South Central Railway
-
#Speed News
Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్
వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
Published Date - 03:29 PM, Wed - 27 August 25 -
#India
South Central Railway : రైలు ప్రయాణికులకు అలర్ట్… ప్యాసింజర్ రైళ్లకు కీలక మార్పులు..!
రైళ్ల కొత్త నంబర్లు, కోచ్లు, మరియు టైమింగ్ల్లో వచ్చిన మార్పులను ప్రయాణికులు గమనించాలని, తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
Published Date - 10:12 AM, Fri - 22 August 25 -
#India
Shirdi Trains : షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్న్యూస్ తెలిపిన దక్షిణ మధ్య రైల్వే
Shirdi Trains : జూలై 3 నుంచి 25వ తేదీ వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని తెలిపింది. సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్కు వెళ్లే 07007 నంబర్ ప్రత్యేక రైలు ప్రతి గురువారం నడవనుంది
Published Date - 07:17 PM, Sun - 22 June 25 -
#Telangana
TTD: తిరుమల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు
తిరుమల వెళ్లే భక్తులకోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి తిరుపతికి మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Published Date - 08:20 PM, Tue - 29 April 25 -
#Andhra Pradesh
Summer Spl Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Published Date - 06:44 PM, Tue - 22 April 25 -
#Andhra Pradesh
Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్.. తప్పిన ప్రమాదం
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్(Falaknuma Express) బోగీలను పరస్పరం లింక్ చేసే కప్లింగ్ ఊడిపోయింది.
Published Date - 11:19 AM, Tue - 8 April 25 -
#Telangana
Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
జనవరి 13న మహాకుంభ మేళా(Mahakumbh Trains) మొదలైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
Published Date - 12:16 PM, Thu - 20 February 25 -
#Telangana
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని ఐకానిక్ ఆర్చ్లు ఇక కనిపించవు.. ఎందుకంటే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) అనగానే అందరికీ మూడు ఆర్చ్లు గుర్తుకు వస్తాయి.
Published Date - 01:18 PM, Sat - 15 February 25 -
#Andhra Pradesh
Maha Kumbh Mela : మహా కుంభమేళాకు గుంతకల్లు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు
Maha Kumbh Mela : ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్కు చేరుకుంటుంది.
Published Date - 12:59 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
4232 Railway Jobs : తెలుగు రాష్ట్రాల్లో 4,232 రైల్వే జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
అప్రెంటిస్షిప్కు ఎంపికయ్యే వారికి నెలకు రూ. 7,700 నుంచి రూ. 20,200 దాకా శాలరీ(4232 Railway Jobs) ఇస్తారు.
Published Date - 10:51 AM, Mon - 6 January 25 -
#Telangana
Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు
అందుకే ఏపీలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలను(Sankranti Special Trains) కనెక్ట్ చేసేలా ఈ అదనపు రైళ్లను ప్రకటించారు.
Published Date - 03:29 PM, Sun - 5 January 25 -
#Andhra Pradesh
South Central Railway: గాలిపటాలు ఎగరేస్తున్నారా? ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన
రైల్వే ప్రాంగణంలో యార్డులు, ట్రాక్లు సమీపంలోని జనావాసాల ప్రాంతాలతో సహా విద్యుత్తు తీగల దగ్గర ఆడుకుంటుండగా పలువురు గాలిపటాలు ఎగరవేయేవారు విద్యుదాఘాతానికి గురై మరణించినట్లు గమనించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Published Date - 11:30 AM, Tue - 31 December 24 -
#Andhra Pradesh
TGSRTC : ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ బస్సులు ఎన్నంటే..!
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు 5,000 ప్రత్యేక బస్సులను ప్రారంభించిందని ప్రకటించింది. ఈ బస్సుల షెడ్యూల్ , రూట్లు TSRTC అధికారులు ఈ రోజు వెల్లడించనున్నారు.
Published Date - 11:01 AM, Sat - 28 December 24 -
#South
South Central Railway: రైల్వేలో కీలకమైన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న మహిళా అధికారులు!
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ జోన్కు చెందిన చైతన్యవంతమైన మహిళా అధికారులే తొలిసారిగా నాలుగు విభాగాలకు నేతృత్వం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Published Date - 05:35 PM, Sat - 7 December 24 -
#India
Train General Coaches : గుడ్ న్యూస్.. ఇక ప్రతి రైలులో నాలుగు జనరల్ బోగీలు
రెండు చొప్పున జనరల్ బోగీలు ఉన్న రైళ్లలో.. వాటి సంఖ్యను నాలుగుకు(Train General Coaches) పెంచుతున్నట్లు ప్రకటించింది.
Published Date - 08:51 AM, Thu - 5 December 24