Rjd
-
#India
New Bill : అవినీతిపరులకు చెక్..ప్రధాని మోడీ మద్దతుతో కొత్త బిల్లు..విపక్షాల నిరసనపై ఘాటు స్పందన
ఈ బిల్లుపై కాంగ్రెస్, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయని మోడీ ఆరోపించారు. వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే ఆ పార్టీల నేతలు ఎవరో జైల్లో ఉన్నారు లేదా బెయిల్పై బయట ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు.
Published Date - 03:58 PM, Fri - 22 August 25 -
#India
Tej Pratap Yadav : ఆసక్తికరంగా బీహార్ రాజకీయాలు.. తండ్రికి షాక్ ఇచ్చిన తేజ్ ప్రతాప్ యాదవ్..!
ఆయన తాజాగా ‘టీమ్ తేజ్ ప్రతాప్’ అనే కొత్త రాజకీయ దిశను ప్రారంభించారు. మహువా నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహిస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న సంకేతాలిచ్చారు. తాజా ర్యాలీలో ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న జెండాలను మద్దతుదారులు ఊపుతూ "టీమ్ తేజ్ ప్రతాప్" అని రాసిన బ్యానర్ను ప్రదర్శించారు.
Published Date - 01:25 PM, Fri - 11 July 25 -
#India
PM Modi : దేశంలో పేదరికానికి కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణం: ప్రధాని మోడీ
బిహార్ను ఎన్నో దశాబ్దాల పాటు పేదరికంలో ఉంచినది కాంగ్రెస్, ఆర్జేడీ కూటముల పాలన. లైసెన్స్ రాజ్ పేరుతో బిహార్ను వెనుకబాటుకు నెట్టేశారు. ఇందులో దళితులు, పేదలు అత్యంత బాధితులుగా మిగిలిపోయారు అన్నారు.
Published Date - 04:48 PM, Fri - 20 June 25 -
#India
Bihar Next CM : లాలూ కుమారుల ఢీ.. ‘‘నెక్ట్స్ సీఎం నేనే’’ అంటూ తేజ్ప్రతాప్ సంచలన వీడియో
సీఎం అభ్యర్థి(Bihar Next CM) విషయంలో సోదరుడు తేజస్వి యాదవ్తో తేజ్ ప్రతాప్ పోటీపడుతున్నారా ? అనే కోణంలో చర్చ నడుస్తోంది.
Published Date - 04:44 PM, Sat - 18 January 25 -
#India
Prashant Kishor : తేజస్వి పెద్ద నేత.. ఆయనొస్తే నేను తప్పుకుంటా.. పీకే కీలక వ్యాఖ్యలు
Prashant Kishor : జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అగ్రనేత , బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్ను కొనియాడారు. తేజస్విని అతిపెద్ద నాయకుడిగా ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షకు వ్యతిరేకంగా బిహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న అభ్యర్థుల నిరసనలకు సారథ్యం వహించాలని తేజస్విని ఆయన కోరారు. ఆదివారం రోజు ఈ నిరసన […]
Published Date - 02:33 PM, Sun - 5 January 25 -
#India
Election Campaign: నేటితో ముగియనున్న జార్ఖండ్లో ఎన్నికల ప్రచారం
Election Campaign: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు. జార్ఖండ్లో రెండో, చివరి దశలో 38 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా, 23న ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
Published Date - 12:08 PM, Mon - 18 November 24 -
#India
Amit Shah : నేడు జార్ఖండ్కు అమిత్షా, రాజ్నాథ్ సింగ్
Amit Shah : కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్నాథ్ సింగ్ శనివారం జార్ఖండ్ రాష్ట్రంలో పలు ర్యాలీలలో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించబడే ఈ ర్యాలీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మద్దతు కోరనున్నారు.
Published Date - 10:15 AM, Sat - 9 November 24 -
#India
Bihar Assembly Sessions: నువ్వు మహిళ ఎమ్మెల్యేవి నీకేం తెలియదు: రాష్ట్ర సీఎం
ఆర్జేడీ ఎమ్మెల్యే రేఖాదేవి, ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొత్త రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మండిపడ్డారు. "ఏయ్ నువ్వు మహిళవా... నీకేమీ తెలీదు కూర్చో అంటూ వ్యాఖ్యానించారు.
Published Date - 02:00 PM, Wed - 24 July 24 -
#India
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్పై సీఎం నితీష్ మౌనంపై అనుమానాలు
నీట్ పేపర్ లీక్ అంశంపై బీహార్లో కలకలం చెలరేగింది. అయితే ఈ మొత్తం విషయంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. దీనిపై ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించినా ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదు
Published Date - 06:38 PM, Sun - 23 June 24 -
#India
Nitish – Tejashwi : ఒకే విమానంలో ఢిల్లీకి తేజస్వి, నితీశ్.. ఏం జరగబోతోంది ?
ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతోంది ? నితీశ్ కుమార్.. ఏం చేయబోతున్నారు ?
Published Date - 10:33 AM, Wed - 5 June 24 -
#India
Fish Politics: మోడీ, మమతా బెనర్జీ మధ్య ఫిష్ పాలిటిక్స్
ప్రధాని నరేంద్ర మోదీకి చేపలు వండేందుకు సిద్ధమని చేసిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
Published Date - 08:45 PM, Tue - 14 May 24 -
#India
RJD Manifesto: బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా
దేశంలో భారత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే 5 ఏళ్లలో దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని బీహార్ ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ప్రకటించారు. అలాగే మహిళలకు ఏటా రూ.లక్ష ఇస్తామని ప్రకటించారు.
Published Date - 12:16 PM, Sat - 13 April 24 -
#India
Bihar : బీహార్లో సీట్ల ఒప్పందం.. ఆర్జేడీకు 26, కాంగ్రెస్కు 9
INDIA Bloc Seat Sharing Bihar: బిహార్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం కుదిరింది. ఆర్జేడీ(RJD), కాంగ్రెస్(Congress)తోపాటు లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే స్థానాల లెక్క తేలింది. రాష్ట్రాల్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు(Lok Sabha Seats) ఉండగా, 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల, వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు మిగిలిన ఐదు చోట్ల పోటీ చేయనున్నారు. Lok Sabha elections 2024 | Bihar: RJD, […]
Published Date - 05:07 PM, Fri - 29 March 24 -
#India
Rohini: రాజకీయాల్లోకి మాజీ సీఎం కుమార్తె.. ఎక్కడ నుండి పోటీ అంటే..!
Rohini Acharya: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కుమార్తె రోహిణి ఆచార్య(Rohini Acharya) రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సమాచారం. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) తరపున ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2009లో లాలూ ప్రసాద్ యాదవ్ పోటీ చేసిన సరన్ ఎంపీ నియోజకవర్గం నుంచి రోహిణి పోటీ చేయబోతున్నారని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. We’re now […]
Published Date - 01:58 PM, Mon - 18 March 24 -
#India
Sand Mining Case: ఆర్జేడీ చీఫ్ కు ఈడీ షాక్, సన్నితుడు అరెస్ట్
బ్రాడ్సన్ కమోడిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సుభాష్ యాదవ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న శనివారం సుదీర్ఘంగా విచారించింది. కాగా మరింత సమాచారం రాబట్టేందుకు ఈడీ అతనిని అదుపులోకి తీసుకుంది.
Published Date - 12:27 PM, Sun - 10 March 24