Telangana
-
#Telangana
Telangana: రేపు ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్, అమిత్ షా సభలు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది, ఎందుకంటే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ ఒకేరోజు భారీ సభలకు పిలుపునిచ్చారు. రేపు మర్చి 12న తెలంగాణలో ఈ మూడు పార్టీలు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి
Published Date - 04:57 PM, Mon - 11 March 24 -
#Speed News
PM Modi : రేపు బరిలోకి షా, రేవంత్, కేసీఆర్.. మూడు రోజులు తెలంగాణలోనే మోడీ
PM Modi : లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Published Date - 04:25 PM, Mon - 11 March 24 -
#Telangana
CM Revanth Reddy: రేపు మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
Published Date - 08:46 AM, Mon - 11 March 24 -
#Speed News
BRS Party: ఎండిన పొలాలు.. అడుగంటిన జలాలు.. వెంటనే గోదావరి జలాలు ఎత్తిపోయాలి
BRS Party: గత పదేళ్ల కాలంలో ఎన్నడూ ఎండని బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతోనే రైతులు బోరు బావుల్లో పైపులు దించుతున్నారని…. పొలాన్ని ఎలాగైన కాపాడుకోవాలని ఓ రైతు బోరు బావిలో కూలీలను పెట్టి పైపులు దింపిస్తున్న క్రమంలోనే బావుసాయి పేట కు చెందిన పంబాల భూమేష్ కరెంటు కాటుకు బలయ్యాడని…మరో ముగ్గురు బాధితులు పంబల రాజు, కర్ణాల శ్రీను, కర్ణాల మమేష్ లు గాయపడ్డారని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరెంటు […]
Published Date - 12:13 AM, Mon - 11 March 24 -
#Speed News
Hyderabad Woman Murder: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
ఆస్ట్రేలియాలో భారతీయులు వరుసగా మరణిస్తున్నారు. తాజాగా మరో హైదరాబాద్ మహిళ ఆస్ట్రేలియాలో దారుణ హత్య (Hyderabad Woman Murder)కు గురైంది.
Published Date - 11:05 AM, Sun - 10 March 24 -
#Telangana
CM Revanth: రాష్ట్ర అభివృద్ధి కోసం వైబ్రంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్: సీఎం రేవంత్
CM Revanth: రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఎల్బీనగర్ బైరామల్గూడ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ, వైబ్రంట్ తెలంగాణపై కీలక అంశాలను ప్రస్తావించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, […]
Published Date - 10:05 AM, Sun - 10 March 24 -
#Telangana
TS : గృహ జ్యోతికి అప్లై చేసిన బిల్లు వచ్చిందా ..? అయితే కట్టనవసరం లేదు – భట్టి
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ ను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది గృహ జ్యోతి (Gruha Jyothi Scheme )కి అప్లై చేసినప్పటికీ బిల్లు వచ్చిందని గగ్గోలు పెడుతున్నారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti Vikramarka) బిల్లుల ఫై క్లారిటీ […]
Published Date - 08:03 PM, Sat - 9 March 24 -
#Telangana
Telangana: టాటా టెక్నాలజీస్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం, మరిన్ని ఉపాధి అవకాశాలు
Telangana: మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలోని ఐటీఐలను సాంకేతిక నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి టాటా టెక్నాలజీస్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర అధికారులు, టాటా టెక్నాలజీస్ ప్రతినిధుల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి […]
Published Date - 06:22 PM, Sat - 9 March 24 -
#Speed News
Bhatti: 12న మహిళా గ్రూపులకు జీరో వడ్డీ రుణాల పథకం అమలుః భట్టి
Mallu Bhatti Vikramarka:రైతుబంధు(Rythu Bandhu)కు సంబంధించి కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇస్తున్నామని… త్వరలో 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇస్తామన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతుబంధు […]
Published Date - 05:53 PM, Sat - 9 March 24 -
#Telangana
Revanth Reddy: చంచల్ గూడ జైలును విద్యా సంస్థగా మారుస్తాంః రేవంత్ కీలక ప్రకటన
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ పాతబస్తీని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలోని ప్రతీ గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు మెట్రో ఫేజ్-2 ను తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. కులీ కుతుబ్ షాహీల నుంచి నిజాం వరకు హైదరాబాద్ […]
Published Date - 02:33 PM, Sat - 9 March 24 -
#Speed News
Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్ప్రెస్ రైళ్లకు కొత్త స్టాప్లు ఇవే..
Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్.
Published Date - 08:39 AM, Sat - 9 March 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8,9,10 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వారాంతపు సెలవులను రద్దు చేసింది.
Published Date - 11:10 PM, Thu - 7 March 24 -
#Telangana
Half Day schools : ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు..
Half Day schools : తెలంగాణ(Telangana)లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 (శుక్రవారం) నుంచి ఒంటిపూట బడుల(Half Day schools)ను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ(government), ప్రైవేటు(private), ఎయిడెట్(Aidet) స్కూళ్లలలో(schools) మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ రోజుల్లో పాఠశాలలు ఉదయం 8 […]
Published Date - 03:15 PM, Thu - 7 March 24 -
#Telangana
Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
Telangana HC Verdict On MLCs : తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు(governor quota mlc)గా కోదండరాం, ఆమీర్ అలీఖాన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి […]
Published Date - 12:57 PM, Thu - 7 March 24 -
#Telangana
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో కృత్రిమ కరవుకు దారితీస్తోందిః కవిత
MLC Kavitha: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహారం కృత్రిమ కరవుకు(Artificial famine) దారితీస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్(Chit chat with the media) చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు(Kaleshwaram Project) ఉన్నప్పటికీ దాన్ని వాడుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని కవిత తెలిపారు. జీవో 3 వల్ల […]
Published Date - 11:34 AM, Thu - 7 March 24