Telangana
-
#Speed News
BJP Only 2 : బీజేపీకి 2 సీట్లే.. ‘సివిక్ పోల్’ సంచలన సర్వే నివేదిక
BJP Only 2 : లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ‘సివిక్ పోల్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.
Published Date - 11:23 AM, Wed - 17 April 24 -
#Telangana
EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
Published Date - 11:33 PM, Tue - 16 April 24 -
#Telangana
CM Revanth Reddy: బీజేపీలోకి సీఎం రేవంత్ కు ఆహ్వానం
గత కొద్దీ రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలుకుని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. విచిత్రంగా బీజేపీ కూడా సీఎం రేవంత్ కు తమ పార్టీలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:08 PM, Tue - 16 April 24 -
#Telangana
CM Revanth: గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్
CM Revanth: ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. గల్ఫ్ ఎంప్లాయిమెంట్ ఏజెంట్ల చట్టబద్ధతను నిర్ధారించడానికి బోర్డు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. “ఈ చట్టబద్ధంగా ఆమోదించబడిన ఏజెంట్ల ద్వారా కార్మికుల సంక్షేమం కోస పనిచేస్తాం. కార్మికులు ఇక్కడి నుంచి వెళ్లే ముందు వారం రోజుల పాటు శిక్షణ పొందే వ్యవస్థను ఏర్పాటు చేస్తాం’’ అని అన్నారు. గల్ఫ్ కార్మికులను మోడీ ప్రభుత్వం […]
Published Date - 09:50 PM, Tue - 16 April 24 -
#Telangana
Kadiyam Srihari: పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య స్కామ్ లపై కడియం సంచలన ఆరోపణలు
స్టేషన్ ఘన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి, కాంగ్రెస్ లోకి జంప్ అయిన కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. కడియం ద్రోహి అంటూ విమర్శిస్తున్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..
Published Date - 06:34 PM, Tue - 16 April 24 -
#Telangana
KTR: బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ మాట నేను చెప్పడం లేదని, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎంపీలు చెబుతున్నారని ఆయన అన్నారు.
Published Date - 06:06 PM, Tue - 16 April 24 -
#Andhra Pradesh
Election 2024: ఎన్నికలకు కౌంట్ డౌన్.. ఎల్లుండి నుంచే తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లు
రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ వేడి మరింత పెరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఏప్రిల్ 18 నుండి నామినేషన్లు వేయనున్నారు.
Published Date - 05:06 PM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు రూ.95 లక్షల చెక్ను ఇవ్వనున్న కేసీఆర్
ఎన్నికల ఖర్చులకు గాను ఒక్కక్కరికి రూ.95 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారట. అంతే కాదు ఎన్నికల గెలుపు కోసం బస్సు యాత్ర కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట
Published Date - 04:30 PM, Tue - 16 April 24 -
#Telangana
UPSC Civil Services Exam Result 2023: సివిల్స్లో మూడో ర్యాంకు సాధించిన తెలంగాణ బిడ్డ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023లో తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన డోనూరు అనన్యారెడ్డి మూడవ ర్యాంక్ సాధించారు. ఆదిత్య శ్రీనివాస్ అగ్రస్థానంలో నిలిచారు.
Published Date - 03:10 PM, Tue - 16 April 24 -
#Telangana
Telangana BJP : తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటున్న సర్వేలు..
ప్రస్తుతం దేశ వ్యాప్తమగా అనేక సర్వేలు మరోసారి బిజెపి విజయం సాదించబోతుందని చెపుతున్నాయి. ఇక తెలంగాణా లో బిజెపి గ్రాఫ్ పెరిగిందని అంటున్నాయి
Published Date - 03:03 PM, Tue - 16 April 24 -
#Devotional
Sitaram ramula kalyanam : సీతారాముల కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ
Bhadradri Sitaram ramula kalyanam: ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి(Sri Ramanavami) సందర్భంగా భద్రాచలం(Bhadrachalam)లో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కల్యాణం(Sitaram ramula kalyanam) ప్రత్యక్ష ప్రసారానికి తాజాగా ఎలక్షన్ కమిషన్(Election Commission) (ఈసీ) అనుమతి నిరాకరించింది(Permission denied). దీంతో మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓకు లేఖ రాశారు. ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ ఈసీకి మంత్రి లేఖ రాశారు. కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేయడం గత 40 […]
Published Date - 05:20 PM, Mon - 15 April 24 -
#Telangana
Kishan Reddy : ప్రజలకు వెన్నుపోటు పొడవటమే ఇందిరమ్మ రాజ్యమా?: కిషన్ రెడ్డి
Kishan Reddy: రైతుల(Farmers) పట్ల రాష్ట్ర ప్రభుత్వ(State Govt) తీరును నిరసిస్తూ బీజేపీ(bjp) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) దీక్ష చేపట్టారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్ష(Diksha)కు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి కిషన్రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. 2 లక్షల రైతు రుణమాఫీ, […]
Published Date - 03:13 PM, Mon - 15 April 24 -
#Telangana
Lok Sabha polls : మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం
Lok Sabha polls 2024: తెలంగాణ(Telangana)లో లోక్సభ ఎన్నికలు(Lok Sabha polls) సమీపిస్తుండడంతో ఎలక్షన్ కమిషన్(Election Commission) అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ(Postal Ballot Voting Process) ప్రారంభించాలని యోచిస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. సాధారణ పోలింగ్కు నాలుగు రోజుల ముందుగానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ […]
Published Date - 10:20 AM, Mon - 15 April 24 -
#Telangana
Harish Rao: ఢిల్లీలో పోరాడాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యల్సిందే
ఏప్రిల్ 16న సంగారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించే బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు సమీక్షించారు. కేసీఆర్ ఇప్పటికే కరీంనగర్, చేవెళ్లలో విజయవంతమైన రెండు బహిరంగ సభల్లో ప్రసంగించారు
Published Date - 11:20 PM, Sun - 14 April 24 -
#Telangana
Phone Tapping Case: కేటీఆర్కు లై డిటెక్టర్ పరీక్షకు కాంగ్రెస్ సిద్ధం…
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వివాదం తారాస్థాయికి చేరింది. మొదట్లో సాధారణ ఇష్యూగా భావించినప్పటికీ ఈ ట్యాపింగ్ ద్వారా అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఓ కానిస్టేబుల్ కొందరు అమాయక మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకున్నాడు.
Published Date - 12:47 PM, Sun - 14 April 24