South Central Railway
-
#South
Special Trains: ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్న్యూస్!
గోరఖ్పూర్ నుండి ఆనంద్ విహార్, ఎల్టిటికి డిసెంబర్ 7 నుండి 9 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. బీహార్లో పాట్నా-ఆనంద్ విహార్, దర్భంగా-ఆనంద్ విహార్ మధ్య సేవలు నిర్వహించబడతాయి.
Date : 07-12-2025 - 6:30 IST -
#Andhra Pradesh
Hyderabad : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 16 రైళ్లకు ఆ స్టేషన్లో హాల్టింగ్!
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే 16 ఎక్స్ప్రెస్ రైళ్లకు హైటెక్సిటీ స్టేషన్లో ప్రత్యేక హాల్టింగ్ ఆగే ఏర్పాటు కల్పించింది. ఈ సదుపాయం జనవరి 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో నివసించే ప్రయాణికులు ప్రధాన స్టేషన్ల వరకు వెళ్లాల్సిన భారం తగ్గుతుంది. ఈ తాత్కాలిక ఏర్పాటు సంక్రాంతి ప్రయాణాన్ని సులభతరం […]
Date : 15-11-2025 - 3:51 IST -
#India
South Central Railway : టికెట్ లేని ప్రయాణం.. రూ. కోటి ఫైన్ వసూలు
South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో నిబంధనలు ఉల్లంఘించిన ప్రయాణికులు దొరికారు. మొత్తం 16 వేల మంది టికెట్ లేకుండా
Date : 15-10-2025 - 9:26 IST -
#India
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత్తరాది, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
Date : 07-09-2025 - 1:54 IST -
#Speed News
Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్
వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
Date : 27-08-2025 - 3:29 IST -
#India
South Central Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్… ప్యాసింజర్ రైళ్లకు కీలక మార్పులు..!
రైళ్ల కొత్త నంబర్లు, కోచ్లు, మరియు టైమింగ్ల్లో వచ్చిన మార్పులను ప్రయాణికులు గమనించాలని, తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
Date : 22-08-2025 - 10:12 IST -
#India
Shirdi Trains : షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్న్యూస్ తెలిపిన దక్షిణ మధ్య రైల్వే
Shirdi Trains : జూలై 3 నుంచి 25వ తేదీ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని తెలిపింది. సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్కు వెళ్లే 07007 నంబర్ ప్రత్యేక రైలు ప్రతి గురువారం నడవనుంది
Date : 22-06-2025 - 7:17 IST -
#Telangana
TTD: తిరుమల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
తిరుమల వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Date : 29-04-2025 - 8:20 IST -
#Andhra Pradesh
Summer Spl Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Date : 22-04-2025 - 6:44 IST -
#Andhra Pradesh
Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. తప్పిన ప్రమాదం
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(Falaknuma Express) బోగీలను పరస్పరం లింక్ చేసే కప్లింగ్ ఊడిపోయింది.
Date : 08-04-2025 - 11:19 IST -
#Telangana
Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
జనవరి 13న మహాకుంభ మేళా(Mahakumbh Trains) మొదలైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
Date : 20-02-2025 - 12:16 IST -
#Telangana
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని ఐకానిక్ ఆర్చ్లు ఇక కనిపించవు.. ఎందుకంటే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) అనగానే అందరికీ మూడు ఆర్చ్లు గుర్తుకు వస్తాయి.
Date : 15-02-2025 - 1:18 IST -
#Andhra Pradesh
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుంది.
Date : 06-02-2025 - 12:59 IST -
#Andhra Pradesh
4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4,232 రైల్వే జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
అప్రెంటిస్షిప్కు ఎంపికయ్యే వారికి నెలకు రూ. 7,700 నుంచి రూ. 20,200 దాకా శాలరీ(4232 Railway Jobs) ఇస్తారు.
Date : 06-01-2025 - 10:51 IST -
#Telangana
Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు
అందుకే ఏపీలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలను(Sankranti Special Trains) కనెక్ట్ చేసేలా ఈ అదనపు రైళ్లను ప్రకటించారు.
Date : 05-01-2025 - 3:29 IST