Telangana
-
#Devotional
భక్తులకు ఇంటి వద్దకే మేడారం అమ్మవారి బంగారం ప్రసాదం ..టీజీఎస్ఆర్టీసీ వినూత్న సేవలు
మేడారం అమ్మవారి ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించింది. దీంతో జాతరకు హాజరు కాలేకపోయినా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో పొందే అవకాశం కల్పించింది.
Date : 21-01-2026 - 4:30 IST -
#Speed News
3 నెలల ముందుగానే మార్కెట్లోకి మామిడిపండ్లు
సాధారణంగా ఏప్రిల్ నెలలో సమ్మర్ స్పెషల్గా మార్కెట్లోకి వచ్చే మామిడి పండ్లు, ఈసారి మూడు నెలల ముందుగానే జనవరిలోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్లోని ఎర్రగడ్డ, ఎంజే మార్కెట్, గడ్డి అన్నారం వంటి ప్రధాన పండ్ల విక్రయ కేంద్రాల్లో 'బంగినపల్లి' రకం మామిడి పండ్లు సందడి చేస్తున్నాయి
Date : 20-01-2026 - 3:00 IST -
#Telangana
సత్యం కంప్యూటర్ స్కామ్.. రామలింగరాజు కుటుంబం సహా 213 మందికి నోటీసులు
ED Court Enquires Satyam Computers Scam Case సుమారు పది సంవత్సరాల తర్వాత మరోసారి.. సత్యం కంప్యూటర్స్ స్కామ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. జన్వాడ భూముల వ్యవహారంలో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజుతో పాటు 213 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో రూ.5000 కోట్ల విలువైన 97 ఎకరాల భూముల స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు తర్వాతి విచారణను కోర్టు జనవరి 27కి వేసింది. ఉమ్మడి […]
Date : 20-01-2026 - 1:52 IST -
#Telangana
ఆరుగురు అధికారుల ఆధ్వర్యంలో హరీష్ విచారణ
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు.
Date : 20-01-2026 - 1:00 IST -
#Telangana
మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన భట్టి విక్రమార్క
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల (Interest-Free Loans) పంపిణీతో పాటు, అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను త్వరగా అందజేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు
Date : 20-01-2026 - 11:30 IST -
#Devotional
సంపెంగ వాగు జంపన్నవాగుగా ఎలా మారింది?..ఈ వాగులో నీరు ఎందుకు ఎర్రగా ఉంటుంది?
అమ్మవార్ల దర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేయడం తప్పనిసరి ఆచారంగా భావిస్తారు భక్తులు. ఈ వాగులో స్నానమాచరిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం.
Date : 20-01-2026 - 4:30 IST -
#Telangana
టెండర్ల కోసం ఆ ముగ్గురి మధ్య పంచాయితీ అంటూ బాంబ్ పేల్చిన హరీశ్ రావు
తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య ఉన్న విబేధాలను ఎండగడుతూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణల ఇప్పుడు చర్చగా మారాయి
Date : 19-01-2026 - 5:05 IST -
#Devotional
తెలంగాణ కంచి ‘కొడకంచి’: మహిమలు చూపిస్తున్న ఆదినారాయణ స్వామి మరియు భక్తుల కోసం క్షేత్ర విశేషాలు !
Sri Adinarayana Swamy Temple తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలో కొలువైన కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అపురూపమైన ఆధ్యాత్మిక సంపదకు నిలయం. పచ్చని పొలాల మధ్య, ఒక అందమైన చెరువు చెంతన, కొండపై వెలసిన ఈ క్షేత్రాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘తెలంగాణ కంచి’ అని పిలుచుకుంటారు. సుమారు 10వ శతాబ్దంలో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ పురాతన ఆలయం, నేటికీ తన వైభవాన్ని చాటుకుంటూ భక్తులకు కైలాస మరియు వైకుంఠ […]
Date : 19-01-2026 - 12:28 IST -
#Telangana
రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది: కేటీఆర్
రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను మర్చిపోయి అసాంఘిక చర్యలను ప్రోత్సహించేలా మాట్లాడటం ద్వారా రేవంత్ రెడ్డి తన స్థాయిని దిగజార్చుకున్నారని కేటీఆర్ విమర్శించారు.
Date : 19-01-2026 - 6:00 IST -
#Telangana
తెలంగాణలో 20 మంది ఐపీఎస్ ల బదిలీలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ కసరత్తు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 18-01-2026 - 9:00 IST -
#Telangana
Jobs : రెండేళ్లలో 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం – సీఎం రేవంత్
రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్రను గుర్తించిన ప్రభుత్వం, వారిని కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా రేపటి తరం నాయకులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో నియామక ప్రక్రియలో ఎదురైన వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో
Date : 17-01-2026 - 9:45 IST -
#Telangana
2034 వరకు తమదే ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ ధీమా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం కేవలం ఐదేళ్లకే పరిమితం కాదని, 2034 వరకు తామే అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. ఓడిపోయిన నాయకుల గురించి లేదా విమర్శల గురించి మాట్లాడి
Date : 17-01-2026 - 9:00 IST -
#Telangana
నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా సీఎం ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధానంగా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడంపై నిరసనగా పలు బహిరంగ సభలను ఏర్పాటు చేశారు
Date : 16-01-2026 - 10:30 IST -
#Telangana
‘భూ భారతి’ స్కామ్ లో అధికారుల పాత్ర!
ఈ కుంభకోణం జరిగిన తీరు అత్యంత విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవానికి ఒక భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్షలాది రూపాయల స్టాంప్ డ్యూటీ చలాన్ రూపంలో చెల్లించాలి. అయితే, అక్రమార్కులు సాంకేతికతను ఆసరాగా చేసుకుని
Date : 14-01-2026 - 10:00 IST -
#Telangana
రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం.
Date : 13-01-2026 - 3:47 IST