Telangana
-
#Andhra Pradesh
MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 93.55 పోలింగ్ శాతం నమోదైంది.
Published Date - 06:08 PM, Thu - 27 February 25 -
#Speed News
CM Revanth Reddy : ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ నెంబర్ వన్ : సీఎం రేవంత్
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిలోనే దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నంబర్వన్గా నిలిచామని చెప్పారు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానన్నారు.
Published Date - 03:12 PM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
MLC Elections : గుంటూరులో పోలింగ్ కేంద్రం వద్ద వివాదం
MLC Elections : గుంటూరులోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఓ అభ్యర్థి తరఫున ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో గందరగోళం నెలకొంది
Published Date - 11:43 AM, Thu - 27 February 25 -
#Telangana
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక్తం చేయబడ్డాయి.
Published Date - 11:00 AM, Thu - 27 February 25 -
#Telangana
Telangana State Bird: మిషన్ పాలపిట్ట.. రంగంలోకి తెలంగాణ సర్కార్
పాలపిట్ట ఉనికికి పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Bird), దాన్ని రక్షించే చర్యలను మొదలుపెట్టింది.
Published Date - 08:41 AM, Thu - 27 February 25 -
#Telangana
Jogulamba Temple Priest: జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు? కారణమిదే?
పూజారి ఆనంద్ శర్మ తనపై కుట్ర చేస్తున్నాడని గుర్తించడంతో పాటు.. తన కుటుంబసభ్యుల సమాచారం సైతం ఎవరికో చెరవేస్తున్నాడని స్థానికంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
Published Date - 09:59 PM, Wed - 26 February 25 -
#Telangana
CM Revanth Meets PM Modi: మెట్రో ఫేజ్-IIకు అనుమతి ఇవ్వండి.. ప్రధానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90 శాతం భూ సేకరణ పూర్తయినందున ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని ప్రధానమంత్రి మోదీని రేవంత్ రెడ్డి కోరారు.
Published Date - 08:04 PM, Wed - 26 February 25 -
#Andhra Pradesh
KRMB Meeting : ముగిసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశం
KRMB Meeting : ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి అవసరాల గురించి చర్చ జరిగింది
Published Date - 07:39 PM, Wed - 26 February 25 -
#Telangana
Student Suicide: పండగపూట విషాదం.. విశ్వవిద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య
తన రూమ్ లో ఎవరూ లేని సమయంలో రేష్మీత సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కావడంతో సీనియర్ల ర్యాగింగ్ ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని మొదట పోలీసులు భావించారు.
Published Date - 07:32 PM, Wed - 26 February 25 -
#Speed News
KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్
దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
Published Date - 02:55 PM, Wed - 26 February 25 -
#Special
MLC Vote : ‘ఎమ్మెల్సీ’ ఓటు వేయబోతున్నారా ? ఇవి తప్పకుండా తెలుసుకోండి
మీకు సంబంధించిన పోలింగ్ కేంద్రానికి తప్పకుండా గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్(MLC Vote) తీసుకెళ్లండి.
Published Date - 02:31 PM, Wed - 26 February 25 -
#Telangana
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని విడుదల చేసి, ఉపాధి కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రభుత్వం రెండు విడతలుగా ప్రతి కుటుంబానికి రూ.12,000 నిధులను అందించనుంది. ఈ పథకం, భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే వర్తించనుంది.
Published Date - 12:32 PM, Wed - 26 February 25 -
#Telangana
Telangana : గుంతల రోడ్లకు గుడ్ బై.. మరమ్మతులకు రూ.1600 కోట్లు..!
Telangana : తెలంగాణ రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు, నిర్మాణాలు చేపట్టేందుకు రూ.1600 కోట్ల నిధులను మంజూరు చేయాలని సర్కారు భావిస్తోంది. ఈ క్రమంలో, గ్రామీణ ప్రాంతం నుండి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తమ తమ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు సంబంధించి వినతులు పంపిస్తున్నారు.
Published Date - 11:11 AM, Wed - 26 February 25 -
#Telangana
KTR : టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?
KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 10:53 AM, Wed - 26 February 25 -
#Telangana
New Ration Cards : ATM కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డుల రూపొందింపు ప్రక్రియను ప్రారంభించింది. ఈ స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో ఉంటాయి, వాటిలో యూనిక్ నెంబర్ , చిప్ ఉంటాయి. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 10:29 AM, Wed - 26 February 25