Telangana
-
#Telangana
సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్
Supreme Court తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలందరికీ క్లీన్చిట్ ఇస్తూ ఇటీవల స్పీకర్ తుది నిర్ణయం వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. ఇక ఈ పిటిషన్పై విచారణ జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆ 10 ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల […]
Date : 12-03-2026 - 3:10 IST -
#Telangana
TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?
ఈ ఏడాది మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో కంటే ఎక్కువ కేంద్రాలను మరియు సిబ్బందిని కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల ఫలితాలు
Date : 12-03-2026 - 9:45 IST -
#Andhra Pradesh
లోక్సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ
Mp Lavu Sri Krishna Devarayalu ఇటీవల పార్లమెంటులో ఏపీ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయంటూ.. తెలంగాణ రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంపై మాట్లాడుతూ బ్లాక్ డే అంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్తా తీవ్ర దుమారానికి కారణం కావడంతో.. ఆయన స్పందించారు. తాను తెలంగాణను అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఉమ్మడి […]
Date : 11-03-2026 - 2:42 IST -
#Telangana
Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Date : 11-03-2026 - 1:29 IST -
#Telangana
Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.70 లక్షల మంది విద్యార్థినులను లబ్ధిదారులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒక్కో స్కూటీ కొనుగోలు మరియు ఇతర ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పథకం అమలుకు సుమారు రూ. 1,600 కోట్లు ఖర్చవుతుందని అధికారిక వర్గాలు
Date : 11-03-2026 - 7:52 IST -
#Speed News
తెలుగు ప్రజలకు గుడ్న్యూస్.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
Amrit Bharat Express హైదరాబాద్లోని చర్లపల్లి స్టేషన్ నుంచి అసోంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాఖ్య వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ఈ కొత్త రైలు సర్వీసును మార్చి 13న కామాఖ్యలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉండే అసోంతో కలుపుతుంది. ఈ రైలులో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. తక్కువ ఖర్చుతో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని […]
Date : 10-03-2026 - 3:17 IST -
#Telangana
TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు
మెట్రో డీలక్స్ బస్సుల్లో గతంలో 4 కిలోమీటర్ల ప్రయాణానికి ఉన్న రూ. 30 టికెట్ ధరను రూ. 25కు తగ్గించారు. అలాగే, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో గతంలో ఉన్న రూ. 35 ధరను కూడా రూ. 25కు కుదించడం విశేషం
Date : 10-03-2026 - 2:08 IST -
#Telangana
Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం
తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడే గరిష్ఠ స్థాయికి చేరుతోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిరుపేద కూలీలు అల్లాడిపోతున్నారు
Date : 09-03-2026 - 9:06 IST -
#Telangana
Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్న్యూస్
18 ఏళ్లు నిండిన అర్హులైన విద్యార్థినులకు ఈ స్కూటర్లను పంపిణీ చేయడం ద్వారా వారి ఉన్నత చదువులకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ, త్వరలోనే దీనిపై స్పష్టమైన విధివిధానాలను రూపొందించి
Date : 09-03-2026 - 2:30 IST -
#Telangana
Kavitha : KCR ఫొటో లేకుండానే ప్రజల్లోకి కవిత..విజయం వరిస్తుందా మరి ?
తన రాజకీయ ప్రస్థానంలో తండ్రి కేసీఆర్ ఫోటోను గానీ, ఆయన పేరును గానీ వాడబోనని ఆమె ప్రతిజ్ఞ చేయడం. ఒక రకంగా తన తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి, సొంత బలాన్ని నిరూపించుకోవాలనే పట్టుదలతో కవిత ఉన్నట్లు కనిపిస్తోంది.
Date : 08-03-2026 - 11:30 IST -
#Telangana
Urea Shortage : రైతులకు గుడ్ న్యూస్..తెలంగాణ లో ఇకపై యూరియా కష్టాలు ఉండవు !!
యూరియా కొరతను కృత్రిమంగా సృష్టించి లాభపడాలని చూసే ప్రైవేటు డీలర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. యాప్ వినియోగానికి సహకరించని మరియు నిల్వలను దాచిపెట్టే డీలర్ల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించింది
Date : 06-03-2026 - 1:00 IST -
#Telangana
తెలంగాణలో ముదురుతున్న ఎండలు
Summer తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్లలోనూ 38.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత రెండ్రోజులుగా […]
Date : 06-03-2026 - 10:51 IST -
#Telangana
Panchayat Funds : ‘పంచాయతీ’ నిధుల వివాదంపై సీతక్క కీలక ఆదేశాలు
పంచాయతీల్లో వెన్నెముకగా పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్ల (MPWs) వేతనాల విషయంలో మంత్రి మానవీయ కోణంలో స్పందించారు. పంచాయతీల వద్ద అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్స్ లేదా ఇతర అంతర్గత వనరుల నుండి ముందుగా ఈ కార్మికుల వేతనాలు చెల్లించాలని సూచించారు
Date : 05-03-2026 - 9:45 IST -
#Telangana
Rajyasabha : వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్..? సీఎం రేవంత్ మాట నెగ్గుతుందా ?
అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి చేరడం లాంఛనమే అయినప్పటికీ, ఆ సీట్ల కోసం సాగుతున్న అంతర్గత పోటీ ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది
Date : 04-03-2026 - 1:45 IST -
#Telangana
తెలంగాణలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు..సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Revanth Reddy రాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి బోగస్ ఉద్యోగులను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ చేయించి, క్రిమినల్ కేసులు […]
Date : 04-03-2026 - 11:03 IST