Telangana Education
-
#Telangana
CM Revanth Reddy: తెలంగాణ విద్యా విధానం దేశానికే మార్గదర్శకం: సీఎం రేవంత్ రెడ్డి
రాబోయే 25 ఏళ్లకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం ఉంటుందని వెల్లడించారు.
Date : 17-09-2025 - 5:58 IST -
#Andhra Pradesh
Mega DSC : మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వాయిదా..! ఎందుకంటే..!
Mega DSC : రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తాజాగా మెగా డీఎస్సీ మెరిట్ జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో అర్హత సాధించిన అభ్యర్థులందరికీ ఇప్పుడు తదుపరి దశలో కాల్ లెటర్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Date : 25-08-2025 - 12:50 IST -
#Telangana
CM Revanth Reddy : రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమాలకు జీవం పోసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెడుతున్నారు.
Date : 24-08-2025 - 10:46 IST -
#Speed News
Telangana : రాష్ట్రవ్యాప్తంగా 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు.. మార్గదర్శకాలు విడుదల
Telangana : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Date : 27-07-2025 - 12:03 IST -
#Speed News
TG TET : టెట్ ఫలితాలు విడుదల
TG TET : మొత్తం 10 రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో టెట్ పేపర్-1, 2 పరీక్షలు నిర్వహించగా, 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో 2,05,278 మంది మాత్రమే హాజరయ్యారు. అంటే 74.44 శాతం హాజరు నమోదైంది. టెట్ ప్రాథమిక కీని జనవరి 24న విడుదల చేయగా, అభ్యంతరాల గడువు ముగిసింది. ఇప్పుడు ఫిబ్రవరి 5న టెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు.
Date : 05-02-2025 - 6:01 IST -
#Telangana
CM Revanth Reddy : యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
CM Revanth Reddy : ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఎంతో ప్రతిష్ఠాత్మకమైందని చెప్పారు. కానీ, రాజ్యాంగ పరిరక్షణ గురించి చర్చ జరగాల్సి రావడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యను ప్రోత్సహించి, ప్రభుత్వ రంగ విద్యను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
Date : 26-01-2025 - 1:31 IST -
#Telangana
JEE Main 2025 Exam: ప్రారంభమైన జేఈఈ మెయిన్ పరీక్షలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది
JEE Main 2025 Exam: ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల కోసం పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.
Date : 22-01-2025 - 10:31 IST -
#Telangana
TG Gurukul : తెలంగాణ గురుకులాల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకి కొత్త విధానం
TG Gurukul : 2025-26 విద్యాసంవత్సరం నుంచి, పది తరగతి పాస్ అయిన విద్యార్థులు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పించనున్నారు. బ్యాక్లాగ్ సీట్ల సమస్యను కూడా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గురుకుల సొసైటీల అధికారం వెల్లడించారు.
Date : 25-12-2024 - 4:21 IST -
#Speed News
TG TET : నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు.. త్వరపడండి..!
TG TET : పరీక్షకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు తమ ఫారమ్లను ఈ తేదీన అధికారిక వెబ్సైట్, tgtet2024.aptonline.in లో సమర్పించవచ్చు. షెడ్యూల్ ప్రకారం, TG TET హాల్ టిక్కెట్లు డిసెంబర్ 26న విడుదల చేయబడతాయి. పరీక్ష జనవరి 1న ప్రారంభమై జనవరి 20న ముగుస్తుంది. ఫలితాల ప్రకటన ఫిబ్రవరి 5, 2025న షెడ్యూల్ చేయబడింది. పేపర్లు రెండు షిఫ్టులలో- ఉదయం 9 నుండి 11:30 వరకు , మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 వరకు జరుగుతాయి.
Date : 20-11-2024 - 10:07 IST -
#Telangana
Caste Enumeration: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం
Caste Enumeration : రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం చేపట్టనున్న కులగణన సర్వేలో భాగంగా ప్రాథమిక పాఠశాలల టీచర్లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పనిచేస్తాయి.
Date : 05-11-2024 - 6:20 IST -
#Speed News
CM Revanth Reddy : నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
CM Revanth Reddy : ఈరోజు 1100 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కొత్తగా నియామకమైన ఉపాధ్యాయుల జాబితా ఖరారుపై ఆరా తీశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను కలెక్టర్లందరికీ తెలియజేశామని, అభ్యర్థులకు సమాచారం అందించామని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి వెంకటేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Date : 09-10-2024 - 10:46 IST -
#Speed News
Telangana : తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు లేదు – మంత్రి సబితా
కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం తోసిపుచ్చారు. ఇలాంటి ఊహాగానాలు నమ్మవద్దని విద్యార్థుల తల్లిదండ్రులను ఆమె కోరారు. తెలంగాణలో విద్యాసంస్థలు షెడ్యూల్ ప్రకారం జూన్ 13 (సోమవారం ) నుంచి ప్రారంభమవుతాయని.. వేసవి సెలవులకు పొడగింపు లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైరస్ కేసులు పెరుగుతున్నందున.. 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు, యుక్తవయస్సు […]
Date : 12-06-2022 - 12:26 IST -
#Speed News
SSC Exams: రేపటి నుంచి SSCపరీక్షలు షురూ..విద్యార్థులు చేయాల్సినవి ఇవే..!!
మే 23 నుంచి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు షురూ కానున్నాయి. ఈ పరీక్షలు మే 23 నుంచి జూన్ 1 వరకు జరగుతాయి. ఈ పదో తరగతి పరీక్షకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
Date : 22-05-2022 - 11:25 IST