Teachers
-
#India
Teachers : దేశ వ్యాప్తంగా కోటి దాటిన టీచర్ల సంఖ్య
Teachers : ఉపాధ్యాయుల సంఖ్య పెరగడం సానుకూల పరిణామమే అయినా, ఈ పెరుగుదల నాణ్యతతో కూడిన విద్యను అందిస్తుందా అనేది ప్రధాన ప్రశ్న
Published Date - 09:50 AM, Fri - 29 August 25 -
#Trending
Austria : పాఠశాలలో కాల్పులు కలకలం..11మంది మృతి!
ఈ దారుణ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానాస్పద విద్యార్థి అకస్మాత్తుగా తుపాకీతో వస్తూ, తన లక్ష్యాన్ని తెలియకుండా అంధధుందుగా కాల్పులు జరపడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
Published Date - 05:17 PM, Tue - 10 June 25 -
#automobile
Samsung : “గ్యాలక్సీ ఎంపవర్డ్” ను ప్రారంభించిన శామ్సంగ్
భారతదేశంలో విద్యను మార్చడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమం "గెలాక్సీ ఎంపవర్డ్"ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
Published Date - 06:02 PM, Fri - 14 February 25 -
#Andhra Pradesh
Nara Lokesh : పాఠశాలల్లో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’.. ప్రకటించిన మంత్రి లోకేష్
Nara Lokesh : పాఠశాల & ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తకాల భారం నుంచి ఉపశమనం కల్పించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాకుండా, సహపాఠ్య కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని సూచించారు.
Published Date - 10:54 AM, Wed - 29 January 25 -
#Speed News
KGBV Teachers: కేజీబీవి ఉపాధ్యాయులకు మంత్రి పొన్నం కీలక పిలుపు!
తాము సుదీర్ఘ కాలంగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో చేస్తున్నామని తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వ శిక్షా ఉద్యోగులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.
Published Date - 11:19 AM, Tue - 31 December 24 -
#Andhra Pradesh
AP Teachers: ప్రభుత్వ టీచర్లకు చంద్రబాబు సర్కార్ న్యూయర్ గిఫ్ట్..!
AP Teachers: టీచర్లకు సర్కారు శుభవార్త చెప్పేసింది. త్వరలో న్యూ ఇయర్ నేపథ్యంలో వాళ్ల కోసం ఓ గిఫ్ట్ను రెడీ చేసింది. అదే పదోన్నతులు. టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ మొదలుపెట్టింది.
Published Date - 01:44 PM, Sat - 21 December 24 -
#Off Beat
Prisoners Salary: జైలు సిబ్బంది కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారట.. ఎలా ?
ఈ నిబంధనలను వాడుకొని చాలామంది ఓపెన్ జైళ్ల ఖైదీలు(Prisoners Salary) జాబ్స్ చేస్తున్నారు.
Published Date - 05:03 PM, Sun - 24 November 24 -
#Telangana
Telangana Caste Survey: తెలంగాణలో కులగణనకు రంగం సిద్ధం.. మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్కూళ్లు!
ప్రభుత్వం సర్వేను పూర్తి చేయడానికి ఉపాధ్యాయులతో సహా కనీసం 80,000 మంది ఎమ్మార్వోలు, ఎండీవోలు, ఎంపీవోలు, ఆశా- అంగన్వాడీ వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది.
Published Date - 12:13 AM, Sat - 2 November 24 -
#Life Style
Chanakya Niti : ఈ మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తే.. మీ జీవితం నాశనం..!
Chanakya Niti : భారతదేశంలో మహిళలకు ప్రముఖ స్థానం ఉంది. వారిని గౌరవించిన వారు జీవితంలో ఉన్నత స్థానం సంపాదించుకుంటారు.
Published Date - 06:00 AM, Sun - 20 October 24 -
#Speed News
RS Praveen: తెలంగాణ టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలి: ఆర్ఎస్
RS Praveen: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. విద్యా సంవత్సరం ఇంకొక వారం రోజుల్లో మొదలు కాబోతున్నది. రాష్ట్రంలో టీచర్ల పదోన్నతులు,బదిలీలు ఇంకెప్పుడు? అని ప్రశ్నించారు. టీచర్లు ఇంకెన్నాళ్ళు వేచి చూడాలి? టీచర్లు తమ ప్రమోషన్ల విషయంలో చీటికి మాటికి కోర్టుల గడప తొక్కుతున్నారు? అని మండిపడ్డారు. టీచర్ల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం? ఇదేనా కాంగ్రెస్ మార్కు “మార్పు” అంటే? ఏమిటి అని ప్రశ్నించారు. ‘‘ప్రశ్నించే గొంతుకలం అంటూ […]
Published Date - 11:07 PM, Fri - 31 May 24 -
#Speed News
Teacher Recruitment Case:: సీఎం మమతకు బిగ్ షాక్.. వేల ఉద్యోగాలు రద్దు
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి కలకత్తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్పై సోమవారం తీర్పు వెలువరిస్తూ 2016 మొత్తం ప్యానెల్ను రద్దు చేయాలని ఆదేశించింది.
Published Date - 12:11 PM, Mon - 22 April 24 -
#India
PM Modi: పార్టీ మీటింగులకు పాఠశాల విద్యార్థులు, విచారణకు ఆదేశం
తమిళనాడులోని కోయంబత్తూర్లోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్షోకు పాఠశాల విద్యార్థులు హాజరుపై కలెక్టర్ మండిపడ్డారు. ఈ ఘటనపై శ్రీసాయిబాబా విద్యాలయం ఎయిడెడ్ మిడిల్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు
Published Date - 06:31 PM, Tue - 19 March 24 -
#Telangana
Telangana TET 2024: డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
టెట్ నిర్వహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 మంది ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.
Published Date - 10:53 PM, Thu - 14 March 24 -
#Telangana
Telangana: ఉపాధ్యాయ దంపతుల్ని ఒకే జిల్లాకు బదిలీపై సీఎంకు వినతులు
సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రికి ఉపాధ్యాయులు వినతిపత్రాలు అందజేశారు. భర్త ఒక జిల్లాలో భార్య మరొక జిల్లాలో విధులు నిర్వహిస్తున్న తమను ఇప్పటికైనా ఒకే జిల్లాకు బదిలీ
Published Date - 01:15 PM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
TDP : జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదు : ఎమ్మెల్సీ అశోక్బాబు
రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు..ఇలా ఏ వర్గం సంతోషంగా లేరని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు తెలిపారు.
Published Date - 04:48 PM, Sun - 17 December 23