..అసలు ఏంజరిగిందంటే..!!
సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు
Published Date - 11:09 PM, Sat - 20 April 24 -
#Telangana
KTR: చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం- కేటీఆర్
KTR: నంది నగర్ లోని కెసిఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల గడ్డ పైన మరొక్కసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల […]
Published Date - 10:36 PM, Sat - 20 April 24 -
#Telangana
CM Revanth Reddy : సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డిని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సివిల్స్ థర్ట్ ర్యాంకర్(Civils third ranker)అనన్యరెడ్డి(Ananya Reddy) కలిశారు. అనంతరం ఆయన ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే […]
Published Date - 05:32 PM, Sat - 20 April 24 -
#Telangana
Beer Sales in Telangana : తెలంగాణలో 18 రోజుల్లో 23 లక్షల కేసుల బీర్లు తాగేశారు
ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేసుల బీర్లను తాగేశారట
Published Date - 10:35 AM, Sat - 20 April 24 -
#Telangana
Telangana: నేత కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. నేతన్నలకు 50 కోట్లు విడుదల
నేత కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు.రంజాన-సిరిసిల్ల జిల్లాలోని పవర్ లూమ్ నేత కార్మికుల పెండింగ్ బిల్లుల కోసం రూ.50 కోట్లు విడుదల చేశారు.
Published Date - 11:37 PM, Fri - 19 April 24 -
#Speed News
Inter Results: ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Inter Results: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఈఈ) సోమవారం లేదా మంగళవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ) ఫలితాలను విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు ఫలితాల ప్రాసెసింగ్ పూర్తయింది. ఫలితాల విడుదలకు ముందే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పరీక్షిస్తోంది. సోమవారం లేదా మంగళవారం ప్రకటించాలని బోర్డు యోచిస్తోంది. తేదీని ఖరారు చేయలేదు’ అని ఓ […]
Published Date - 08:12 PM, Fri - 19 April 24