Telangana
-
#Telangana
Telangana: కాంగ్రెస్ తుక్కుగూడ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ
తెలంగాణ కాంగ్రెస్ కు సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభకోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరింది.
Published Date - 03:34 PM, Sat - 9 September 23 -
#Speed News
Telangana: మైనింగ్ శాఖలో ఖాళీలను భర్తీ యోచనలో మైనింగ్ శాఖ
తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు ఆ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు మంత్రి మహేందర్ రెడ్డి తాజాగా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
Published Date - 02:22 PM, Sat - 9 September 23 -
#Health
Arogya Mahila: తెలంగాణ మహిళల కోసం ‘ఆరోగ్య మహిళా’, రాష్ట్రంలో మరో 100 సెంటర్లు
మహిళల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టింది.
Published Date - 12:41 PM, Sat - 9 September 23 -
#Telangana
Revanth Reddy : రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణ కాంగ్రెస్కు ప్రాధాన్యత పెరిగిందట.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందంటూ..
రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రేవంత్ వల్లే మొత్తం కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందనే వ్యాఖ్యలపై మిగిలిన సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Published Date - 08:00 PM, Fri - 8 September 23 -
#Telangana
Medical Colleges: తెలంగాణలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధం!
వర్చువల్ మోడ్లో తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 15న ప్రారంభించనున్నారు.
Published Date - 01:49 PM, Fri - 8 September 23 -
#Telangana
Sandhya Reddy Karri: ఆస్ట్రేలియాలో డిప్యూటీ మేయర్గా తెలంగాణ మహిళ
ఆకాశంలో సగం, అవకాశాల్లోనూ సగం అని నిరూపించుకుంటున్నారు మన తెలంగాణ మహిళలు.
Published Date - 01:05 PM, Fri - 8 September 23 -
#Speed News
DSC Notification: 5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ లో పరీక్ష..!
తెలంగాణ 5,089 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదలైంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 21 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
Published Date - 06:57 AM, Fri - 8 September 23 -
#Telangana
Arogya Mahila Clinics: సెప్టెంబరు 12 నుంచి మరో 100 ఆరోగ్య మహిళా క్లినిక్లు
తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి సెప్టెంబర్ 12 నుండి రాష్ట్రవ్యాప్తంగా మరో 100 కేంద్రాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
Published Date - 09:34 PM, Thu - 7 September 23 -
#Telangana
Telangana: సెప్టెంబర్ 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభం
కృష్ణా నదీ జలాలను ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 16న ప్రారంభించనున్నారు
Published Date - 05:59 PM, Thu - 7 September 23 -
#Telangana
Telangana: బీజేపీ అధికారంలోకి వస్తే హోంగార్డులకు ఉద్యోగ భద్రత
బీఆర్ఎస్ ప్రభుత్వం హోంగార్డులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం గోషామహల్లోని ట్రాఫిక్ హోంగార్డు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Published Date - 04:19 PM, Thu - 7 September 23 -
#Telangana
Malla Reddy: 2BHK ఇళ్ల పంపిణీలో మంత్రి మల్లారెడ్డి గరం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గురువారం డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి సహనం కోల్పోయారు
Published Date - 02:32 PM, Thu - 7 September 23 -
#Telangana
KTR: దుబాయ్ లో కేటీఆర్ బిజీ బిజీ, తెలంగాణకు మరో 1600 కోట్ల పెట్టుబడులు!
తెలంగాణ మంత్రి కె.టి. రామారావు ఎన్నికల ముంగిట విదేశీ పర్యటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:48 AM, Thu - 7 September 23 -
#Speed News
Chandrababu – KCR : కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు
ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆలా కాదు
Published Date - 09:40 AM, Thu - 7 September 23 -
#Telangana
KTR In UAE: దుబాయ్ లో మగ్గుతున్న తెలంగాణ ఖైదీలు.. కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు
KTR In UAE: దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ దుబాయ్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పరిశ్రమలే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, గొల్లెం నాంపల్లి, దుందుగుల లక్ష్మణ్, శివరాత్రి హన్మంతు నేపాలీ మృతి కేసులో దుబాయ్లోని అవీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. […]
Published Date - 10:17 PM, Wed - 6 September 23 -
#Telangana
Telangana: మహిళ రిజర్వేషన్లపై కవితకు షర్మిల లేఖ
ఎమ్మెల్సీ కవిత, వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వీరిద్దరి మధ్య మహిళల రిజర్వేషన్లపై ప్రధాన చర్చ కొనసాగుతుంది
Published Date - 06:36 PM, Wed - 6 September 23