Telangana
-
#Telangana
హైదరాబాద్లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
Largest Steel Bridge హైదరాబాద్లో త్వరలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి రానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు రూ.4,263 కోట్లతో 18.15 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 11.52 కి.మీ. స్టీల్ బ్రిడ్జి, ఆపై అండర్ గ్రౌండ్ టన్నెల్ తో పాటు, సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు మార్గం సుగమం కానుంది. మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 2 నెలల్లో పనులు ప్రారంభం […]
Date : 06-01-2026 - 10:56 IST -
#Telangana
ఈ నెల 18న మేడారంకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వెళ్లనుండగా, జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహా జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో పనులు నిర్వహిస్తున్నాయి.
Date : 06-01-2026 - 6:00 IST -
#Andhra Pradesh
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు
CM Chandrababu On Krishna, Godavari River Water తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు సమైక్యత కోరుకుంటున్నానని అన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని.. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో ఫర్వాలేదని అనుకున్నామని వెల్లడించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ […]
Date : 05-01-2026 - 4:31 IST -
#Telangana
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Vijayawada Highway హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై ప్రయాణం ఇప్పుడు నరకప్రాయంగా మారింది. హయత్నగర్, భాగ్యలత, పంత్ కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారి ఇరుకుగా మారి.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు కదలలేక గంటల తరబడి నిలిచిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అత్యవసర స్థితిలో ఉన్న అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్ జామ్లో చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు […]
Date : 05-01-2026 - 1:00 IST -
#Telangana
ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
తెలంగాణలో దాదాపు 44 లక్షల మందికి పైగా ఆసరా పింఛన్లను పొందుతున్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, ఫైలేరియా బాధితులు ఉన్నారు
Date : 05-01-2026 - 11:12 IST -
#Telangana
పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటానికి తెలంగాణ సిద్ధం!
గోదావరి బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటిని తరలించేటప్పుడు ఆ పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
Date : 04-01-2026 - 8:42 IST -
#Telangana
తెలంగాణ లో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్?
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 11న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. తర్వాత రెండు వారాల్లో 125 మున్సిపాలిటీలకు ఎలక్షన్స్ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం
Date : 04-01-2026 - 10:24 IST -
#Telangana
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత సరైనదేనా?
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ చేసిన పంచాయతీ రాజ్ చట్ట సవరణకు నిన్న అసెంబ్లీ ఆమోదం తెలిపింది. భవిష్యత్తులో అవసరమైతే ఈ నిబంధనను మళ్లీ మార్చుకుందామని మంత్రి సీతక్క పేర్కొన్నారు
Date : 04-01-2026 - 9:58 IST -
#Telangana
ఆటోల్లోనూ ఫ్రీ జర్నీ పెట్టాలంటూ తీన్మార్ మల్లన్న డిమాండ్
శాసనమండలిలో చర్చ సందర్భంగా MLC తీన్మార్ మల్లన్న కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Date : 03-01-2026 - 10:56 IST -
#Telangana
మూసీ పునర్జన్మ.. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త విజన్!
తెలంగాణ కేవలం ఆర్థికంగానే కాకుండా నైతికంగా, సామాజికంగా కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంటోంది. మూసీ పునరుజ్జీవనం అనేది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం కాదు.
Date : 03-01-2026 - 2:51 IST -
#Telangana
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..ఇక నేరుగా తల్లిదండ్రుల ఫోన్లకే హాల్టికెట్లు..
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల హాల్ టిక్కెట్లను నేరుగా వారి తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెరగడమే కాకుండా, విద్యార్థులు ఎదుర్కొనే అనవసరమైన సమస్యలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
Date : 03-01-2026 - 6:00 IST -
#Telangana
గోరఖ్పుర్ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు
Telangana : గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఇంజిన్పై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని మంచిర్యాల రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అలా ప్రమాదకరంగా ప్రయణిస్తుండటంపై ఆరా తీశారు. విచారణ అనంతరం ఆ వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇటీవల కాశీ వెళ్లిన ఆ వ్యక్తి.. ఆయోధ్య వెళ్తుండగా మధ్యలో కొందరు అతడికి గంజాయి ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. దీంతో భయపడి గోరఖ్పుర్లో రైలు ఎక్కినట్లు చెప్పారు. అనంతరం రైలులో కొందరు చంపేస్తాని బెదిరించడంతో.. […]
Date : 02-01-2026 - 1:02 IST -
#Telangana
కిరాయి ఉంటున్న ఇంట్లో గంజాయి మొక్కపెంపకం
Telangana : సిద్దిపేట జిల్లాలో పోలీసులు చేపట్టిన డ్రగ్స్ నిఘాలో ఓ విస్తుపోయే నిజం బయటపడింది. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తాను అద్దెకు ఉంటున్న ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కను పెంచుతూ పోలీసులకు దొరికిపోయాడు. స్థానికుల అనుమానంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఇంటి వెనుక దాచిన గంజాయితో పాటు మొక్కను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి వెనకాలే గంజాయి తోట బెంగాల్ యువకుడి గుట్టురట్టు సిద్దిపేట పోలీసుల మెరుపు […]
Date : 01-01-2026 - 12:35 IST -
#Telangana
న్యూఇయర్ వేళ ఉద్యోగులకు శుభవార్త..పెండింగ్ బిల్లులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
డిసెంబర్ నెలకు సంబంధించిన బకాయిల కోసం రూ.713 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగ సంఘాలతో కుదిరిన ఒప్పందం మేరకు ప్రతి నెలా సగటున రూ.700 కోట్లు విడుదల చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం కొనసాగిస్తోంది.
Date : 01-01-2026 - 6:00 IST -
#Special
ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపిన ఘటనలు ఇవే !!
2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆధ్యాత్మిక క్షేత్రాల నుండి పారిశ్రామిక కేంద్రాల వరకు వరుస ప్రమాదాలు సంభవించి వందలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి
Date : 31-12-2025 - 1:22 IST